Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Test1
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Dec 04,2024 09:28 am
భూకంప తీవ్రతతో విధ్వంసం జరిగితే రిపోర్టు ఇవ్వండి: కలెక్టర్
ములుగు జిల్లాలో బుధవారం ఉదయం వచ్చిన భూకంపం వల్ల ఏదైనా సమస్య తలెత్తి ధ్వంసం అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలపాలని జిల్లా కలెక్టర్ దివాకర...
LATEST NEWS Dec 04,2024 09:28 am
భూకంప తీవ్రతతో విధ్వంసం జరిగితే రిపోర్టు ఇవ్వండి: కలెక్టర్
ములుగు జిల్లాలో బుధవారం ఉదయం వచ్చిన భూకంపం వల్ల ఏదైనా సమస్య తలెత్తి ధ్వంసం అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలపాలని జిల్లా కలెక్టర్ దివాకర...
LATEST NEWS Dec 04,2024 09:27 am
రేపు నిజామాబాద్ కు బీసీ డెడికేటెడ్ కమిషన్
ఈ నెల 5న నిజామాబాద్ కు బీసీ డెడికేటెడ్ కమిషన్ వస్తున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన...
LATEST NEWS Dec 04,2024 09:27 am
రేపు నిజామాబాద్ కు బీసీ డెడికేటెడ్ కమిషన్
ఈ నెల 5న నిజామాబాద్ కు బీసీ డెడికేటెడ్ కమిషన్ వస్తున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన...
LATEST NEWS Dec 04,2024 09:25 am
బ్రహ్మరథోత్సవ ప్రచార రథాన్ని ప్రారంభించిన తిప్పేస్వామి
మడకశిర మండలం భక్తరపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి,జిల్లెడ గుంట శ్రీ ఆంజనేయస్వామి వార్ల బ్రహ్మ రథోత్సవ ప్రచార రథన్ని బుధవారం మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి...
LATEST NEWS Dec 04,2024 09:25 am
బ్రహ్మరథోత్సవ ప్రచార రథాన్ని ప్రారంభించిన తిప్పేస్వామి
మడకశిర మండలం భక్తరపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి,జిల్లెడ గుంట శ్రీ ఆంజనేయస్వామి వార్ల బ్రహ్మ రథోత్సవ ప్రచార రథన్ని బుధవారం మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి...
LATEST NEWS Dec 04,2024 09:24 am
అడిషనల్ ఎస్పీకి శాలువాతో సన్మానం
నిర్మల్ జిల్లా కేంద్రంలో అడిషనల్ SP గా పదవి భాద్యతలు స్వీకరించారు ఉపేందర్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయనని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో, బొకే తో...
LATEST NEWS Dec 04,2024 09:24 am
అడిషనల్ ఎస్పీకి శాలువాతో సన్మానం
నిర్మల్ జిల్లా కేంద్రంలో అడిషనల్ SP గా పదవి భాద్యతలు స్వీకరించారు ఉపేందర్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయనని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో, బొకే తో...
LATEST NEWS Dec 04,2024 08:39 am
రూ. 3.51 కోట్ల గంజాయి, అల్పోజోలం కాల్చివేత
కామారెడ్డి జిల్లాలో 36 కేసుల్లో పట్టుకున్న రూ.3.51 కోట్ల విలువ చేసే గంజాయి, అల్పోజోలంను అధికారులు కాల్చివేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, పెద్దాక్కల్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ...
LATEST NEWS Dec 04,2024 08:39 am
రూ. 3.51 కోట్ల గంజాయి, అల్పోజోలం కాల్చివేత
కామారెడ్డి జిల్లాలో 36 కేసుల్లో పట్టుకున్న రూ.3.51 కోట్ల విలువ చేసే గంజాయి, అల్పోజోలంను అధికారులు కాల్చివేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, పెద్దాక్కల్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ...
LATEST NEWS Dec 04,2024 08:38 am
పోలీసు కుటుంబాలకు సాయం పెంపు
హోం మంత్రి వంగలపూడి అనిత కీలక ప్రకటన చేశారు. అమరులైన పోలీసు కుటుంబాలకు అందించే తక్షణ సహాయాన్ని లక్ష రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. ఈ మేరకు కేబినెట్...
LATEST NEWS Dec 04,2024 08:38 am
పోలీసు కుటుంబాలకు సాయం పెంపు
హోం మంత్రి వంగలపూడి అనిత కీలక ప్రకటన చేశారు. అమరులైన పోలీసు కుటుంబాలకు అందించే తక్షణ సహాయాన్ని లక్ష రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. ఈ మేరకు కేబినెట్...
LATEST NEWS Dec 04,2024 08:36 am
ఢిల్లీ బీసీ సదస్సును విజయవంతం చేద్దాం: డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్
HYD: బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో డిల్లీలో జరుగు బీసీల జాతీయ సెమినార్, ధర్నాను విజయవంతం చేయాలని బిసి డాక్టర్స్ ఫోరం కన్వీనర్ డాక్టర్ ఆలేటి శ్రీనివాస్...
LATEST NEWS Dec 04,2024 08:36 am
ఢిల్లీ బీసీ సదస్సును విజయవంతం చేద్దాం: డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్
HYD: బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో డిల్లీలో జరుగు బీసీల జాతీయ సెమినార్, ధర్నాను విజయవంతం చేయాలని బిసి డాక్టర్స్ ఫోరం కన్వీనర్ డాక్టర్ ఆలేటి శ్రీనివాస్...
LATEST NEWS Dec 04,2024 07:38 am
ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు
సారంగాపూర్ మండలం చించోలి లోని అర్బన్ పార్క్ లో అటవీశాఖ అధికారులు "ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు " నిర్వహించారు....
LATEST NEWS Dec 04,2024 07:38 am
ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు
సారంగాపూర్ మండలం చించోలి లోని అర్బన్ పార్క్ లో అటవీశాఖ అధికారులు "ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు " నిర్వహించారు....
LATEST NEWS Dec 04,2024 07:37 am
ఆర్టీసీ డిపో మంజూరుకు ఉత్తర్వులు
ములుగు జిల్లాలోని ఏటూరునాగారంకు ఆర్టీసీ డిపోను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రాష్ట్రాలకు సెంటర్ గా ఉన్న ఏటూరు నాగారం...
LATEST NEWS Dec 04,2024 07:37 am
ఆర్టీసీ డిపో మంజూరుకు ఉత్తర్వులు
ములుగు జిల్లాలోని ఏటూరునాగారంకు ఆర్టీసీ డిపోను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రాష్ట్రాలకు సెంటర్ గా ఉన్న ఏటూరు నాగారం...
LATEST NEWS Dec 04,2024 07:36 am
VHP ఆధ్వర్యంలో హిందూ సంఘాల ర్యాలీ
ములుగు జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న నర వేదాన్ని నివారించాలని, హిందువులను రక్షించాలని...
LATEST NEWS Dec 04,2024 07:36 am
VHP ఆధ్వర్యంలో హిందూ సంఘాల ర్యాలీ
ములుగు జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న నర వేదాన్ని నివారించాలని, హిందువులను రక్షించాలని...
LATEST NEWS Dec 04,2024 07:35 am
యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనిల్
మల్యాల మండల యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముత్యంపేటకు చెందిన కొండబత్తిని అనిల్ కుమార్ నియమితులయ్యారు. నియామక పత్రాన్ని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం తన...
LATEST NEWS Dec 04,2024 07:35 am
యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనిల్
మల్యాల మండల యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముత్యంపేటకు చెందిన కొండబత్తిని అనిల్ కుమార్ నియమితులయ్యారు. నియామక పత్రాన్ని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం తన...
LATEST NEWS Dec 04,2024 07:34 am
మడకశిరలో 5 దుకాణాల్లో చోరీ
మడకశిర పట్టణంలో5 షాపులలో గుర్తుతెలియని దొంగల ముఠా హల్చల్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో, పట్టణంలో గుర్తు తెలియని దొంగల ముఠా ఒక కారులో వచ్చి ఒక...
LATEST NEWS Dec 04,2024 07:34 am
మడకశిరలో 5 దుకాణాల్లో చోరీ
మడకశిర పట్టణంలో5 షాపులలో గుర్తుతెలియని దొంగల ముఠా హల్చల్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో, పట్టణంలో గుర్తు తెలియని దొంగల ముఠా ఒక కారులో వచ్చి ఒక...
LATEST NEWS Dec 04,2024 07:33 am
మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం
రైతు మిత్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన కూన గోవర్ధన్ ని శాలువాలతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు...
LATEST NEWS Dec 04,2024 07:33 am
మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం
రైతు మిత్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన కూన గోవర్ధన్ ని శాలువాలతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు...
LATEST NEWS Dec 04,2024 07:14 am
మరాఠా సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్
ఉత్కంఠకు తెర పడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రులుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ కొలువు తీరనున్నారు. ఈ...
LATEST NEWS Dec 04,2024 07:14 am
మరాఠా సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్
ఉత్కంఠకు తెర పడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రులుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ కొలువు తీరనున్నారు. ఈ...
LATEST NEWS Dec 04,2024 07:01 am
బాదల్ ను పోలీసులు రక్షించారు
పంజాబ్ స్వర్ణ దేవాలయం ఆవరణలో శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై కాల్పుల ఘటన కలకలం రేపింది. అగంతకుడిని పోలీసులు అదుపులోకి...
LATEST NEWS Dec 04,2024 07:01 am
బాదల్ ను పోలీసులు రక్షించారు
పంజాబ్ స్వర్ణ దేవాలయం ఆవరణలో శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై కాల్పుల ఘటన కలకలం రేపింది. అగంతకుడిని పోలీసులు అదుపులోకి...
LATEST NEWS Dec 04,2024 06:42 am
గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్
రాష్ట్ర ప్రభుత్వం దాన కిషోర్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర గవర్నర్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు....
LATEST NEWS Dec 04,2024 06:42 am
గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్
రాష్ట్ర ప్రభుత్వం దాన కిషోర్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర గవర్నర్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు....
LATEST NEWS Dec 04,2024 06:31 am
ములుగు జిల్లాలో భూకంపం
ములుగు జిల్లాలో భూకంపం సంభించింది. తాడ్వాయి మండలం మేడారంలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయ భ్రాంతులకు లోనయ్యారు. భయంతో ఇళ్లల్లోంచి బయటకు వచ్చారు. గతంలో...
LATEST NEWS Dec 04,2024 06:31 am
ములుగు జిల్లాలో భూకంపం
ములుగు జిల్లాలో భూకంపం సంభించింది. తాడ్వాయి మండలం మేడారంలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయ భ్రాంతులకు లోనయ్యారు. భయంతో ఇళ్లల్లోంచి బయటకు వచ్చారు. గతంలో...
LATEST NEWS Dec 04,2024 06:29 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.32 కోట్లు
తిరుమల శ్రీవారిని 60 వేల 301 మంది భక్తులు దర్శించుకున్నారు. 20 వేల 222 మంది భక్తులు స్వామి వారికి తల నీలాలు సమర్పించారు. భక్తులు ...
LATEST NEWS Dec 04,2024 06:29 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.32 కోట్లు
తిరుమల శ్రీవారిని 60 వేల 301 మంది భక్తులు దర్శించుకున్నారు. 20 వేల 222 మంది భక్తులు స్వామి వారికి తల నీలాలు సమర్పించారు. భక్తులు ...
LATEST NEWS Dec 04,2024 06:09 am
సూర్యప్రభ వాహనంపై శ్రీ పద్మావతి
కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మ వారు శ్రీ గోవర్ధన గిరిధారియైన శ్రీ కృష్ణుని అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు,...
LATEST NEWS Dec 04,2024 06:09 am
సూర్యప్రభ వాహనంపై శ్రీ పద్మావతి
కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మ వారు శ్రీ గోవర్ధన గిరిధారియైన శ్రీ కృష్ణుని అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు,...
LATEST NEWS Dec 04,2024 05:52 am
మెట్రో ప్రాజెక్టులకు రూ. 22,507 కోట్లు
కేంద్ర ప్రభుత్వం ఖుష్ కబర్ చెప్పింది. ఏపీలోని విశాఖ, విజయవాడలో చేపట్టే మెట్రో ఫేజ్ -1 పనులకు గాను రూ. 22,507 కోట్లకు ఆమోదం తెలిపిందని మంత్రి...
LATEST NEWS Dec 04,2024 05:52 am
మెట్రో ప్రాజెక్టులకు రూ. 22,507 కోట్లు
కేంద్ర ప్రభుత్వం ఖుష్ కబర్ చెప్పింది. ఏపీలోని విశాఖ, విజయవాడలో చేపట్టే మెట్రో ఫేజ్ -1 పనులకు గాను రూ. 22,507 కోట్లకు ఆమోదం తెలిపిందని మంత్రి...
« Previous
Next »
Showing
8501
to
8520
of
14988
results
‹
1
2
...
423
424
425
426
427
428
429
...
749
750
›
⚠️ You are not allowed to copy content or view source