Logo
Download our app
అమెరికాలో హైద‌రాబాద్ విద్యార్థి కాల్చివేత‌
NEWS   Mar 06,2025 10:50 am
అమెరికాలోని విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల భారతీయ విద్యార్థిని దుండగులు కాల్చి చంపారు. మృతుడిని రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రవీణ్‌గా గుర్తించారు. త‌న స్వ‌స్థ‌లం షాద్‌నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలం. ప్రవీణ్ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ మాస్టర్స్ ప్రోగ్రామ్‌లో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. తన నివాసానికి సమీపంలోని బీచ్‌లో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు సమాచారం. మిల్వాకీలోని యూనివ‌ర్శిటీలో మాస్ట‌ర్స్ చేసేందుకు అక్క‌డికి వెళ్లాడు.
⚠️ You are not allowed to copy content or view source