Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Test1
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Mar 06,2025 10:50 am
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కాల్చివేత
అమెరికాలోని విస్కాన్సిన్లోని మిల్వాకీలో హైదరాబాద్కు చెందిన 27 ఏళ్ల భారతీయ విద్యార్థిని దుండగులు కాల్చి చంపారు. మృతుడిని రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రవీణ్గా గుర్తించారు. తన స్వస్థలం...
LATEST NEWS Mar 06,2025 10:50 am
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కాల్చివేత
అమెరికాలోని విస్కాన్సిన్లోని మిల్వాకీలో హైదరాబాద్కు చెందిన 27 ఏళ్ల భారతీయ విద్యార్థిని దుండగులు కాల్చి చంపారు. మృతుడిని రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రవీణ్గా గుర్తించారు. తన స్వస్థలం...
LATEST NEWS Mar 06,2025 09:55 am
పార్టీ లైన్ దాటితే వేటు తప్పదు
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ పరంగా ఎవరైనా సరే గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్...
LATEST NEWS Mar 06,2025 09:55 am
పార్టీ లైన్ దాటితే వేటు తప్పదు
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ పరంగా ఎవరైనా సరే గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్...
LATEST NEWS Mar 06,2025 09:38 am
ఎమ్మెల్సీ దువ్వాడపై కేసు నమోదు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు జె. మాణిక్యాల రావు....
LATEST NEWS Mar 06,2025 09:38 am
ఎమ్మెల్సీ దువ్వాడపై కేసు నమోదు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు జె. మాణిక్యాల రావు....
LATEST NEWS Mar 06,2025 09:11 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.11 కోట్లు
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 63 వేల 285 మంది భక్తులు దర్శించుకున్నారు....
LATEST NEWS Mar 06,2025 09:11 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.11 కోట్లు
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 63 వేల 285 మంది భక్తులు దర్శించుకున్నారు....
BIG NEWS Mar 06,2025 08:42 am
జహీరాబాద్ లో చెడ్డి గ్యాంగ్ హల్చల్...
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో చెడ్డి గ్యాంగ్ హల్చల్..సాయిరాం నగర్ నిన్న రాత్రి కత్తులు, కటారాలతో తిరుగుతున్న చెడ్డి గ్యాంగ్..పోలీసులు పెట్రోలింగ్ చేయకుండా పట్టించుకోవడం లేదని అంటున్న స్థానికులు.
BIG NEWS Mar 06,2025 08:42 am
జహీరాబాద్ లో చెడ్డి గ్యాంగ్ హల్చల్...
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో చెడ్డి గ్యాంగ్ హల్చల్..సాయిరాం నగర్ నిన్న రాత్రి కత్తులు, కటారాలతో తిరుగుతున్న చెడ్డి గ్యాంగ్..పోలీసులు పెట్రోలింగ్ చేయకుండా పట్టించుకోవడం లేదని అంటున్న స్థానికులు.
LATEST NEWS Mar 06,2025 08:42 am
తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ సర్కార్ గ్రాఫ్ పడిపోతందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో జరిగిన మూడు గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలను...
LATEST NEWS Mar 06,2025 08:42 am
తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ సర్కార్ గ్రాఫ్ పడిపోతందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో జరిగిన మూడు గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలను...
LATEST NEWS Mar 06,2025 08:08 am
తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్
కరీంనగర్ - అదిలాబాద్ - నిజామాబాద్ - మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు....
LATEST NEWS Mar 06,2025 08:08 am
తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్
కరీంనగర్ - అదిలాబాద్ - నిజామాబాద్ - మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు....
LATEST NEWS Mar 06,2025 08:06 am
పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం
మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించినట్లు ప్రకటించారు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా...
LATEST NEWS Mar 06,2025 08:06 am
పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం
మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించినట్లు ప్రకటించారు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా...
LATEST NEWS Mar 06,2025 08:06 am
రాజారాంపల్లిలో బీజేపీ సంబరాలు
కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్బంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం...
LATEST NEWS Mar 06,2025 08:06 am
రాజారాంపల్లిలో బీజేపీ సంబరాలు
కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్బంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం...
LATEST NEWS Mar 06,2025 02:43 am
అమ్మ సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు
సినీ గాయని కల్పన ఆత్మహత్యయత్నానికి ప్రయత్నం చేయలేదని స్పష్టం చేసింది కూతురు దయ. తన తల్లి అనుకోకుండా ఎక్కువ మోతాదులో మందులు తీసుకుందని తెలిపింది. తమ...
LATEST NEWS Mar 06,2025 02:43 am
అమ్మ సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు
సినీ గాయని కల్పన ఆత్మహత్యయత్నానికి ప్రయత్నం చేయలేదని స్పష్టం చేసింది కూతురు దయ. తన తల్లి అనుకోకుండా ఎక్కువ మోతాదులో మందులు తీసుకుందని తెలిపింది. తమ...
LATEST NEWS Mar 05,2025 11:54 pm
కలెక్టర్కూ తప్పదు తనిఖీ
పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదు కాబట్టి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి దానిని ఒక కళాశాల సెక్యూరిటీ వద్ద జమ చేశాడు. నిబంధనల...
LATEST NEWS Mar 05,2025 11:54 pm
కలెక్టర్కూ తప్పదు తనిఖీ
పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదు కాబట్టి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి దానిని ఒక కళాశాల సెక్యూరిటీ వద్ద జమ చేశాడు. నిబంధనల...
LATEST NEWS Mar 05,2025 10:51 pm
మున్సిపల్ కమీషనర్ కు ధన్యవాదములు
జహీరాబాద్ పట్టణ పరిధిలోని షౌకత్ నగర్ కాలనీలో ఓ బోర్వెల్కు సింగిల్ ఫేస్ మోటార్ ఉండటం వల్ల నీళ్లు సరిగా రాక కాలనీలోని వాసులు ఇబ్బంది పడుతున్నారని...
LATEST NEWS Mar 05,2025 10:51 pm
మున్సిపల్ కమీషనర్ కు ధన్యవాదములు
జహీరాబాద్ పట్టణ పరిధిలోని షౌకత్ నగర్ కాలనీలో ఓ బోర్వెల్కు సింగిల్ ఫేస్ మోటార్ ఉండటం వల్ల నీళ్లు సరిగా రాక కాలనీలోని వాసులు ఇబ్బంది పడుతున్నారని...
LATEST NEWS Mar 05,2025 10:35 pm
కనీస వేతనాలు అమలు చేయాలి
పెరిగిన ధరలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు. సుప్రీంకోర్టు కనీస వేతన చట్టం అమలు చేయాలని...
LATEST NEWS Mar 05,2025 10:35 pm
కనీస వేతనాలు అమలు చేయాలి
పెరిగిన ధరలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు. సుప్రీంకోర్టు కనీస వేతన చట్టం అమలు చేయాలని...
LATEST NEWS Mar 05,2025 10:32 pm
బీజేపీ ఆధ్వర్యంలో సంబురాలు
ఉమ్మడి కరీంనగర్ - అదిలాబాద్ - నిజామాబాద్- మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్బంగా ...
LATEST NEWS Mar 05,2025 10:32 pm
బీజేపీ ఆధ్వర్యంలో సంబురాలు
ఉమ్మడి కరీంనగర్ - అదిలాబాద్ - నిజామాబాద్- మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్బంగా ...
LATEST NEWS Mar 05,2025 10:30 pm
కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన సుజిత్ రావు
మల్లాపూర్ మండలం కొత్తదాంరాజ్ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్దం శంకర్ రెడ్డి కుమారుడు కొద్దీ రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి స్వగృహంలో...
LATEST NEWS Mar 05,2025 10:30 pm
కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన సుజిత్ రావు
మల్లాపూర్ మండలం కొత్తదాంరాజ్ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్దం శంకర్ రెడ్డి కుమారుడు కొద్దీ రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి స్వగృహంలో...
LATEST NEWS Mar 05,2025 10:28 pm
సమయ పాలన పాటించాల్సిందే
డాక్టర్లు, వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాల్సిందేనని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఆశ వర్కర్ల...
LATEST NEWS Mar 05,2025 10:28 pm
సమయ పాలన పాటించాల్సిందే
డాక్టర్లు, వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాల్సిందేనని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఆశ వర్కర్ల...
LATEST NEWS Mar 05,2025 10:28 pm
ఫైనల్ కు చేరిన న్యూజిలాండ్
పాకిస్తాన్ లోని లాహర్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెకండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాంండ్ 362...
LATEST NEWS Mar 05,2025 10:28 pm
ఫైనల్ కు చేరిన న్యూజిలాండ్
పాకిస్తాన్ లోని లాహర్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెకండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాంండ్ 362...
LATEST NEWS Mar 05,2025 08:24 pm
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ
లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన ఎస్ఐ ఏసీబీకి చిక్కిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పేకాట ఆడుతూ పట్టుబడిన 8 మందిపై కేసు నమోదు...
LATEST NEWS Mar 05,2025 08:24 pm
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ
లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన ఎస్ఐ ఏసీబీకి చిక్కిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పేకాట ఆడుతూ పట్టుబడిన 8 మందిపై కేసు నమోదు...
LATEST NEWS Mar 05,2025 08:09 pm
గుళ్లకు కన్నం వేసిన దోంగ అరెస్ట్
జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి,లోని పలు దేవాలయాల్లో చోరబడి విలువైన ఆభరణాలు, హుండీలలోని నగదు ఎత్తుకెళ్లిన గజ దొంగ ఊబుధి శేఖర్ ను అరెస్ట్ చేసి రిమాండ్...
LATEST NEWS Mar 05,2025 08:09 pm
గుళ్లకు కన్నం వేసిన దోంగ అరెస్ట్
జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి,లోని పలు దేవాలయాల్లో చోరబడి విలువైన ఆభరణాలు, హుండీలలోని నగదు ఎత్తుకెళ్లిన గజ దొంగ ఊబుధి శేఖర్ ను అరెస్ట్ చేసి రిమాండ్...
LATEST NEWS Mar 05,2025 08:06 pm
పీహెచ్సీని తనిఖీ చేసిన జిల్లా ఉప వైద్యాధికారి
మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం లోని ల్యాబ్, ఫార్మాసీ రికార్డ్స్ను తనిఖీ చేశారు....
LATEST NEWS Mar 05,2025 08:06 pm
పీహెచ్సీని తనిఖీ చేసిన జిల్లా ఉప వైద్యాధికారి
మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం లోని ల్యాబ్, ఫార్మాసీ రికార్డ్స్ను తనిఖీ చేశారు....
« Previous
Next »
Showing
4081
to
4100
of
14988
results
‹
1
2
...
202
203
204
205
206
207
208
...
749
750
›
⚠️ You are not allowed to copy content or view source