Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Test1
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Jan 24,2025 04:59 am
ముగిసిన బాబు దావోస్ పర్యటన
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ లో కూడిన బృందం దావోస్ పర్యటన ముగిసింది. బాబు నేరుగా ఢిల్లీకి రానున్నారు....
LATEST NEWS Jan 24,2025 04:59 am
ముగిసిన బాబు దావోస్ పర్యటన
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ లో కూడిన బృందం దావోస్ పర్యటన ముగిసింది. బాబు నేరుగా ఢిల్లీకి రానున్నారు....
LATEST NEWS Jan 24,2025 04:41 am
కేసీఆర్ తో దళపతి విజయ్ భేటీ
తమిళ సినీ అగ్ర నటుడు దళపతి విజయ్ , దర్శకుడు పైడిపల్లి వంశీ హైదరాబాద్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్బంగా కీలక...
LATEST NEWS Jan 24,2025 04:41 am
కేసీఆర్ తో దళపతి విజయ్ భేటీ
తమిళ సినీ అగ్ర నటుడు దళపతి విజయ్ , దర్శకుడు పైడిపల్లి వంశీ హైదరాబాద్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్బంగా కీలక...
LATEST NEWS Jan 24,2025 04:27 am
ఏపీకి కాగ్నిజెంట్ ఖుష్ కబర్
దావోస్ పర్యటనలో భాగంగా కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు మంత్రి నారా లోకేష్. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా రంగాలకు ఏపీ కీలకమైన ప్రాంతంగా ఉందని వెల్లడించారు. ఈ...
LATEST NEWS Jan 24,2025 04:27 am
ఏపీకి కాగ్నిజెంట్ ఖుష్ కబర్
దావోస్ పర్యటనలో భాగంగా కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు మంత్రి నారా లోకేష్. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా రంగాలకు ఏపీ కీలకమైన ప్రాంతంగా ఉందని వెల్లడించారు. ఈ...
LATEST NEWS Jan 24,2025 04:16 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.95 కోట్లు
తిరుమల శ్రీవారిని 56 వేల 225 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 వేల 588 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ...
LATEST NEWS Jan 24,2025 04:16 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.95 కోట్లు
తిరుమల శ్రీవారిని 56 వేల 225 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 వేల 588 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ...
LATEST NEWS Jan 24,2025 04:03 am
చిత్తూరు ఎస్పీ మణికంఠకు పురస్కారం
రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గత ఏడాది 2024లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను చిత్తూరు జిల్లా ఎస్పీ వీఎన్ మణికంఠ చందోలుకు అరుదైన పురస్కారానికి...
LATEST NEWS Jan 24,2025 04:03 am
చిత్తూరు ఎస్పీ మణికంఠకు పురస్కారం
రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గత ఏడాది 2024లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను చిత్తూరు జిల్లా ఎస్పీ వీఎన్ మణికంఠ చందోలుకు అరుదైన పురస్కారానికి...
LATEST NEWS Jan 24,2025 03:49 am
ఖర్చు ఫుల్ పెట్టుబుడులు నిల్
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తండ్రీ కొడుకులు చంద్రబాబు, నారా లోకేష్ ఎవరిని ఉద్దరించేందుకు దావోస్ పర్యటనకు వెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు....
LATEST NEWS Jan 24,2025 03:49 am
ఖర్చు ఫుల్ పెట్టుబుడులు నిల్
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తండ్రీ కొడుకులు చంద్రబాబు, నారా లోకేష్ ఎవరిని ఉద్దరించేందుకు దావోస్ పర్యటనకు వెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు....
LATEST NEWS Jan 24,2025 03:37 am
చంద్రబాబు కామెంట్స్ బక్వాస్
ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం గౌతం అదానీకి మేలు చేకూర్చేలా...
LATEST NEWS Jan 24,2025 03:37 am
చంద్రబాబు కామెంట్స్ బక్వాస్
ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం గౌతం అదానీకి మేలు చేకూర్చేలా...
LATEST NEWS Jan 23,2025 03:07 pm
రూ.19 కోట్లు అప్పు తీర్చాలని షకీల్ కు నోటీసులు
నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు మరో షాక్ తగలింది. అప్పు చెల్లించాలని షకీల్ కు బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించ...
LATEST NEWS Jan 23,2025 03:07 pm
రూ.19 కోట్లు అప్పు తీర్చాలని షకీల్ కు నోటీసులు
నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు మరో షాక్ తగలింది. అప్పు చెల్లించాలని షకీల్ కు బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించ...
LATEST NEWS Jan 23,2025 03:06 pm
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా
అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు జర్నలిస్టులు వారధులుగా నిలుస్తూన్నారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిరంతరం ప్రజలకు సమాచారం చేరవేస్తోన్న విలేకరుల కృషి అభినందనీయమన్నారు....
LATEST NEWS Jan 23,2025 03:06 pm
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా
అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు జర్నలిస్టులు వారధులుగా నిలుస్తూన్నారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిరంతరం ప్రజలకు సమాచారం చేరవేస్తోన్న విలేకరుల కృషి అభినందనీయమన్నారు....
LATEST NEWS Jan 23,2025 03:05 pm
పీయూష్ గోయల్ ని కలిసిన ఎంపీ అర్వింద్
ఢిల్లీలోని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు మర్యాద పూర్వకంగా...
LATEST NEWS Jan 23,2025 03:05 pm
పీయూష్ గోయల్ ని కలిసిన ఎంపీ అర్వింద్
ఢిల్లీలోని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు మర్యాద పూర్వకంగా...
LATEST NEWS Jan 23,2025 03:04 pm
నా సినిమాలకు రెమ్యూనరేషన్ తక్కువే
తాను నటించే సినిమాలకు రెమ్యూనరేషన్ తక్కువగా తీసుకుంటానని స్పష్టం చేశారు విక్టరీ వెంకటేశ్. తను నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అనూహ్యంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది....
LATEST NEWS Jan 23,2025 03:04 pm
నా సినిమాలకు రెమ్యూనరేషన్ తక్కువే
తాను నటించే సినిమాలకు రెమ్యూనరేషన్ తక్కువగా తీసుకుంటానని స్పష్టం చేశారు విక్టరీ వెంకటేశ్. తను నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అనూహ్యంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది....
LATEST NEWS Jan 23,2025 10:51 am
ఎంపీపి దాకారపు నాగేశ్వరాదేవికి సన్మానం
ఆకుల హెల్పింగ్ ఫౌండేషన్ ను విశాఖ నెహ్రు యువకేంద్రంలో రిజిస్ట్రేషన్ కు సిపార్స్ చేసిన సందర్భంగా ఎంపీపి దాకారపు నాగేశ్వరాదేవిని సన్మానించారు. ఆమెకు ధన్యవాదములు తెలుపు 5...
LATEST NEWS Jan 23,2025 10:51 am
ఎంపీపి దాకారపు నాగేశ్వరాదేవికి సన్మానం
ఆకుల హెల్పింగ్ ఫౌండేషన్ ను విశాఖ నెహ్రు యువకేంద్రంలో రిజిస్ట్రేషన్ కు సిపార్స్ చేసిన సందర్భంగా ఎంపీపి దాకారపు నాగేశ్వరాదేవిని సన్మానించారు. ఆమెకు ధన్యవాదములు తెలుపు 5...
LATEST NEWS Jan 23,2025 10:48 am
PACS కార్యాలయ నూతన భవనాలు ప్రారంభం
పిట్లం మండల కేంద్రం, రాంపూర్, కరేగావ్, తిమ్మానగర్ గ్రామాల్లో PACS కార్యాలయ నూతన భవనాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావ్ ప్రారంభించారు. వాణిజ్య దుకాణ సముదాయాలను...
LATEST NEWS Jan 23,2025 10:48 am
PACS కార్యాలయ నూతన భవనాలు ప్రారంభం
పిట్లం మండల కేంద్రం, రాంపూర్, కరేగావ్, తిమ్మానగర్ గ్రామాల్లో PACS కార్యాలయ నూతన భవనాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావ్ ప్రారంభించారు. వాణిజ్య దుకాణ సముదాయాలను...
LATEST NEWS Jan 23,2025 10:47 am
డాక్టర్ మనిషాకు సన్మానం
కిసాన్ సేవా రత్న జాతీయ అవార్డు స్వీకరించిన సందర్బంగా ప్రాథమిక పశువైద్య కేంద్రంలో డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ ను చౌలమద్ది గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. సాధారణ...
LATEST NEWS Jan 23,2025 10:47 am
డాక్టర్ మనిషాకు సన్మానం
కిసాన్ సేవా రత్న జాతీయ అవార్డు స్వీకరించిన సందర్బంగా ప్రాథమిక పశువైద్య కేంద్రంలో డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ ను చౌలమద్ది గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. సాధారణ...
LATEST NEWS Jan 23,2025 10:45 am
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. మెట్పల్లి పట్టణంలోని 2, 8, 20...
LATEST NEWS Jan 23,2025 10:45 am
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. మెట్పల్లి పట్టణంలోని 2, 8, 20...
LATEST NEWS Jan 23,2025 10:44 am
ఏపీ నెక్ట్స్ సీఎం నారా లోకేష్
ఓ వైపు హైకమాండ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినా టీడీపీ నేతలు పట్టించు కోవడం లేదు. నారా లోకేష్ నెక్ట్స్ సీఎం అంటూ గొంతు విప్పుతున్నారు. లోకేష్ పుట్టిన...
LATEST NEWS Jan 23,2025 10:44 am
ఏపీ నెక్ట్స్ సీఎం నారా లోకేష్
ఓ వైపు హైకమాండ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినా టీడీపీ నేతలు పట్టించు కోవడం లేదు. నారా లోకేష్ నెక్ట్స్ సీఎం అంటూ గొంతు విప్పుతున్నారు. లోకేష్ పుట్టిన...
LATEST NEWS Jan 23,2025 10:18 am
యూనిఫాంకు మచ్చ తెస్తే ఊరుకోం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీస్ యూనిఫాంకు మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. జమ్మికుంట పట్టణ సీఐ వరిగంటి...
LATEST NEWS Jan 23,2025 10:18 am
యూనిఫాంకు మచ్చ తెస్తే ఊరుకోం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీస్ యూనిఫాంకు మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. జమ్మికుంట పట్టణ సీఐ వరిగంటి...
LATEST NEWS Jan 23,2025 09:46 am
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు
బోధన్ పట్టణంలోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డేను పురస్కరించుకుని న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు, సిబ్బందికి క్రీడాపోటీలను ప్రారంభించినట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పోశెట్టి, కోటేశ్వర్రావు...
LATEST NEWS Jan 23,2025 09:46 am
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు
బోధన్ పట్టణంలోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డేను పురస్కరించుకుని న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు, సిబ్బందికి క్రీడాపోటీలను ప్రారంభించినట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పోశెట్టి, కోటేశ్వర్రావు...
LATEST NEWS Jan 23,2025 09:14 am
పెట్టుబడుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు
తెలంగాణ ప్రభుత్వం అరుదైన రికార్డ్ సాధించింది. దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ కార్యదర్శి...
LATEST NEWS Jan 23,2025 09:14 am
పెట్టుబడుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు
తెలంగాణ ప్రభుత్వం అరుదైన రికార్డ్ సాధించింది. దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ కార్యదర్శి...
LATEST NEWS Jan 23,2025 09:05 am
అమెజాన్ రూ. 60 వేల కోట్ల పెట్టుబడి
దిగ్గజ సంస్థ అమెజాన్ సంచలన ప్రకటన చేసింది. దావోస్ కేంద్రంగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు జరిపిన చర్చల్లో...
LATEST NEWS Jan 23,2025 09:05 am
అమెజాన్ రూ. 60 వేల కోట్ల పెట్టుబడి
దిగ్గజ సంస్థ అమెజాన్ సంచలన ప్రకటన చేసింది. దావోస్ కేంద్రంగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు జరిపిన చర్చల్లో...
« Previous
Next »
Showing
5881
to
5900
of
14988
results
‹
1
2
...
292
293
294
295
296
297
298
...
749
750
›
⚠️ You are not allowed to copy content or view source