Logo
Download our app
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ
NEWS   Mar 05,2025 08:24 pm
లా అండ్ ఆర్డ‌ర్ ను కాపాడాల్సిన ఎస్ఐ ఏసీబీకి చిక్కిన సంఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పేకాట ఆడుతూ ప‌ట్టుబ‌డిన 8 మందిపై కేసు న‌మోదు చేయ‌కుండా వ‌దిలేస్తాన‌ని, అందుకు డ‌బ్బులు లంచంగా ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు కోరుట్ల ఎస్ఐ శంక‌ర‌య్య‌. రూ. 5 వేలు లంచం తీసుకుంటుండ‌గా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు ఏసీబీ డీఎస్పీ ర‌మ‌ణ‌మూర్తి.
⚠️ You are not allowed to copy content or view source