Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Test1
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Apr 23,2025 09:37 am
ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారి సైఫుల్లా గుర్తింపు
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి వెనుక ప్రధాన సూత్రధారి ఎవరు అనే దానిపై ఆరా తీసింది భారత ఆర్మీ. కేంద్ర హోం...
LATEST NEWS Apr 23,2025 09:37 am
ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారి సైఫుల్లా గుర్తింపు
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి వెనుక ప్రధాన సూత్రధారి ఎవరు అనే దానిపై ఆరా తీసింది భారత ఆర్మీ. కేంద్ర హోం...
LATEST NEWS Apr 23,2025 09:12 am
కాకాణి ఆచూకి తెలిపితే బహుమతి
ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై మండిపడ్డారు. కాకాణి అరెస్ట్ భయంతో తప్పించుకు తిరుగుతున్నాడని, ఎవరికైనా...
LATEST NEWS Apr 23,2025 09:12 am
కాకాణి ఆచూకి తెలిపితే బహుమతి
ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై మండిపడ్డారు. కాకాణి అరెస్ట్ భయంతో తప్పించుకు తిరుగుతున్నాడని, ఎవరికైనా...
LATEST NEWS Apr 23,2025 09:07 am
వైసీపీ కార్యకర్త కృష్ణవేణికి రిమాండ్
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణికి షాక్ తగిలింది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేశారంటూ ఆమెపై కేసు నమోదు చేశారు....
LATEST NEWS Apr 23,2025 09:07 am
వైసీపీ కార్యకర్త కృష్ణవేణికి రిమాండ్
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణికి షాక్ తగిలింది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేశారంటూ ఆమెపై కేసు నమోదు చేశారు....
LATEST NEWS Apr 23,2025 09:01 am
ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి హతం
జమ్మూ ఉగ్రదాడిలో హైదరాబాద్ ఐబీ అధికారి మృతి చెందాడు. మృతుడు మనీష్ రంజన్గా గుర్తించారు. తన భార్య, ఇద్దరు పిల్లల ముందే కాల్చి చంపారు టెర్రరిస్టులు. తను...
LATEST NEWS Apr 23,2025 09:01 am
ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి హతం
జమ్మూ ఉగ్రదాడిలో హైదరాబాద్ ఐబీ అధికారి మృతి చెందాడు. మృతుడు మనీష్ రంజన్గా గుర్తించారు. తన భార్య, ఇద్దరు పిల్లల ముందే కాల్చి చంపారు టెర్రరిస్టులు. తను...
LATEST NEWS Apr 23,2025 08:56 am
లిక్కర్ స్కామ్ కసిరెడ్డికి రిమాండ్
ఏపీలో కలకలం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. విచారణ చేపట్టిన కోర్టు కసిరెడ్డికి 14...
LATEST NEWS Apr 23,2025 08:56 am
లిక్కర్ స్కామ్ కసిరెడ్డికి రిమాండ్
ఏపీలో కలకలం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. విచారణ చేపట్టిన కోర్టు కసిరెడ్డికి 14...
LATEST NEWS Apr 23,2025 08:46 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.61 కోట్లు
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 61 వేల 828 మంది భక్తులు దర్శించుకున్నారు. 21...
LATEST NEWS Apr 23,2025 08:46 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.61 కోట్లు
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 61 వేల 828 మంది భక్తులు దర్శించుకున్నారు. 21...
LATEST NEWS Apr 23,2025 08:41 am
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు
వైఎస్సార్సీపీ చీఫ్ వైస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో తనపై చర్యలు చేపట్టారు....
LATEST NEWS Apr 23,2025 08:41 am
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు
వైఎస్సార్సీపీ చీఫ్ వైస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో తనపై చర్యలు చేపట్టారు....
LATEST NEWS Apr 23,2025 08:26 am
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో కొనసాగుతున్న ఆపరేషన్
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి నేటితో 61 రోజులు కావస్తోంది. ఇంకా టన్నెల్ లోనే ఆరుగురి మృత దేహాలు చిక్కుకు...
LATEST NEWS Apr 23,2025 08:26 am
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో కొనసాగుతున్న ఆపరేషన్
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి నేటితో 61 రోజులు కావస్తోంది. ఇంకా టన్నెల్ లోనే ఆరుగురి మృత దేహాలు చిక్కుకు...
LATEST NEWS Apr 23,2025 08:07 am
ఢిల్లీ క్యాపిటల్స్ దెబ్బ లక్నో జెయింట్స్ అబ్బా
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా లక్నో వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో హర్షల్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్ము రేపింది. రిషబ్...
LATEST NEWS Apr 23,2025 08:07 am
ఢిల్లీ క్యాపిటల్స్ దెబ్బ లక్నో జెయింట్స్ అబ్బా
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా లక్నో వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో హర్షల్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్ము రేపింది. రిషబ్...
LATEST NEWS Apr 23,2025 07:41 am
సౌదీ నుంచి తిరిగి వచ్చిన మోడీ
సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అర్ధాంతరంగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. హుటా హుటిన ఢిల్లీకి బయలుదేరారు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద...
LATEST NEWS Apr 23,2025 07:41 am
సౌదీ నుంచి తిరిగి వచ్చిన మోడీ
సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అర్ధాంతరంగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. హుటా హుటిన ఢిల్లీకి బయలుదేరారు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద...
LATEST NEWS Apr 22,2025 09:05 pm
నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలి : తపస్
నర్సాపూర్ లోని తపస్ కార్యాలయం లో తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని...
LATEST NEWS Apr 22,2025 09:05 pm
నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలి : తపస్
నర్సాపూర్ లోని తపస్ కార్యాలయం లో తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని...
LATEST NEWS Apr 22,2025 09:04 pm
అగ్ని ప్రమాదం జరిగిన కుటుంబానికి కాంగ్రెస్ సహాయం
కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్తో ఇల్లు మొత్తం దగ్ధమైపోయింది, దీనికిగాను ఒక నెల ఇంటి సరుకులను ఆ కుటుంబ సభ్యులకు సిరికొండ గ్రామ...
LATEST NEWS Apr 22,2025 09:04 pm
అగ్ని ప్రమాదం జరిగిన కుటుంబానికి కాంగ్రెస్ సహాయం
కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్తో ఇల్లు మొత్తం దగ్ధమైపోయింది, దీనికిగాను ఒక నెల ఇంటి సరుకులను ఆ కుటుంబ సభ్యులకు సిరికొండ గ్రామ...
LATEST NEWS Apr 22,2025 09:03 pm
పురందేశ్వరి జన్మదిన వేడుకలు
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ ఆదేశాల మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి...
LATEST NEWS Apr 22,2025 09:03 pm
పురందేశ్వరి జన్మదిన వేడుకలు
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ ఆదేశాల మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి...
LATEST NEWS Apr 22,2025 09:02 pm
మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు భారతీయుడు కాదు
15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత గెలుపొందిన ఆది శ్రీనన్నని ఉద్దేశించి భూషణ్రావుపేటు గ్రామశాఖ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించడం జరిగింది ....
LATEST NEWS Apr 22,2025 09:02 pm
మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు భారతీయుడు కాదు
15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత గెలుపొందిన ఆది శ్రీనన్నని ఉద్దేశించి భూషణ్రావుపేటు గ్రామశాఖ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించడం జరిగింది ....
LATEST NEWS Apr 22,2025 09:01 pm
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి - 26 మంది మృతి
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు పంజా విసిరారు. పహల్గామ్లో ఈరోజు జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. దాడిలో...
LATEST NEWS Apr 22,2025 09:01 pm
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి - 26 మంది మృతి
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు పంజా విసిరారు. పహల్గామ్లో ఈరోజు జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. దాడిలో...
LATEST NEWS Apr 22,2025 05:26 pm
సివిల్స్ టాపర్ గా శక్తి దూబే
యూపీఎస్సీ విడుదల సివిల్ సర్వీసెస్ ఫలితాలలో సత్తా చాటింది శక్తి దూబే. దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరూ...
LATEST NEWS Apr 22,2025 05:26 pm
సివిల్స్ టాపర్ గా శక్తి దూబే
యూపీఎస్సీ విడుదల సివిల్ సర్వీసెస్ ఫలితాలలో సత్తా చాటింది శక్తి దూబే. దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరూ...
LATEST NEWS Apr 22,2025 05:21 pm
బాధితురాలికి జగ్గారెడ్డి రూ. 10 లక్షలు సాయం
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి ఉదారత చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన ఆమని గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు....
LATEST NEWS Apr 22,2025 05:21 pm
బాధితురాలికి జగ్గారెడ్డి రూ. 10 లక్షలు సాయం
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి ఉదారత చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన ఆమని గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు....
LATEST NEWS Apr 22,2025 05:17 pm
హైదరాబాద్లోని శానిటరీ ప్యాడ్ ఫ్యాక్టరీపై దాడులు
హైదరాబాద్ లోని కుషాయిగూడ లోని ఓ ఫ్యాక్టరీలో ఐఎస్ఐ మార్కు లేకుండా శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్న నిర్వాహకులపై బీఐఎస్ దాడులు చేపట్టింది. 30 వేల శానిటరీ...
LATEST NEWS Apr 22,2025 05:17 pm
హైదరాబాద్లోని శానిటరీ ప్యాడ్ ఫ్యాక్టరీపై దాడులు
హైదరాబాద్ లోని కుషాయిగూడ లోని ఓ ఫ్యాక్టరీలో ఐఎస్ఐ మార్కు లేకుండా శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్న నిర్వాహకులపై బీఐఎస్ దాడులు చేపట్టింది. 30 వేల శానిటరీ...
LATEST NEWS Apr 22,2025 05:13 pm
సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
అఖిల భారత సర్వీసు నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2024 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఇ. సాయి 11వ ర్యాంకు, బన్నా వెంకటేశ్...
LATEST NEWS Apr 22,2025 05:13 pm
సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
అఖిల భారత సర్వీసు నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2024 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఇ. సాయి 11వ ర్యాంకు, బన్నా వెంకటేశ్...
LATEST NEWS Apr 22,2025 05:10 pm
చెన్నమనేని రమేశ్పై డీజీపీకి ఫిర్యాదు
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్పై డీజీపీ జితేందర్కు ఫిర్యాదు చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారని...
LATEST NEWS Apr 22,2025 05:10 pm
చెన్నమనేని రమేశ్పై డీజీపీకి ఫిర్యాదు
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్పై డీజీపీ జితేందర్కు ఫిర్యాదు చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారని...
« Previous
Next »
Showing
2141
to
2160
of
14988
results
‹
1
2
...
105
106
107
108
109
110
111
...
749
750
›
⚠️ You are not allowed to copy content or view source