హథిరాం బాబాజీ మహభోగ్
విజయవంతం చేయాలి
NEWS Oct 16,2024 05:49 am
భద్రాద్రి కొత్తగూడెం: బంజారా ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 30న TTD హథిరాం బాబాజీ ఆలయ ప్రాంగణంలో మహారాజ్ కి భోగ్ నిర్వహిస్తున్నారని జిల్లా అదనపు కార్యదర్శి బానోత్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ భద్రాద్రి జిల్లాలోని గోర్ బంజారా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, భోగ్ అనంతరం మహారాజ్ తీర్థప్రసాదాలు వితరణ చేయబడుతుందని వారన్నారు.