Logo
Download our app
LATEST NEWS   Oct 16,2024 05:49 am
హథిరాం బాబాజీ మహభోగ్ విజయవంతం చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం: బంజారా ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 30న TTD హథిరాం బాబాజీ ఆలయ ప్రాంగణంలో మహారాజ్ కి భోగ్ నిర్వహిస్తున్నారని జిల్లా...
LATEST NEWS   Oct 16,2024 05:49 am
హథిరాం బాబాజీ మహభోగ్ విజయవంతం చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం: బంజారా ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 30న TTD హథిరాం బాబాజీ ఆలయ ప్రాంగణంలో మహారాజ్ కి భోగ్ నిర్వహిస్తున్నారని జిల్లా...
LATEST NEWS   Oct 16,2024 05:46 am
281 మంది కొత్త టీచర్లకు పోస్టింగులు
జగిత్యాల: డీఎస్సీ 2024లో ఎంపికైన జిల్లాలోని 281 మందికి పోస్టింగులు ఇచ్చినట్లు డీఈవో జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా పాఠశాలలను కేటాయించామన్నారు. స్కూల్...
LATEST NEWS   Oct 16,2024 05:46 am
281 మంది కొత్త టీచర్లకు పోస్టింగులు
జగిత్యాల: డీఎస్సీ 2024లో ఎంపికైన జిల్లాలోని 281 మందికి పోస్టింగులు ఇచ్చినట్లు డీఈవో జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా పాఠశాలలను కేటాయించామన్నారు. స్కూల్...
ENTERTAINMENT   Oct 16,2024 05:30 am
బాలయ్య-బోయపాటి అఖండ 2 షురూ
బాలకృష్ణ‌-బోయపాటి శ్రీను కాంబినేష‌న్ మూవీ అఖండ ఘ‌న విజ‌యం సాధించింది. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. వీరి కాంబోలో నాలుగో సినిమాగా అఖండ...
ENTERTAINMENT   Oct 16,2024 05:30 am
బాలయ్య-బోయపాటి అఖండ 2 షురూ
బాలకృష్ణ‌-బోయపాటి శ్రీను కాంబినేష‌న్ మూవీ అఖండ ఘ‌న విజ‌యం సాధించింది. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. వీరి కాంబోలో నాలుగో సినిమాగా అఖండ...
LATEST NEWS   Oct 16,2024 04:46 am
నేడు డయాలసిస్ సెంటర్ ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి కిడ్నీ బాధితులు...
LATEST NEWS   Oct 16,2024 04:46 am
నేడు డయాలసిస్ సెంటర్ ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి కిడ్నీ బాధితులు...
LATEST NEWS   Oct 16,2024 04:45 am
ఖమ్మం: భారీగా తగ్గిన మిర్చి ధర
ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్లో ఈరోజు ఉదయం క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,100 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మంగళవారం క్వింటా...
LATEST NEWS   Oct 16,2024 04:45 am
ఖమ్మం: భారీగా తగ్గిన మిర్చి ధర
ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్లో ఈరోజు ఉదయం క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,100 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మంగళవారం క్వింటా...
LATEST NEWS   Oct 16,2024 04:45 am
సూర్యచంద్రుల జీవితచరిత్ర నాటకం
టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామంలో సూర్య చంద్రుల జీవిత చరిత్ర అనే కధనంతో ఘనంగా గ్రామస్తులు వీధి నాటకం నిర్వహించారు. ఈ సందర్బంగా కథనానికి అనుగుణంగా...
LATEST NEWS   Oct 16,2024 04:45 am
సూర్యచంద్రుల జీవితచరిత్ర నాటకం
టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామంలో సూర్య చంద్రుల జీవిత చరిత్ర అనే కధనంతో ఘనంగా గ్రామస్తులు వీధి నాటకం నిర్వహించారు. ఈ సందర్బంగా కథనానికి అనుగుణంగా...
LATEST NEWS   Oct 15,2024 06:42 pm
AP: నేడు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు (బుధవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు,...
LATEST NEWS   Oct 15,2024 06:42 pm
AP: నేడు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు (బుధవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు,...
LATEST NEWS   Oct 15,2024 05:39 pm
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
అనంతపురము జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ఇటుకలపల్లి పోలీసులు పేకాట స్థావరంపై దాడులు చేశారు. సి.ఐ. హేమంత్ కుమార్ పర్యవేక్షణలో, ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో...
LATEST NEWS   Oct 15,2024 05:39 pm
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
అనంతపురము జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ఇటుకలపల్లి పోలీసులు పేకాట స్థావరంపై దాడులు చేశారు. సి.ఐ. హేమంత్ కుమార్ పర్యవేక్షణలో, ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో...
LATEST NEWS   Oct 15,2024 05:38 pm
తుది శ్వాస వరకు సేవలో కలామ్
ఖమ్మం: మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో కధంబం...
LATEST NEWS   Oct 15,2024 05:38 pm
తుది శ్వాస వరకు సేవలో కలామ్
ఖమ్మం: మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో కధంబం...
LATEST NEWS   Oct 15,2024 05:36 pm
అడవి ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో జూలూరుపాడు, ఏన్కూరు మండల సరిహద్దు అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు. మున్యా తండా పరిసర...
LATEST NEWS   Oct 15,2024 05:36 pm
అడవి ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో జూలూరుపాడు, ఏన్కూరు మండల సరిహద్దు అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు. మున్యా తండా పరిసర...
LATEST NEWS   Oct 15,2024 05:34 pm
దేశ యువతకు ఆదర్శం అబ్దుల్ కలాం
భారతదేశ యువతకు ఆదర్శం అబ్దుల్ కలాం అని బీజేపీ సీనియర్ నాయకులు గుమలాపురం సత్యనారాయణ అన్నారు. అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని కొత్తగూడెం పట్టణం రామా టాకీస్...
LATEST NEWS   Oct 15,2024 05:34 pm
దేశ యువతకు ఆదర్శం అబ్దుల్ కలాం
భారతదేశ యువతకు ఆదర్శం అబ్దుల్ కలాం అని బీజేపీ సీనియర్ నాయకులు గుమలాపురం సత్యనారాయణ అన్నారు. అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని కొత్తగూడెం పట్టణం రామా టాకీస్...
LATEST NEWS   Oct 15,2024 05:33 pm
ఖమ్మం ఇరిగేషన్ SEగా వెంకటేశ్వర్లు
ఖమ్మం ఇరిగేషన్ ఎస్ఈగా మంగళంపూడి వెంకటేశ్వర్లు పూర్తి బాధ్యతను స్వీకరిస్తున్నట్లు ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ అడ్మిన్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ విధులు...
LATEST NEWS   Oct 15,2024 05:33 pm
ఖమ్మం ఇరిగేషన్ SEగా వెంకటేశ్వర్లు
ఖమ్మం ఇరిగేషన్ ఎస్ఈగా మంగళంపూడి వెంకటేశ్వర్లు పూర్తి బాధ్యతను స్వీకరిస్తున్నట్లు ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ అడ్మిన్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ విధులు...
LATEST NEWS   Oct 15,2024 05:32 pm
రేపు పుల్కల్ లో మంత్రి పర్యటన
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో బుధవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్య‌టించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పుల్కల్ మండలం శివంపేట గ్రామంలో ఉదయం 10 గంటలకు తెలంగాణ...
LATEST NEWS   Oct 15,2024 05:32 pm
రేపు పుల్కల్ లో మంత్రి పర్యటన
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో బుధవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్య‌టించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పుల్కల్ మండలం శివంపేట గ్రామంలో ఉదయం 10 గంటలకు తెలంగాణ...
LATEST NEWS   Oct 15,2024 05:30 pm
బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
నారాయణాఖేడ్ మండలం సంజీవ్ రావుపేట్ గ్రామంలో రెండురోజుల క్రితం మిషన్ భగీరథ నుండి వచ్చిన కలుషిత నీరు తాగి ఇద్దరు వ్యక్తులు మరణించారు. 200 మంది అస్వస్థతకు...
LATEST NEWS   Oct 15,2024 05:30 pm
బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
నారాయణాఖేడ్ మండలం సంజీవ్ రావుపేట్ గ్రామంలో రెండురోజుల క్రితం మిషన్ భగీరథ నుండి వచ్చిన కలుషిత నీరు తాగి ఇద్దరు వ్యక్తులు మరణించారు. 200 మంది అస్వస్థతకు...
LATEST NEWS   Oct 15,2024 05:28 pm
మూగ జీవాలతో ప్రయాణికుల ఇబ్బందులు
జగిత్యాల పట్టణంలోని పలు దారుల్లో మూగజీవాలు తిరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పట్టణ బైపాస్ రోడ్డుపై రాత్రిపూట చెట్ల నీడలో అవి సరిగా కనిపించక...
LATEST NEWS   Oct 15,2024 05:28 pm
మూగ జీవాలతో ప్రయాణికుల ఇబ్బందులు
జగిత్యాల పట్టణంలోని పలు దారుల్లో మూగజీవాలు తిరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పట్టణ బైపాస్ రోడ్డుపై రాత్రిపూట చెట్ల నీడలో అవి సరిగా కనిపించక...
LATEST NEWS   Oct 15,2024 05:28 pm
ఎమ్మెల్సీ ఎన్నికలపై శిక్షణ
తూప్రాన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై డిప్యూటీ తహసిల్దార్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లకు శిక్షణ అందజేసినట్లు ఆర్డీవో జయ చంద్రారెడ్డి తెలిపారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ...
LATEST NEWS   Oct 15,2024 05:28 pm
ఎమ్మెల్సీ ఎన్నికలపై శిక్షణ
తూప్రాన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై డిప్యూటీ తహసిల్దార్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లకు శిక్షణ అందజేసినట్లు ఆర్డీవో జయ చంద్రారెడ్డి తెలిపారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ...
LATEST NEWS   Oct 15,2024 05:27 pm
తండ్రిని హతమార్చిన కొడుకుకు జీవితఖైదు
జగిత్యాల: తండ్రిని కొట్టి చంపిన కొడుకుకు కోర్టు జీవిత ఖైదు విధించింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని రాపల్లికి చెందిన గడుగు పోచయ్యను కొడుకు గడుగు ప్రభుదాస్...
LATEST NEWS   Oct 15,2024 05:27 pm
తండ్రిని హతమార్చిన కొడుకుకు జీవితఖైదు
జగిత్యాల: తండ్రిని కొట్టి చంపిన కొడుకుకు కోర్టు జీవిత ఖైదు విధించింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని రాపల్లికి చెందిన గడుగు పోచయ్యను కొడుకు గడుగు ప్రభుదాస్...
LATEST NEWS   Oct 15,2024 05:26 pm
నిందితులను కఠినంగా శిక్షించాలి
కోరుట్ల: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో దేవత విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘ‌ట‌న‌పై నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ కోరుట్ల సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో...
LATEST NEWS   Oct 15,2024 05:26 pm
నిందితులను కఠినంగా శిక్షించాలి
కోరుట్ల: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో దేవత విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘ‌ట‌న‌పై నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ కోరుట్ల సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో...
LATEST NEWS   Oct 15,2024 05:23 pm
రష్మిక మందనాకు అరుదైన గౌరవం
న‌టి రష్మిక మందనాకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో ఆర్డినేషన్‌ సెంటర్‌ (14C)కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా...
LATEST NEWS   Oct 15,2024 05:23 pm
రష్మిక మందనాకు అరుదైన గౌరవం
న‌టి రష్మిక మందనాకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో ఆర్డినేషన్‌ సెంటర్‌ (14C)కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా...
LATEST NEWS   Oct 15,2024 05:17 pm
బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై కసరత్తు
AP: బీసీ డిక్లరేషన్‌లో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. SC, ST అట్రాసిటీ చట్టం మాదిరిగానే BCల కోసం దీన్ని అందుబాటులోకి...
LATEST NEWS   Oct 15,2024 05:17 pm
బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై కసరత్తు
AP: బీసీ డిక్లరేషన్‌లో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. SC, ST అట్రాసిటీ చట్టం మాదిరిగానే BCల కోసం దీన్ని అందుబాటులోకి...
⚠️ You are not allowed to copy content or view source