Logo
Download our app
LATEST NEWS   Feb 03,2025 06:06 pm
ఆత్మహత్య ఘటనపై విచారణ జరపాలి
మిషన్‌ భగీరథ (ఆర్‌డబ్ల్యూఎస్‌) ఏఈఈ కే సాయిచరణ్‌ ఆత్మహత్య ఘటనపై విచారణ చేపట్టి కారణాలను తేల్చాలని తోటి ఉద్యోగులు కోరారు. జస్టిస్‌ ఫర్‌ సాయిచరణ్‌ అంటూ ప్లకార్డులను...
LATEST NEWS   Feb 03,2025 06:06 pm
ఆత్మహత్య ఘటనపై విచారణ జరపాలి
మిషన్‌ భగీరథ (ఆర్‌డబ్ల్యూఎస్‌) ఏఈఈ కే సాయిచరణ్‌ ఆత్మహత్య ఘటనపై విచారణ చేపట్టి కారణాలను తేల్చాలని తోటి ఉద్యోగులు కోరారు. జస్టిస్‌ ఫర్‌ సాయిచరణ్‌ అంటూ ప్లకార్డులను...
LATEST NEWS   Feb 03,2025 06:05 pm
నూకపల్లిలో వసంత పంచమి వేడుకలు
వసంత పంచమి వేడుకలను మల్యాల మండలం నూకపల్లి సరస్వతి ఆలయంలో కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ఉదయం గణపతి పూజ, అభిషేకం, అర్చన, సరస్వతి...
LATEST NEWS   Feb 03,2025 06:05 pm
నూకపల్లిలో వసంత పంచమి వేడుకలు
వసంత పంచమి వేడుకలను మల్యాల మండలం నూకపల్లి సరస్వతి ఆలయంలో కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ఉదయం గణపతి పూజ, అభిషేకం, అర్చన, సరస్వతి...
LATEST NEWS   Feb 03,2025 06:04 pm
క్రికెట్ టీమ్ కు జెర్సీలు పంపిణీ
మల్యాల మండల కాంగ్రెస్ నాయకుడు నక్క అనిల్ మండలంలోని బల్వంతాపూర్ గ్రామ క్రికెట్ టీమ్ ని ప్రోత్సహించడానికి యువకులకు జెర్సీలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.....
LATEST NEWS   Feb 03,2025 06:04 pm
క్రికెట్ టీమ్ కు జెర్సీలు పంపిణీ
మల్యాల మండల కాంగ్రెస్ నాయకుడు నక్క అనిల్ మండలంలోని బల్వంతాపూర్ గ్రామ క్రికెట్ టీమ్ ని ప్రోత్సహించడానికి యువకులకు జెర్సీలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.....
LATEST NEWS   Feb 03,2025 06:04 pm
మోదీ చిత్రపటానికి పాలాభిషేకం
కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్ పేద ప్రజలకు ఉపయోగపడేలా వుందని, వికసిత్ భారత్ లో భాగంగా దేశ వృద్ధిరేటు పెరిగేలా ఈ బడ్జెట్ తయారు చేశారని మల్యాల...
LATEST NEWS   Feb 03,2025 06:04 pm
మోదీ చిత్రపటానికి పాలాభిషేకం
కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్ పేద ప్రజలకు ఉపయోగపడేలా వుందని, వికసిత్ భారత్ లో భాగంగా దేశ వృద్ధిరేటు పెరిగేలా ఈ బడ్జెట్ తయారు చేశారని మల్యాల...
LATEST NEWS   Feb 03,2025 04:40 pm
‘ఫీజు పోరు’ మార్చి 12కు వాయిదా
విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని మార్చి 12కి వాయిదా వేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. రాష్ట్రంలోని మెజారిటీ...
LATEST NEWS   Feb 03,2025 04:40 pm
‘ఫీజు పోరు’ మార్చి 12కు వాయిదా
విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని మార్చి 12కి వాయిదా వేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. రాష్ట్రంలోని మెజారిటీ...
LATEST NEWS   Feb 03,2025 04:33 pm
ఇండియా బుక్ లో కామారెడ్డి వాసి
భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన INDIA BOOK OF RECORD IBR లో కామరెడ్డి రక్తదాతల సమూహ ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్ కి చోటు దక్కింది. రక్తధానం...
LATEST NEWS   Feb 03,2025 04:33 pm
ఇండియా బుక్ లో కామారెడ్డి వాసి
భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన INDIA BOOK OF RECORD IBR లో కామరెడ్డి రక్తదాతల సమూహ ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్ కి చోటు దక్కింది. రక్తధానం...
LATEST NEWS   Feb 03,2025 02:06 pm
క‌లెక్ట‌రేట్ లో మోహ‌న్ బాబు..మ‌నోజ్ వాగ్వాదం
రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌రేట్ లో అడిష‌నల్ క‌లెక్ట‌ర్ ప్ర‌తీమా సింగ్ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు మోహ‌న్ బాబు, మ‌నోజ్. ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర వాగ్వావాదం చోటు చేసుకున్న‌ట్లు...
LATEST NEWS   Feb 03,2025 02:06 pm
క‌లెక్ట‌రేట్ లో మోహ‌న్ బాబు..మ‌నోజ్ వాగ్వాదం
రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌రేట్ లో అడిష‌నల్ క‌లెక్ట‌ర్ ప్ర‌తీమా సింగ్ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు మోహ‌న్ బాబు, మ‌నోజ్. ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర వాగ్వావాదం చోటు చేసుకున్న‌ట్లు...
LATEST NEWS   Feb 03,2025 01:55 pm
ఎమ్మెల్యేల వాయిస్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి
11 మంది ఎమ్మెల్యేలు భేటీ కావ‌డంపై తాను మాట్లాడ లేనన‌ని అన్నారు టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి. కొన్ని విష‌యాలు ఇప్పుడేమీ చెప్ప‌లేన‌ని, స‌మ‌యం..సంద‌ర్బం వ‌చ్చిన‌ప్పుడు చెపుతాన‌న్నారు....
LATEST NEWS   Feb 03,2025 01:55 pm
ఎమ్మెల్యేల వాయిస్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి
11 మంది ఎమ్మెల్యేలు భేటీ కావ‌డంపై తాను మాట్లాడ లేనన‌ని అన్నారు టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి. కొన్ని విష‌యాలు ఇప్పుడేమీ చెప్ప‌లేన‌ని, స‌మ‌యం..సంద‌ర్బం వ‌చ్చిన‌ప్పుడు చెపుతాన‌న్నారు....
LATEST NEWS   Feb 03,2025 12:13 pm
ఏపీకి అంబులెన్సులు ఇచ్చిన సోనూ సూద్
ఆరోగ్యం, సామాజిక సంక్షేమం విషయంలో సేవలు అందించే ‘సూద్ చారిటీ ఫౌండేషన్‌’ ప్రజారోగ్య సంరక్షణ కోసం నాలుగు అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఫౌండేష‌న్ ఫౌండ‌ర్ సోనూ...
LATEST NEWS   Feb 03,2025 12:13 pm
ఏపీకి అంబులెన్సులు ఇచ్చిన సోనూ సూద్
ఆరోగ్యం, సామాజిక సంక్షేమం విషయంలో సేవలు అందించే ‘సూద్ చారిటీ ఫౌండేషన్‌’ ప్రజారోగ్య సంరక్షణ కోసం నాలుగు అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఫౌండేష‌న్ ఫౌండ‌ర్ సోనూ...
LATEST NEWS   Feb 03,2025 11:38 am
రాజ్ త‌రుణ్ కేసులో మ‌స్తాన్ సాయి అరెస్ట్
న‌టుడు రాజ్ త‌రుణ్ - లావ‌ణ్య కేసులో మ‌స్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. ప‌లువురు అమ్మాయిల‌తో ప్రైవేట్ గా ఉన్న స‌మ‌యంలో వీడియోలు రికార్డ్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు...
LATEST NEWS   Feb 03,2025 11:38 am
రాజ్ త‌రుణ్ కేసులో మ‌స్తాన్ సాయి అరెస్ట్
న‌టుడు రాజ్ త‌రుణ్ - లావ‌ణ్య కేసులో మ‌స్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. ప‌లువురు అమ్మాయిల‌తో ప్రైవేట్ గా ఉన్న స‌మ‌యంలో వీడియోలు రికార్డ్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు...
LATEST NEWS   Feb 03,2025 11:12 am
రైల్వే బ‌డ్జెట్ లో ఏపీకి రూ.9,417 కోట్లు
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రైల్వే బ‌డ్జెట్ లో ఏపీకి రూ. 9,417 కోట్లు కేటాయించగా తెలంగాణ‌కు రూ. 5,337 కోట్లతో స‌రి...
LATEST NEWS   Feb 03,2025 11:12 am
రైల్వే బ‌డ్జెట్ లో ఏపీకి రూ.9,417 కోట్లు
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రైల్వే బ‌డ్జెట్ లో ఏపీకి రూ. 9,417 కోట్లు కేటాయించగా తెలంగాణ‌కు రూ. 5,337 కోట్లతో స‌రి...
LATEST NEWS   Feb 03,2025 11:12 am
రైల్వే బ‌డ్జెట్ లో తెలంగాణ‌కు రూ. 5,337 కోట్లు
రైల్వే బ‌డ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి రూ. 5,337 కోట్లు కేటాయించిన‌ట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్ వెల్ల‌డించారు. ఏపీకి రూ. 9,417 కోట్లు కేటాయించామ‌న్నారు. తెలంగాణ‌కు...
LATEST NEWS   Feb 03,2025 11:12 am
రైల్వే బ‌డ్జెట్ లో తెలంగాణ‌కు రూ. 5,337 కోట్లు
రైల్వే బ‌డ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి రూ. 5,337 కోట్లు కేటాయించిన‌ట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్ వెల్ల‌డించారు. ఏపీకి రూ. 9,417 కోట్లు కేటాయించామ‌న్నారు. తెలంగాణ‌కు...
LATEST NEWS   Feb 03,2025 10:57 am
ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
ఢిల్లీ రాష్ట్ర అభివృద్ది బీజేపీతోనే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు సీఎం చంద్ర‌బాబు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న పాల్గొన్నారు. చెత్తా చెదారానికి దేశ రాజ‌ధాని కేరాఫ్ గా మారిందంటూ మండిప‌డ్డారు. మ‌నంద‌రి...
LATEST NEWS   Feb 03,2025 10:57 am
ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
ఢిల్లీ రాష్ట్ర అభివృద్ది బీజేపీతోనే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు సీఎం చంద్ర‌బాబు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న పాల్గొన్నారు. చెత్తా చెదారానికి దేశ రాజ‌ధాని కేరాఫ్ గా మారిందంటూ మండిప‌డ్డారు. మ‌నంద‌రి...
LATEST NEWS   Feb 03,2025 10:46 am
మోడీ స‌హ‌కారంతో ఏపీ అభివృద్ది
ప్ర‌ధాని మోడీ స‌హ‌కారంతో ఏపీ అన్ని రంగాల‌లో అభివృద్ది చెందుతోంద‌న్నారు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. పెద వడ్లపూడి భగవాన్ శ్రీ సత్య షిర్డీ సాయిబాబా మందిరం 19...
LATEST NEWS   Feb 03,2025 10:46 am
మోడీ స‌హ‌కారంతో ఏపీ అభివృద్ది
ప్ర‌ధాని మోడీ స‌హ‌కారంతో ఏపీ అన్ని రంగాల‌లో అభివృద్ది చెందుతోంద‌న్నారు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. పెద వడ్లపూడి భగవాన్ శ్రీ సత్య షిర్డీ సాయిబాబా మందిరం 19...
LATEST NEWS   Feb 03,2025 10:30 am
పులి కోసం అటవీశాఖ అధికారులు పాట్లు
పులి రాకకోసం అటవీశాఖ అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇటీవల బెల్లంపల్లి, వేమనపల్లి, తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి జన్నారం అటవీ డివిజన్‌లోనే ఆవాసం ఏర్పర్చుకునేలా అధికారులు...
LATEST NEWS   Feb 03,2025 10:30 am
పులి కోసం అటవీశాఖ అధికారులు పాట్లు
పులి రాకకోసం అటవీశాఖ అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇటీవల బెల్లంపల్లి, వేమనపల్లి, తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి జన్నారం అటవీ డివిజన్‌లోనే ఆవాసం ఏర్పర్చుకునేలా అధికారులు...
LATEST NEWS   Feb 03,2025 10:22 am
మాథ్స్ గ్రేడ్ 3 విజేతగా పూర్ణిరెడ్డి
కూకట్‌పల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి అబాకర్ వేదిక్ మాథ్స్ పోటీలో పూర్ణి రెడ్డి ఏలేటి, ఒక్లయ్ స్కూల్ ఇంటర్నేషనల్, మెట్‌పల్లి గ్రేట్ త్రీ విజేతగా నిలిచింది. నేషనల్ లెవెల్...
LATEST NEWS   Feb 03,2025 10:22 am
మాథ్స్ గ్రేడ్ 3 విజేతగా పూర్ణిరెడ్డి
కూకట్‌పల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి అబాకర్ వేదిక్ మాథ్స్ పోటీలో పూర్ణి రెడ్డి ఏలేటి, ఒక్లయ్ స్కూల్ ఇంటర్నేషనల్, మెట్‌పల్లి గ్రేట్ త్రీ విజేతగా నిలిచింది. నేషనల్ లెవెల్...
LATEST NEWS   Feb 03,2025 10:20 am
Video: వేంపల్లి చెరువులో మొసలి
మల్లాపూర్ మండలం వేంపల్లి చెరువులో సోమవారం మొసలి ప్రత్యక్షమైంది. వేంపల్లి శివారులోని తాళ్లచెరువులో అటుగా వెళ్తున్న రైతులకు మొసలి ఒడ్డుపై తిరుగుతూ కనిపించింది. దీంతో వారు భయాందోళనలకు...
LATEST NEWS   Feb 03,2025 10:20 am
Video: వేంపల్లి చెరువులో మొసలి
మల్లాపూర్ మండలం వేంపల్లి చెరువులో సోమవారం మొసలి ప్రత్యక్షమైంది. వేంపల్లి శివారులోని తాళ్లచెరువులో అటుగా వెళ్తున్న రైతులకు మొసలి ఒడ్డుపై తిరుగుతూ కనిపించింది. దీంతో వారు భయాందోళనలకు...
LATEST NEWS   Feb 03,2025 09:48 am
నిర్మాత కేపీ చౌద‌రి సూసైడ్
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌద‌రి గోవాలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. క‌బాలి తెలుగు వెర్ష‌న్ మూవీని నిర్మించాడు. ప‌లు తెలుగు, త‌మిళ సినిమాల‌కు డిస్ట్రిబ్యూట‌ర్ గా వ్య‌వ‌హ‌రించాడు....
LATEST NEWS   Feb 03,2025 09:48 am
నిర్మాత కేపీ చౌద‌రి సూసైడ్
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌద‌రి గోవాలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. క‌బాలి తెలుగు వెర్ష‌న్ మూవీని నిర్మించాడు. ప‌లు తెలుగు, త‌మిళ సినిమాల‌కు డిస్ట్రిబ్యూట‌ర్ గా వ్య‌వ‌హ‌రించాడు....
LATEST NEWS   Feb 03,2025 08:29 am
ఐటీలో సంచ‌ల‌నం ఏఐదే రాజ్యం
సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు టెక్నాల‌జీ రంగంపై. రోజు రోజుకు సాంకేతిక‌తంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని, ఏఐ రాక‌తో క‌ష్ట‌త‌ర‌మైన ప‌నుల‌న్నీ సుల‌భంగా...
LATEST NEWS   Feb 03,2025 08:29 am
ఐటీలో సంచ‌ల‌నం ఏఐదే రాజ్యం
సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు టెక్నాల‌జీ రంగంపై. రోజు రోజుకు సాంకేతిక‌తంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని, ఏఐ రాక‌తో క‌ష్ట‌త‌ర‌మైన ప‌నుల‌న్నీ సుల‌భంగా...
LATEST NEWS   Feb 03,2025 07:50 am
ఇండో అమెరిక‌న్ సింగ‌ర్ కు గ్రామీ అవార్డ్
ఇండో అమెరిక‌న్ గాయ‌ని చంద్రికా టాండ‌న్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గ్రామీ అవార్డు ద‌క్కింది. 67వ గ్రామీ అవార్డుల ప్రధానోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. ప్ర‌పంచ...
LATEST NEWS   Feb 03,2025 07:50 am
ఇండో అమెరిక‌న్ సింగ‌ర్ కు గ్రామీ అవార్డ్
ఇండో అమెరిక‌న్ గాయ‌ని చంద్రికా టాండ‌న్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గ్రామీ అవార్డు ద‌క్కింది. 67వ గ్రామీ అవార్డుల ప్రధానోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. ప్ర‌పంచ...
⚠️ You are not allowed to copy content or view source