Logo
Download our app
LATEST NEWS   Jun 24,2025 11:10 am
శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న శేఖ‌ర్ క‌మ్ముల‌
తిరుమ‌ల లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శించుకున్నారు. పూర్తిగా సాధార‌ణ‌మైన వ్య‌క్తిగా ఆయ‌న ప్ర‌త్య‌క్షం అయ్యారు. త‌న‌ను చూసి భ‌క్తులు విస్తు పోయారు....
LATEST NEWS   Jun 24,2025 11:10 am
శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న శేఖ‌ర్ క‌మ్ముల‌
తిరుమ‌ల లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శించుకున్నారు. పూర్తిగా సాధార‌ణ‌మైన వ్య‌క్తిగా ఆయ‌న ప్ర‌త్య‌క్షం అయ్యారు. త‌న‌ను చూసి భ‌క్తులు విస్తు పోయారు....
LATEST NEWS   Jun 24,2025 11:10 am
కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన
కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ప్ర‌క‌టించింది ఇరాన్. ఇజ్రాయిల్ పై దాడి తర్వాత సీజ్ ఫైర్ ఉంటుంద‌ని, కాల్పుల విరమణకు చివరి నిమిషం వరకు దాడులు...
LATEST NEWS   Jun 24,2025 11:10 am
కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన
కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ప్ర‌క‌టించింది ఇరాన్. ఇజ్రాయిల్ పై దాడి తర్వాత సీజ్ ఫైర్ ఉంటుంద‌ని, కాల్పుల విరమణకు చివరి నిమిషం వరకు దాడులు...
LATEST NEWS   Jun 24,2025 10:59 am
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.72 కోట్లు
తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. శ్రీ‌వారిని 84 వేల 179 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 33 వేల 36 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు....
LATEST NEWS   Jun 24,2025 10:59 am
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.72 కోట్లు
తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. శ్రీ‌వారిని 84 వేల 179 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 33 వేల 36 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు....
LATEST NEWS   Jun 24,2025 10:45 am
ఖ‌తార్ లో యుఎస్ ఎయిర్ బేస్ ల‌పై ఇరాన్ దాడి
ఇజ్రాయెల్ తో పాటు ఖతార్‌లోని అమెరికా ఎయిర్‌ బేస్‌లపై ఇరాన్‌ దాడికి దిగింది. ఇరాక్‌, కువైట్‌, బహ్రెయిన్‌పైనా దాడుల‌కు పాల్ప‌డింది. యుఎస్ ఎయిర్‌బేస్‌లపై 6 మిస్సైల్స్‌ను ప్రయోగించింది....
LATEST NEWS   Jun 24,2025 10:45 am
ఖ‌తార్ లో యుఎస్ ఎయిర్ బేస్ ల‌పై ఇరాన్ దాడి
ఇజ్రాయెల్ తో పాటు ఖతార్‌లోని అమెరికా ఎయిర్‌ బేస్‌లపై ఇరాన్‌ దాడికి దిగింది. ఇరాక్‌, కువైట్‌, బహ్రెయిన్‌పైనా దాడుల‌కు పాల్ప‌డింది. యుఎస్ ఎయిర్‌బేస్‌లపై 6 మిస్సైల్స్‌ను ప్రయోగించింది....
LATEST NEWS   Jun 24,2025 10:40 am
2029లో అంత‌రిక్షంలోకి దంగేటి జాహ్న‌వి
ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లుకు చెందిన దంగేటి జాహ్న‌వి అంత‌రిక్షంలోకి వెళ్ల‌నున్నారు. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ చ‌దివింది. ఇదిలా ఉండ‌గా అమెరికా లోని నాసాలో...
LATEST NEWS   Jun 24,2025 10:40 am
2029లో అంత‌రిక్షంలోకి దంగేటి జాహ్న‌వి
ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లుకు చెందిన దంగేటి జాహ్న‌వి అంత‌రిక్షంలోకి వెళ్ల‌నున్నారు. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ చ‌దివింది. ఇదిలా ఉండ‌గా అమెరికా లోని నాసాలో...
LATEST NEWS   Jun 24,2025 10:22 am
పేద‌రిక నిర్మూల‌నే నా ల‌క్ష్యం - సీఎం
సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని వాటిని రూపు మాపేందుకు కూట‌మి స‌ర్కార్ కృషి చేస్తోంద‌న్నారు సీఎం చంద్ర‌బాబు. ధనవంతుడు ఇంకా ధనికుడు అవుతున్నాడని. పేదవాడు ఇంకా పేదరికంలోకి...
LATEST NEWS   Jun 24,2025 10:22 am
పేద‌రిక నిర్మూల‌నే నా ల‌క్ష్యం - సీఎం
సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని వాటిని రూపు మాపేందుకు కూట‌మి స‌ర్కార్ కృషి చేస్తోంద‌న్నారు సీఎం చంద్ర‌బాబు. ధనవంతుడు ఇంకా ధనికుడు అవుతున్నాడని. పేదవాడు ఇంకా పేదరికంలోకి...
LATEST NEWS   Jun 24,2025 10:02 am
IIITకి సీతాపురం విద్యార్థుల ఎంపిక
టెక్కలి మండలం సీతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు. నూజివీడుకు చెందిన మెట్ట వేణుగోపాల్, ఒంగోలుకు...
LATEST NEWS   Jun 24,2025 10:02 am
IIITకి సీతాపురం విద్యార్థుల ఎంపిక
టెక్కలి మండలం సీతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు. నూజివీడుకు చెందిన మెట్ట వేణుగోపాల్, ఒంగోలుకు...
LATEST NEWS   Jun 24,2025 09:34 am
ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈ
జీహెచ్ఎంసీలో ఏఈగా ప‌ని చేస్తున్న మ‌నీషా ఏసీబీకి చిక్కింది లంచం తీసుకుంటూ. వ‌రుస‌గా ఏసీబీ దాడులు చేస్తున్నా అధికారులు డోంట్ కేర్ అంటున్నారు. అంబర్‌పేట జీహెచ్ఎంసీ కార్యాలయంలో...
LATEST NEWS   Jun 24,2025 09:34 am
ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈ
జీహెచ్ఎంసీలో ఏఈగా ప‌ని చేస్తున్న మ‌నీషా ఏసీబీకి చిక్కింది లంచం తీసుకుంటూ. వ‌రుస‌గా ఏసీబీ దాడులు చేస్తున్నా అధికారులు డోంట్ కేర్ అంటున్నారు. అంబర్‌పేట జీహెచ్ఎంసీ కార్యాలయంలో...
LATEST NEWS   Jun 24,2025 09:11 am
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీలో వర్షాలు
ఈసారి దేశంలోకి ముందే ప్రవేశించి మురిపించిన నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. దీంతో ప్రజలు వర్షాకాలంలోనూ వేసవి ఉక్కపోతను అనుభవించారు. ఈ నేపథ్యంలో భారత...
LATEST NEWS   Jun 24,2025 09:11 am
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీలో వర్షాలు
ఈసారి దేశంలోకి ముందే ప్రవేశించి మురిపించిన నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. దీంతో ప్రజలు వర్షాకాలంలోనూ వేసవి ఉక్కపోతను అనుభవించారు. ఈ నేపథ్యంలో భారత...
LATEST NEWS   Jun 24,2025 08:55 am
జ‌గ‌న్ ప‌రివారానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వార్నింగ్
జ‌గ‌న్ ప‌రివారానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తే చూస్తూ ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. గ‌త ఐదేళ్ల...
LATEST NEWS   Jun 24,2025 08:55 am
జ‌గ‌న్ ప‌రివారానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వార్నింగ్
జ‌గ‌న్ ప‌రివారానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తే చూస్తూ ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. గ‌త ఐదేళ్ల...
LATEST NEWS   Jun 24,2025 08:55 am
జ‌గ‌న్ కు షాక్.. కేసు న‌మోదు
మాజీ సీఎం జ‌గ‌న్ కు బిగ్ షాక్ త‌గిలింది. మొన్న సింగ‌య్య మృతి చెందిన ఘ‌ట‌న‌లో త‌న‌ను ఏ2గా చేర్చారు పోలీసులు. తాజాగా గుంటూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో...
LATEST NEWS   Jun 24,2025 08:55 am
జ‌గ‌న్ కు షాక్.. కేసు న‌మోదు
మాజీ సీఎం జ‌గ‌న్ కు బిగ్ షాక్ త‌గిలింది. మొన్న సింగ‌య్య మృతి చెందిన ఘ‌ట‌న‌లో త‌న‌ను ఏ2గా చేర్చారు పోలీసులు. తాజాగా గుంటూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో...
LATEST NEWS   Jun 24,2025 08:32 am
రేవంత్, బండిపై భ‌గ్గుమ‌న్న దాసోజు
ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ నిప్పులు చెరిగారు.కేంద్ర మంత్రి బండి సంజ‌య్, సీఎం రేవంత్ రెడ్డిలు తెలంగాణ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు....
LATEST NEWS   Jun 24,2025 08:32 am
రేవంత్, బండిపై భ‌గ్గుమ‌న్న దాసోజు
ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ నిప్పులు చెరిగారు.కేంద్ర మంత్రి బండి సంజ‌య్, సీఎం రేవంత్ రెడ్డిలు తెలంగాణ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు....
LATEST NEWS   Jun 24,2025 08:22 am
వాహ‌నం బోల్తా..డ్రైవ‌ర్‌కు గాయాలు
ఒంగోలు పరిధిలోని త్రోవగుంట జాతీయ రహదారిపై ఈ వేకువజామున ఉలవపాడు నుంచి గుంటూరుకు మామిడికాయల లోడుతో వెళుతున్న‌ వాహనం బోల్తా పడింది. ఈ ప్ర‌మాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి....
LATEST NEWS   Jun 24,2025 08:22 am
వాహ‌నం బోల్తా..డ్రైవ‌ర్‌కు గాయాలు
ఒంగోలు పరిధిలోని త్రోవగుంట జాతీయ రహదారిపై ఈ వేకువజామున ఉలవపాడు నుంచి గుంటూరుకు మామిడికాయల లోడుతో వెళుతున్న‌ వాహనం బోల్తా పడింది. ఈ ప్ర‌మాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి....
LATEST NEWS   Jun 24,2025 08:17 am
'సుపరిపాలనలో తొలి అడుగు'లో ఎమ్మెల్యే ఎంజీఆర్
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన‌ సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు...
LATEST NEWS   Jun 24,2025 08:17 am
'సుపరిపాలనలో తొలి అడుగు'లో ఎమ్మెల్యే ఎంజీఆర్
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన‌ సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు...
LATEST NEWS   Jun 24,2025 08:08 am
IJU అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డికి, స్వామి ముద్దంకు APUWJ స్వాగతం
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) 36వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఒంగోలు చేరుకున్న IJU అధ్యక్షుడు కే. శ్రీనివాస్ రెడ్డికి, APUWJ -...
LATEST NEWS   Jun 24,2025 08:08 am
IJU అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డికి, స్వామి ముద్దంకు APUWJ స్వాగతం
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) 36వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఒంగోలు చేరుకున్న IJU అధ్యక్షుడు కే. శ్రీనివాస్ రెడ్డికి, APUWJ -...
LATEST NEWS   Jun 24,2025 07:33 am
క‌విత‌పై క‌స్సుమ‌న్న పొన్నం ప్ర‌భాక‌ర్
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ క‌విత‌పై. త‌న‌కు బీసీల గురించి మాట్లాడే అర్హ‌త లేద‌న్నారు. కవిత సత్రంలో భోజనం పెడుతుంటే కూడా సిఫార్సు లెటర్...
LATEST NEWS   Jun 24,2025 07:33 am
క‌విత‌పై క‌స్సుమ‌న్న పొన్నం ప్ర‌భాక‌ర్
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ క‌విత‌పై. త‌న‌కు బీసీల గురించి మాట్లాడే అర్హ‌త లేద‌న్నారు. కవిత సత్రంలో భోజనం పెడుతుంటే కూడా సిఫార్సు లెటర్...
LATEST NEWS   Jun 24,2025 07:25 am
ఈఈ శ్రీ‌ధ‌ర్ లాక‌ర్స్ లో రూ. 5 కోట్ల న‌గ‌దు
కాళేశ్వ‌రం ప్రాజెక్టులో ఈఈగా ప‌ని చేసిన నూనె శ్రీ‌ధ‌ర్ కు సంబంధించిన బ్యాంక్ లాక‌ర్స‌న్ తెరిచారు ఏసీబీ అధికారులు. రూ. 5 కోట్ల వ‌ర‌కు న‌గ‌దు ల‌భ్య‌మైంది....
LATEST NEWS   Jun 24,2025 07:25 am
ఈఈ శ్రీ‌ధ‌ర్ లాక‌ర్స్ లో రూ. 5 కోట్ల న‌గ‌దు
కాళేశ్వ‌రం ప్రాజెక్టులో ఈఈగా ప‌ని చేసిన నూనె శ్రీ‌ధ‌ర్ కు సంబంధించిన బ్యాంక్ లాక‌ర్స‌న్ తెరిచారు ఏసీబీ అధికారులు. రూ. 5 కోట్ల వ‌ర‌కు న‌గ‌దు ల‌భ్య‌మైంది....
LATEST NEWS   Jun 24,2025 07:20 am
స్పోర్ట్స్ పాలసీకి కేబినెట్ లైన్ క్లియ‌ర్
తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ పాల‌సీని ఆమోదించింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన మినిట్స్ తో కూడిన పూర్తి నివేదిక‌ను కాళేశ్వ‌రం క‌మిష‌న్...
LATEST NEWS   Jun 24,2025 07:20 am
స్పోర్ట్స్ పాలసీకి కేబినెట్ లైన్ క్లియ‌ర్
తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ పాల‌సీని ఆమోదించింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన మినిట్స్ తో కూడిన పూర్తి నివేదిక‌ను కాళేశ్వ‌రం క‌మిష‌న్...
LATEST NEWS   Jun 24,2025 04:59 am
ఇరాన్ కు థ్యాంక్స్ చెప్పిన ట్రంప్.. ఎందుకంటే?
తమ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడులకు ఇరాన్ నిన్న ప్రతీకార దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఖతార్ లోని అమెరికా అతిపెద్ద వైమానిక స్థావరం అల్...
LATEST NEWS   Jun 24,2025 04:59 am
ఇరాన్ కు థ్యాంక్స్ చెప్పిన ట్రంప్.. ఎందుకంటే?
తమ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడులకు ఇరాన్ నిన్న ప్రతీకార దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఖతార్ లోని అమెరికా అతిపెద్ద వైమానిక స్థావరం అల్...
LATEST NEWS   Jun 24,2025 03:45 am
గల్ఫ్ గగనతలంలో ఉద్రిక్తత.. ఎయిరిండియా కీలక నిర్ణయం
అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడులకు దిగిన నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ ప్రాంతం మీదుగా...
LATEST NEWS   Jun 24,2025 03:45 am
గల్ఫ్ గగనతలంలో ఉద్రిక్తత.. ఎయిరిండియా కీలక నిర్ణయం
అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడులకు దిగిన నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ ప్రాంతం మీదుగా...
⚠️ You are not allowed to copy content or view source