Logo
Download our app
281 మంది కొత్త టీచర్లకు పోస్టింగులు
NEWS   Oct 16,2024 05:46 am
జగిత్యాల: డీఎస్సీ 2024లో ఎంపికైన జిల్లాలోని 281 మందికి పోస్టింగులు ఇచ్చినట్లు డీఈవో జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా పాఠశాలలను కేటాయించామన్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 101, ఎస్జీటి 143, లాంగ్వేజ్ పండితులు 31, పీఈటీలు 7 పోస్టులను భర్తీ చేసినట్టు డీఈవో చెప్పారు. కోర్టు కేసు కారణం వల్ల ఒకరికి పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. బుధవారం విధుల్లో చేరాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source