Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Test1
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS May 14,2025 12:56 pm
కూల్చివేతలపై కేటీఆర్ ఆగ్రహం
మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వరంగల్ లో కూల్చి వేతలు చేపట్టడాన్ని తప్పు పట్టారు. పేదల ఇళ్లు ఎందుకు కూల్చుతున్నారంటూ ప్రశ్నించారు. వారి జీవితాలను బుల్డోజర్ల...
LATEST NEWS May 14,2025 12:56 pm
కూల్చివేతలపై కేటీఆర్ ఆగ్రహం
మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వరంగల్ లో కూల్చి వేతలు చేపట్టడాన్ని తప్పు పట్టారు. పేదల ఇళ్లు ఎందుకు కూల్చుతున్నారంటూ ప్రశ్నించారు. వారి జీవితాలను బుల్డోజర్ల...
LATEST NEWS May 14,2025 12:52 pm
బండికి రేవంత్ రెడ్డి ఆహ్వానం
మే 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతి పుష్కారాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ హాజరు కావాలంటూ...
LATEST NEWS May 14,2025 12:52 pm
బండికి రేవంత్ రెడ్డి ఆహ్వానం
మే 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతి పుష్కారాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ హాజరు కావాలంటూ...
LATEST NEWS May 14,2025 12:49 pm
త్వరలో కాంగ్రెస్ లో బిఆర్ఎస్ విలీనం
బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాబోతోందంటూ జోష్యం చెప్పారు. జూన్ 2న లేదా డిసెంబర్...
LATEST NEWS May 14,2025 12:49 pm
త్వరలో కాంగ్రెస్ లో బిఆర్ఎస్ విలీనం
బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాబోతోందంటూ జోష్యం చెప్పారు. జూన్ 2న లేదా డిసెంబర్...
LATEST NEWS May 14,2025 11:21 am
మంత్రి జైశంకర్ కు భద్రత పెంపు
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ కు భద్రత పెంచారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించారు. ఆయనకు ప్రస్తుతం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తున్నారు....
LATEST NEWS May 14,2025 11:21 am
మంత్రి జైశంకర్ కు భద్రత పెంపు
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ కు భద్రత పెంచారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించారు. ఆయనకు ప్రస్తుతం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తున్నారు....
LATEST NEWS May 14,2025 11:15 am
బుడమేరు పెండింగ్ పనులు పూర్తి చేస్తాం
సాధ్యమైనంత త్వరగా బుడమేరు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. వరదకు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. గతంలో అత్యవసరంగా...
LATEST NEWS May 14,2025 11:15 am
బుడమేరు పెండింగ్ పనులు పూర్తి చేస్తాం
సాధ్యమైనంత త్వరగా బుడమేరు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. వరదకు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. గతంలో అత్యవసరంగా...
LATEST NEWS May 14,2025 11:11 am
గ్రీస్లో భారీ భూకంపం
గ్రీస్ లో భారీ భూకంపం చోటు చేసుకుంది. గ్రీస్ తో పాటు సమీప దేశాలైన కైరో, ఈజిప్ట్ ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, జోర్డాన్లలో కూడా భూకంపం...
LATEST NEWS May 14,2025 11:11 am
గ్రీస్లో భారీ భూకంపం
గ్రీస్ లో భారీ భూకంపం చోటు చేసుకుంది. గ్రీస్ తో పాటు సమీప దేశాలైన కైరో, ఈజిప్ట్ ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, జోర్డాన్లలో కూడా భూకంపం...
LATEST NEWS May 14,2025 10:53 am
చిన్నారుల మృతిపై మంత్రి దిగ్బ్రాంతి
కడప జిల్లాలో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత. బ్రహ్మంగారి మఠం మండలం...
LATEST NEWS May 14,2025 10:53 am
చిన్నారుల మృతిపై మంత్రి దిగ్బ్రాంతి
కడప జిల్లాలో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత. బ్రహ్మంగారి మఠం మండలం...
LATEST NEWS May 14,2025 09:58 am
సరస్వతీ పుష్కరాలకు రూ.8 కోట్లు రిలీజ్
తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈనెల 15 నుంచి 26 వరకు కాళేశ్వరం నది ఒడ్డున సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ఏర్పాట్ల కోసం...
LATEST NEWS May 14,2025 09:58 am
సరస్వతీ పుష్కరాలకు రూ.8 కోట్లు రిలీజ్
తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈనెల 15 నుంచి 26 వరకు కాళేశ్వరం నది ఒడ్డున సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ఏర్పాట్ల కోసం...
LATEST NEWS May 14,2025 09:54 am
ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు
ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు పెంచింది. హైదరాబాద్ లోని జగన్ OSD కుమారుడు రోహిత్ రెడ్డికి చెందిన 6 కంపెనీల్లో సోదాలు నిర్వహించింది. రాజేంద్రనగర్, ఎస్ఆర్...
LATEST NEWS May 14,2025 09:54 am
ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు
ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు పెంచింది. హైదరాబాద్ లోని జగన్ OSD కుమారుడు రోహిత్ రెడ్డికి చెందిన 6 కంపెనీల్లో సోదాలు నిర్వహించింది. రాజేంద్రనగర్, ఎస్ఆర్...
LATEST NEWS May 14,2025 09:51 am
వైసీపీకి షాక్ డిప్యూటీ చైర్ పర్సన్ రిజైన్
వైఎస్సార్సీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పదవితో పాటు ఎమ్మెల్సీ...
LATEST NEWS May 14,2025 09:51 am
వైసీపీకి షాక్ డిప్యూటీ చైర్ పర్సన్ రిజైన్
వైఎస్సార్సీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పదవితో పాటు ఎమ్మెల్సీ...
LATEST NEWS May 14,2025 09:48 am
మహానాడుపై సీఎం బాబు సమీక్ష
సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులు అర్పించారు. మహానాడు...
LATEST NEWS May 14,2025 09:48 am
మహానాడుపై సీఎం బాబు సమీక్ష
సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులు అర్పించారు. మహానాడు...
LATEST NEWS May 14,2025 09:44 am
36 ఎకరాల అటవీ భూమి పెద్దిరెడ్డి ఆక్రమణ
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. బుగ్గమఠం భూముల విషయంలో క్రిమినల్ కేసుల దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పెద్దిరెడ్డి 36 ఎకరాల అటవీ...
LATEST NEWS May 14,2025 09:44 am
36 ఎకరాల అటవీ భూమి పెద్దిరెడ్డి ఆక్రమణ
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. బుగ్గమఠం భూముల విషయంలో క్రిమినల్ కేసుల దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పెద్దిరెడ్డి 36 ఎకరాల అటవీ...
LITERATURE May 14,2025 09:36 am
కవిత
LITERATURE May 14,2025 09:36 am
కవిత
LATEST NEWS May 14,2025 08:40 am
ఐపీఎల్ పై సన్నీ షాకింగ్ కామెంట్స్
ఐపీఎల్ 2025 మెగా టోర్నీపై షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్...
LATEST NEWS May 14,2025 08:40 am
ఐపీఎల్ పై సన్నీ షాకింగ్ కామెంట్స్
ఐపీఎల్ 2025 మెగా టోర్నీపై షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్...
LATEST NEWS May 14,2025 08:28 am
తిరుమల క్షేత్రం భక్త సందోహం
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 74 వేల 477 మంది భక్తులు దర్శించుకున్నారు....
LATEST NEWS May 14,2025 08:28 am
తిరుమల క్షేత్రం భక్త సందోహం
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 74 వేల 477 మంది భక్తులు దర్శించుకున్నారు....
LATEST NEWS May 14,2025 07:54 am
యుపీఎస్సీ చైర్మన్ గా అజయ్ కుమార్
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్ గా మాజీ రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్...
LATEST NEWS May 14,2025 07:54 am
యుపీఎస్సీ చైర్మన్ గా అజయ్ కుమార్
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్ గా మాజీ రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్...
LATEST NEWS May 14,2025 06:34 am
పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగిపై వేటు
భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ లో ఉద్యోగిగా పని చేస్తున్న రెహమాన్ ను బహిష్కరించింది. వెంటనే దేశం విడిచి వెళ్లి...
LATEST NEWS May 14,2025 06:34 am
పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగిపై వేటు
భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ లో ఉద్యోగిగా పని చేస్తున్న రెహమాన్ ను బహిష్కరించింది. వెంటనే దేశం విడిచి వెళ్లి...
LATEST NEWS May 14,2025 05:02 am
52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం
భారత దేశ అత్యున్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది...
LATEST NEWS May 14,2025 05:02 am
52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం
భారత దేశ అత్యున్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది...
LATEST NEWS May 13,2025 11:42 pm
చార్మినార్ అందాలకు 109 దేశాల సుందరాంగులు ఫిదా
LATEST NEWS May 13,2025 11:42 pm
చార్మినార్ అందాలకు 109 దేశాల సుందరాంగులు ఫిదా
LATEST NEWS May 13,2025 08:43 pm
హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కలిసిన సీఎం
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ను మర్యాద పూర్వకంగా తన నివాసంలో కలుసుకున్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు....
LATEST NEWS May 13,2025 08:43 pm
హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కలిసిన సీఎం
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ను మర్యాద పూర్వకంగా తన నివాసంలో కలుసుకున్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు....
« Previous
Next »
Showing
1441
to
1460
of
14988
results
‹
1
2
...
70
71
72
73
74
75
76
...
749
750
›
⚠️ You are not allowed to copy content or view source