Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Test1
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Apr 24,2025 11:55 am
హిమాచల్ ప్రదేశ్ లో హై అలర్ట్
పహల్గామ్ ఉగ్రదాడి తరహాలో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం సుఖ్వీందర్ సింగ్. అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని డీజీపీకి...
LATEST NEWS Apr 24,2025 11:55 am
హిమాచల్ ప్రదేశ్ లో హై అలర్ట్
పహల్గామ్ ఉగ్రదాడి తరహాలో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం సుఖ్వీందర్ సింగ్. అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని డీజీపీకి...
LATEST NEWS Apr 23,2025 09:37 pm
పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలు బంద్
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పై భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంతో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు 48...
LATEST NEWS Apr 23,2025 09:37 pm
పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలు బంద్
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పై భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంతో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు 48...
LATEST NEWS Apr 23,2025 06:31 pm
ఉగ్రవాదుల ఊహా చిత్రాలు రిలీజ్
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారి ఊహా చిత్రాలు విడుదల చేసింది కేంద్రం. అసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా దర్యాప్తు బృందాలు గుర్తించాయని తెలిపింది. ఉగ్రదాడి...
LATEST NEWS Apr 23,2025 06:31 pm
ఉగ్రవాదుల ఊహా చిత్రాలు రిలీజ్
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారి ఊహా చిత్రాలు విడుదల చేసింది కేంద్రం. అసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా దర్యాప్తు బృందాలు గుర్తించాయని తెలిపింది. ఉగ్రదాడి...
LATEST NEWS Apr 23,2025 06:05 pm
విజయాలకు పొంగిపోవద్దు అపజయాలకు కుంగిపోవద్దు
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ములుగు జిల్లాకు మొదటి స్థానం దక్కడంపై మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ములుగు జిల్లా పేరును మరోసారి నిలబెట్టిన ఇంటర్...
LATEST NEWS Apr 23,2025 06:05 pm
విజయాలకు పొంగిపోవద్దు అపజయాలకు కుంగిపోవద్దు
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ములుగు జిల్లాకు మొదటి స్థానం దక్కడంపై మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ములుగు జిల్లా పేరును మరోసారి నిలబెట్టిన ఇంటర్...
LATEST NEWS Apr 23,2025 06:03 pm
స్మితా సబర్వాల్..బీఆర్ఎస్ లో చేరు
పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జల కాంతం. ముందు నీ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో...
LATEST NEWS Apr 23,2025 06:03 pm
స్మితా సబర్వాల్..బీఆర్ఎస్ లో చేరు
పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జల కాంతం. ముందు నీ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో...
LATEST NEWS Apr 23,2025 05:59 pm
ఏప్రిల్ 25,26న భారత్ సమ్మిట్
హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో భారత్ సమ్మిట్ 2025 జరగనుంది. దీనిని ప్రభుత్వం నిర్వహిస్తోంది. దాదాపు 100కు పైగా దేశాల నుంచి 450కి పైగా ప్రముఖులు రానున్నారు....
LATEST NEWS Apr 23,2025 05:59 pm
ఏప్రిల్ 25,26న భారత్ సమ్మిట్
హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో భారత్ సమ్మిట్ 2025 జరగనుంది. దీనిని ప్రభుత్వం నిర్వహిస్తోంది. దాదాపు 100కు పైగా దేశాల నుంచి 450కి పైగా ప్రముఖులు రానున్నారు....
LATEST NEWS Apr 23,2025 05:46 pm
తల్లిదండ్రులు మంచి దినచర్య రూపొందించాలి
వేసవి సెలవుల సందర్భంగా మల్యాల మండలంలోని తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు తమ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు. దీంతో ఈరోజుతో పాఠశాల పూర్తిగా ఖాళీ అయిపోయింది....
LATEST NEWS Apr 23,2025 05:46 pm
తల్లిదండ్రులు మంచి దినచర్య రూపొందించాలి
వేసవి సెలవుల సందర్భంగా మల్యాల మండలంలోని తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు తమ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు. దీంతో ఈరోజుతో పాఠశాల పూర్తిగా ఖాళీ అయిపోయింది....
LATEST NEWS Apr 23,2025 05:45 pm
టీచర్లను సత్కరించిన ప్రిన్సిపల్
మల్యాల మండలంలోని తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు ఇంటర్మీడియట్ లో మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేసిన టీచర్లను ప్రిన్సిపల్ మానస శాలువాలతో సత్కరించి అభినందించారు....
LATEST NEWS Apr 23,2025 05:45 pm
టీచర్లను సత్కరించిన ప్రిన్సిపల్
మల్యాల మండలంలోని తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు ఇంటర్మీడియట్ లో మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేసిన టీచర్లను ప్రిన్సిపల్ మానస శాలువాలతో సత్కరించి అభినందించారు....
LATEST NEWS Apr 23,2025 05:44 pm
పదో తరగతి పరీక్షల్లో 600కు 600 మార్కులు
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఏపీకి చెందిన విద్యార్థిని నేహాంజని సంచలనం సృష్టించింది. మొత్తం 600 మార్కులకు గాను 600 మార్కులు తెచ్చుకుంది. ఏపీ విద్యా వ్యవస్థలోనే...
LATEST NEWS Apr 23,2025 05:44 pm
పదో తరగతి పరీక్షల్లో 600కు 600 మార్కులు
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఏపీకి చెందిన విద్యార్థిని నేహాంజని సంచలనం సృష్టించింది. మొత్తం 600 మార్కులకు గాను 600 మార్కులు తెచ్చుకుంది. ఏపీ విద్యా వ్యవస్థలోనే...
LATEST NEWS Apr 23,2025 05:23 pm
పహల్గామ్ దాడిలో పాల్గొన్న టెర్రరిస్టుల గుర్తింపు
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గుర్తించింది. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు కాశ్మీరీలుగా అనుమానం వ్యక్తం చేసింది. 2018లో...
LATEST NEWS Apr 23,2025 05:23 pm
పహల్గామ్ దాడిలో పాల్గొన్న టెర్రరిస్టుల గుర్తింపు
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గుర్తించింది. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు కాశ్మీరీలుగా అనుమానం వ్యక్తం చేసింది. 2018లో...
LATEST NEWS Apr 23,2025 05:14 pm
రూ. 12,800 కోట్లతో అణు రియాక్టర్ల నిర్మాణం
కర్ణాటక రాష్ట్రంలోని కైగా వద్ద 700 మెగావాట్స్ ఎలక్ట్రిక్ సామర్థ్యం కలిగిన రెండు అణు రియాక్టర్ యూనిట్ల నిర్మాణానికి సంబంధించి పర్చేజ్ ఆర్డర్ ను మేఘా ఇంజనీరింగ్...
LATEST NEWS Apr 23,2025 05:14 pm
రూ. 12,800 కోట్లతో అణు రియాక్టర్ల నిర్మాణం
కర్ణాటక రాష్ట్రంలోని కైగా వద్ద 700 మెగావాట్స్ ఎలక్ట్రిక్ సామర్థ్యం కలిగిన రెండు అణు రియాక్టర్ యూనిట్ల నిర్మాణానికి సంబంధించి పర్చేజ్ ఆర్డర్ ను మేఘా ఇంజనీరింగ్...
LATEST NEWS Apr 23,2025 04:56 pm
పాకిస్తాన్ కు గుణపాఠం చెబుతాం
పహల్గామ్ ఉగ్రవాదుల దాడి ఘటనపై తీవ్రంగా స్పందించారు దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. చేతులు ముడుచుకుని కూర్చోలేదన్నారు. ఈ...
LATEST NEWS Apr 23,2025 04:56 pm
పాకిస్తాన్ కు గుణపాఠం చెబుతాం
పహల్గామ్ ఉగ్రవాదుల దాడి ఘటనపై తీవ్రంగా స్పందించారు దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. చేతులు ముడుచుకుని కూర్చోలేదన్నారు. ఈ...
LATEST NEWS Apr 23,2025 04:48 pm
శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
ఇబ్రహీంపట్నం మండలం లో శ్రీ చైతన్య టెన్త్ క్లాస్ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. మండలం టాప్ వన్ గా శ్రీ చైతన్య స్కూల్...
LATEST NEWS Apr 23,2025 04:48 pm
శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
ఇబ్రహీంపట్నం మండలం లో శ్రీ చైతన్య టెన్త్ క్లాస్ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. మండలం టాప్ వన్ గా శ్రీ చైతన్య స్కూల్...
LATEST NEWS Apr 23,2025 04:47 pm
నటి జెత్వానీ కేసులో సంబంధం లేదు
నటి జెత్వానీ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు. ఈ కేసుకు సంబంధించి తన కేసును...
LATEST NEWS Apr 23,2025 04:47 pm
నటి జెత్వానీ కేసులో సంబంధం లేదు
నటి జెత్వానీ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు. ఈ కేసుకు సంబంధించి తన కేసును...
LATEST NEWS Apr 23,2025 03:43 pm
పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదు
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి ఘటన వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ...
LATEST NEWS Apr 23,2025 03:43 pm
పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదు
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి ఘటన వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ...
LATEST NEWS Apr 23,2025 01:25 pm
భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. ఉగ్రవాదుల దాడిని ఖండించారు. బాధితులు చిందించిన రక్తం వృధా కాదన్నారు. చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మ వారిని దర్శించుకున్నారు....
LATEST NEWS Apr 23,2025 01:25 pm
భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. ఉగ్రవాదుల దాడిని ఖండించారు. బాధితులు చిందించిన రక్తం వృధా కాదన్నారు. చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మ వారిని దర్శించుకున్నారు....
LATEST NEWS Apr 23,2025 01:12 pm
వీరయ్య చౌదరి హత్య ఘటనపై విచారణ
టీడీపీ నేత వీరయ్య చౌదరిని దారుణంగా హత్య చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. అన్ని రకాలుగా విచారణ చేపట్టాలని ఆదేశించామన్నారు. కరుడుగట్టిన నేరస్థులు...
LATEST NEWS Apr 23,2025 01:12 pm
వీరయ్య చౌదరి హత్య ఘటనపై విచారణ
టీడీపీ నేత వీరయ్య చౌదరిని దారుణంగా హత్య చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. అన్ని రకాలుగా విచారణ చేపట్టాలని ఆదేశించామన్నారు. కరుడుగట్టిన నేరస్థులు...
LATEST NEWS Apr 23,2025 11:40 am
ఏపీ పదవ తరగతి ఫలితాలు విడుదల
ఏపీ సర్కార్ పదవ తరగతి పరీక్షా ఫలితాలను వెల్లడించింది. 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 81.14 శాతం ఉత్తీర్ణత సాధించారు. 6,14,459 మంది పరీక్షలు రాశారు. 1680...
LATEST NEWS Apr 23,2025 11:40 am
ఏపీ పదవ తరగతి ఫలితాలు విడుదల
ఏపీ సర్కార్ పదవ తరగతి పరీక్షా ఫలితాలను వెల్లడించింది. 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 81.14 శాతం ఉత్తీర్ణత సాధించారు. 6,14,459 మంది పరీక్షలు రాశారు. 1680...
LATEST NEWS Apr 23,2025 10:15 am
తాడికి నిరసనగా రాస్తారోకో
జమ్మూకాశ్మీర్ లో,కేవలం హిందువులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడులకు నిరసనగా ,బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పెద్దపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ దుగ్యాల ప్రదీప్ కుమార్ సూచనల...
LATEST NEWS Apr 23,2025 10:15 am
తాడికి నిరసనగా రాస్తారోకో
జమ్మూకాశ్మీర్ లో,కేవలం హిందువులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడులకు నిరసనగా ,బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పెద్దపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ దుగ్యాల ప్రదీప్ కుమార్ సూచనల...
LATEST NEWS Apr 23,2025 10:00 am
ఉగ్రదాడిలో ఇంటెలిజెన్సీ వైఫల్యం
జమ్మూ కాశ్మీర్ లో చోటు చేసుకున్న ఘటనను ఖండించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. దీనిని ముందుగా గుర్తించడంలో ఇంటెలిజెన్సీ విఫలమైందన్నారు. పర్యటన కోసం వచ్చిన వారిపై...
LATEST NEWS Apr 23,2025 10:00 am
ఉగ్రదాడిలో ఇంటెలిజెన్సీ వైఫల్యం
జమ్మూ కాశ్మీర్ లో చోటు చేసుకున్న ఘటనను ఖండించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. దీనిని ముందుగా గుర్తించడంలో ఇంటెలిజెన్సీ విఫలమైందన్నారు. పర్యటన కోసం వచ్చిన వారిపై...
« Previous
Next »
Showing
2121
to
2140
of
14988
results
‹
1
2
...
104
105
106
107
108
109
110
...
749
750
›
⚠️ You are not allowed to copy content or view source