Logo
Download our app
LATEST NEWS   Dec 17,2024 11:26 am
కూల్చిన ఇళ్ల‌కు ఈఎంఐలు చెల్లిస్తారా
మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో కూల్చి వేసిన బాధితుల ఇళ్ల‌కు సంబంధించిన ఈఎంఐలు ప్ర‌భుత్వం చెల్లిస్తుందా లేదా అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల...
LATEST NEWS   Dec 17,2024 11:26 am
కూల్చిన ఇళ్ల‌కు ఈఎంఐలు చెల్లిస్తారా
మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో కూల్చి వేసిన బాధితుల ఇళ్ల‌కు సంబంధించిన ఈఎంఐలు ప్ర‌భుత్వం చెల్లిస్తుందా లేదా అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల...
LATEST NEWS   Dec 17,2024 11:06 am
బేడీలతో అసెంబ్లీకి కోరుట్ల ఎమ్మెల్యే
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మంగళవారం చేతులకు బేడీలు వేసుకుని నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్లారు. లగచర్ల గిరిజన రైతులకు సంఘీభావంగా చేతులకు బేడీలు...
LATEST NEWS   Dec 17,2024 11:06 am
బేడీలతో అసెంబ్లీకి కోరుట్ల ఎమ్మెల్యే
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మంగళవారం చేతులకు బేడీలు వేసుకుని నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్లారు. లగచర్ల గిరిజన రైతులకు సంఘీభావంగా చేతులకు బేడీలు...
LATEST NEWS   Dec 17,2024 11:06 am
సీఎం న‌మూనా చీర‌ల ప‌రిశీల‌న
రాష్ట్ర ప్ర‌భుత్వం చీర‌ల‌ను స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ సంద‌ర్బంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించేందుకు ఎంపిక చేసిన నమూనా చీరలను పరిశీలించారు...
LATEST NEWS   Dec 17,2024 11:06 am
సీఎం న‌మూనా చీర‌ల ప‌రిశీల‌న
రాష్ట్ర ప్ర‌భుత్వం చీర‌ల‌ను స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ సంద‌ర్బంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించేందుకు ఎంపిక చేసిన నమూనా చీరలను పరిశీలించారు...
LATEST NEWS   Dec 17,2024 11:02 am
బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలి
4 వేల జీవన భృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మాక్లూర్‌లో టీయూసీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా..కొత్త పెన్షన్లు మంజూరుచేయాలని కోరుతూ పొతంగల్‌లో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు....
LATEST NEWS   Dec 17,2024 11:02 am
బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలి
4 వేల జీవన భృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మాక్లూర్‌లో టీయూసీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా..కొత్త పెన్షన్లు మంజూరుచేయాలని కోరుతూ పొతంగల్‌లో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు....
LATEST NEWS   Dec 17,2024 11:00 am
విద్య‌తోనే వికాసం
చ‌దువు ఒక్క‌టే మ‌నిషిని ఉన్న‌త స్థానంలో నిల‌బెడుతుంద‌ని, విలువ‌లు అత్యంత ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ స్నాత‌కోత్స‌వంలో పాల్గొని...
LATEST NEWS   Dec 17,2024 11:00 am
విద్య‌తోనే వికాసం
చ‌దువు ఒక్క‌టే మ‌నిషిని ఉన్న‌త స్థానంలో నిల‌బెడుతుంద‌ని, విలువ‌లు అత్యంత ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ స్నాత‌కోత్స‌వంలో పాల్గొని...
LATEST NEWS   Dec 17,2024 10:49 am
మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ కు 10 ఎక‌రాలు
సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎయిమ్స్ కు 10 ఎక‌రాల స్థ‌లాన్ని త‌క్ష‌ణ‌మే కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తొలి స్నాత‌కోత్స‌వంలో పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు....
LATEST NEWS   Dec 17,2024 10:49 am
మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ కు 10 ఎక‌రాలు
సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎయిమ్స్ కు 10 ఎక‌రాల స్థ‌లాన్ని త‌క్ష‌ణ‌మే కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తొలి స్నాత‌కోత్స‌వంలో పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు....
LATEST NEWS   Dec 17,2024 10:48 am
దుబాయ్ క్షతగాత్రులను భారత్‌కు రప్పించండి : ఎంపీ
దుబాయ్ బస్సు ప్రమాదంలో భారత దేశానికి చెందిన అనేకమంది గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే వారిని వీలైనంత తొందరగా భారత్‌కు రప్పించే విధంగా చూడాలని ఎంపీ ధర్మపురి...
LATEST NEWS   Dec 17,2024 10:48 am
దుబాయ్ క్షతగాత్రులను భారత్‌కు రప్పించండి : ఎంపీ
దుబాయ్ బస్సు ప్రమాదంలో భారత దేశానికి చెందిన అనేకమంది గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే వారిని వీలైనంత తొందరగా భారత్‌కు రప్పించే విధంగా చూడాలని ఎంపీ ధర్మపురి...
LATEST NEWS   Dec 17,2024 10:44 am
ఆశా వర్కర్ల యూనియన్ బస్సు యాత్ర
కామారెడ్డి జిల్లా బాన్సువాడ: ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 19న చేపట్టనున్న బస్సు జాతరను జయప్రదం చేయాలని మోస్రా మండల యూనియన్ అధ్యక్షురాలు ఆసియా పిలుపునిచ్చారు....
LATEST NEWS   Dec 17,2024 10:44 am
ఆశా వర్కర్ల యూనియన్ బస్సు యాత్ర
కామారెడ్డి జిల్లా బాన్సువాడ: ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 19న చేపట్టనున్న బస్సు జాతరను జయప్రదం చేయాలని మోస్రా మండల యూనియన్ అధ్యక్షురాలు ఆసియా పిలుపునిచ్చారు....
LATEST NEWS   Dec 17,2024 10:43 am
ఒంగోలు పోలీసులు శ‌భాష్
రాష్ట్రంలోని 100 దేవాలయాల్లో చోరీకి పాల్పడి 300 కేజీల వెండి ఆభరణాలను చోరీ చేసి విక్రయించి, జల్సాలు చేస్తున్న దొంగల ముఠాను ఒంగోలు పోలీసులు...
LATEST NEWS   Dec 17,2024 10:43 am
ఒంగోలు పోలీసులు శ‌భాష్
రాష్ట్రంలోని 100 దేవాలయాల్లో చోరీకి పాల్పడి 300 కేజీల వెండి ఆభరణాలను చోరీ చేసి విక్రయించి, జల్సాలు చేస్తున్న దొంగల ముఠాను ఒంగోలు పోలీసులు...
LATEST NEWS   Dec 17,2024 10:39 am
బిల్లుల మంజూరులో జాప్యమెందుకు
రాష్ట్ర వ్యాప్తంగా సీడీపీ, ఎస్‌డీపీ ద్వారా చేపట్టిన చిన్నచిన్న పనులకు సంబంధించి కూడా బిల్లులను ప్రభుత్వం ఎందుకు చెల్లించట్లేదో చెప్పాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి...
LATEST NEWS   Dec 17,2024 10:39 am
బిల్లుల మంజూరులో జాప్యమెందుకు
రాష్ట్ర వ్యాప్తంగా సీడీపీ, ఎస్‌డీపీ ద్వారా చేపట్టిన చిన్నచిన్న పనులకు సంబంధించి కూడా బిల్లులను ప్రభుత్వం ఎందుకు చెల్లించట్లేదో చెప్పాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి...
LATEST NEWS   Dec 17,2024 10:38 am
త‌ప్పైంది మ‌న్నించండి
మంత్రి కొలుసు పార్థ‌సార‌థి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గౌతు ల‌చ్చ‌న్న విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్బంగా చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌కు తాను చింతిస్తున్నాన‌ని అన్నారు. మాజీ మంత్రి జోగి ర‌మేష్...
LATEST NEWS   Dec 17,2024 10:38 am
త‌ప్పైంది మ‌న్నించండి
మంత్రి కొలుసు పార్థ‌సార‌థి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గౌతు ల‌చ్చ‌న్న విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్బంగా చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌కు తాను చింతిస్తున్నాన‌ని అన్నారు. మాజీ మంత్రి జోగి ర‌మేష్...
LATEST NEWS   Dec 17,2024 10:29 am
బాలుడిపై ఎలుగుబంటి దాడి
బాలుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుర్నాపల్లికి చెందిన పన్నెండేళ్ల సుష్మిత్ మంగళవారం ఉదయం కాలకృత్యాల కోసం...
LATEST NEWS   Dec 17,2024 10:29 am
బాలుడిపై ఎలుగుబంటి దాడి
బాలుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుర్నాపల్లికి చెందిన పన్నెండేళ్ల సుష్మిత్ మంగళవారం ఉదయం కాలకృత్యాల కోసం...
LATEST NEWS   Dec 17,2024 10:29 am
జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం
నిజామాబాద్‌లోని డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి, నిజామాబాద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. జర్నలిస్టులు, కుటుంబ సభ్యుల కంటి సమస్యల పరిష్కారానికి...
LATEST NEWS   Dec 17,2024 10:29 am
జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం
నిజామాబాద్‌లోని డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి, నిజామాబాద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. జర్నలిస్టులు, కుటుంబ సభ్యుల కంటి సమస్యల పరిష్కారానికి...
LATEST NEWS   Dec 17,2024 10:28 am
నియోజకవర్గ అభివృద్ధి నిధుల విడుదల చేయాలి
ముఖ్యమంత్రి రేవంత్ కు అంతఃకరణశుద్ధి ఉంటే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి వంద కోట్ల నిధులు విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు.ప్రజాపాలన...
LATEST NEWS   Dec 17,2024 10:28 am
నియోజకవర్గ అభివృద్ధి నిధుల విడుదల చేయాలి
ముఖ్యమంత్రి రేవంత్ కు అంతఃకరణశుద్ధి ఉంటే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి వంద కోట్ల నిధులు విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు.ప్రజాపాలన...
LATEST NEWS   Dec 17,2024 10:26 am
క్రమబద్ధీకరించే వరకూ సమ్మె
త‌మ‌ను ప‌ర్మినెంట్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ గ‌త ఏడు రోజులుగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట వినూత్న నిర‌స‌న తెలిపారు. చెవుల్లో...
LATEST NEWS   Dec 17,2024 10:26 am
క్రమబద్ధీకరించే వరకూ సమ్మె
త‌మ‌ను ప‌ర్మినెంట్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ గ‌త ఏడు రోజులుగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట వినూత్న నిర‌స‌న తెలిపారు. చెవుల్లో...
LATEST NEWS   Dec 17,2024 10:24 am
ఆక్ర‌మ‌ణ‌ల‌పై క‌మిష‌న‌ర్ గుస్సా
హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సీరియ‌స్ అయ్యారు. న‌గ‌రంలోని క‌ముని చెరువు, మైస‌మ్మ చెరువుల‌ను సంద‌ర్శించారు. కొత్త‌గా ఆక్ర‌మ‌ణ‌లు చేప‌ట్ట‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ‌మే...
LATEST NEWS   Dec 17,2024 10:24 am
ఆక్ర‌మ‌ణ‌ల‌పై క‌మిష‌న‌ర్ గుస్సా
హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సీరియ‌స్ అయ్యారు. న‌గ‌రంలోని క‌ముని చెరువు, మైస‌మ్మ చెరువుల‌ను సంద‌ర్శించారు. కొత్త‌గా ఆక్ర‌మ‌ణ‌లు చేప‌ట్ట‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ‌మే...
LATEST NEWS   Dec 17,2024 08:45 am
ఆల‌యానికి ఈవో వ‌ద్దంటూ ఆందోళ‌న‌
వెల్లుల్ల ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఎల్లమ్మ దేవాలయాన్ని ఎండోమెంట్ ప‌రిధిలోకి వ‌ద్దంటూ గ్రామస్తులు గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే...
LATEST NEWS   Dec 17,2024 08:45 am
ఆల‌యానికి ఈవో వ‌ద్దంటూ ఆందోళ‌న‌
వెల్లుల్ల ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఎల్లమ్మ దేవాలయాన్ని ఎండోమెంట్ ప‌రిధిలోకి వ‌ద్దంటూ గ్రామస్తులు గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే...
LATEST NEWS   Dec 17,2024 08:15 am
పంచాయతీ సిబ్బంది ముందస్తు అరెస్ట్
పంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న మెట్పల్లి మండలానికి చెందిన పలువురిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. గణపతి,...
LATEST NEWS   Dec 17,2024 08:15 am
పంచాయతీ సిబ్బంది ముందస్తు అరెస్ట్
పంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న మెట్పల్లి మండలానికి చెందిన పలువురిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. గణపతి,...
LATEST NEWS   Dec 17,2024 08:15 am
మ‌నోజ్ పై నిర్మ‌లా దేవి ఫిర్యాదు
మంచు మ‌నోజ్ పై మోహ‌న్ బాబు భార్య నిర్మ‌లా దేవి ప‌హాడీ ష‌రీఫ్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. కొడుకు కావాల‌ని త‌ప్పుడు...
LATEST NEWS   Dec 17,2024 08:15 am
మ‌నోజ్ పై నిర్మ‌లా దేవి ఫిర్యాదు
మంచు మ‌నోజ్ పై మోహ‌న్ బాబు భార్య నిర్మ‌లా దేవి ప‌హాడీ ష‌రీఫ్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. కొడుకు కావాల‌ని త‌ప్పుడు...
LATEST NEWS   Dec 17,2024 07:21 am
చేర్యాల‌ను రెవెన్యూ డివిజ‌న్ చేయాలి
అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. చేర్యాల‌ను రెవెన్యూ డివిజ‌న్ చేయాల‌ని కోరారు బీఆర్ఎస్ ఎమ్మ‌ల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి. ఈ అంశాన్ని ప‌రిశీలిస్తామ‌న్నారు మంత్రి పొంగులేటి....
LATEST NEWS   Dec 17,2024 07:21 am
చేర్యాల‌ను రెవెన్యూ డివిజ‌న్ చేయాలి
అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. చేర్యాల‌ను రెవెన్యూ డివిజ‌న్ చేయాల‌ని కోరారు బీఆర్ఎస్ ఎమ్మ‌ల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి. ఈ అంశాన్ని ప‌రిశీలిస్తామ‌న్నారు మంత్రి పొంగులేటి....
⚠️ You are not allowed to copy content or view source