Logo
Download our app
2029లో అంత‌రిక్షంలోకి దంగేటి జాహ్న‌వి
NEWS   Jun 24,2025 10:40 am
ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లుకు చెందిన దంగేటి జాహ్న‌వి అంత‌రిక్షంలోకి వెళ్ల‌నున్నారు. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ చ‌దివింది. ఇదిలా ఉండ‌గా అమెరికా లోని నాసాలో అంత‌ర్జాతీయ వాయు కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. త‌ను తొలి భార‌తీయురాలిగా గుర్తింపు పొందింది. త‌మ ప్రాంతానికి చెందిన బిడ్డ అయినందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌.
⚠️ You are not allowed to copy content or view source