Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Test1
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Feb 21,2025 05:11 pm
పాఠశాలకు వాటర్ ప్లాంట్ వితరణ
సిరిసిల్ల: రాజీవ్ నగర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ₹36 వేల విలువైన వాటర్ ప్లాంట్ను హైదరాబాద్లోని ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ ఆల్వాల అరవింద్ కుమార్...
LATEST NEWS Feb 21,2025 05:11 pm
పాఠశాలకు వాటర్ ప్లాంట్ వితరణ
సిరిసిల్ల: రాజీవ్ నగర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ₹36 వేల విలువైన వాటర్ ప్లాంట్ను హైదరాబాద్లోని ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ ఆల్వాల అరవింద్ కుమార్...
LATEST NEWS Feb 21,2025 03:42 pm
కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే కోనప్ప గుడ్ బై
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. స్వతంత్రంగా ఉంటానని ఈ సందర్బంగా ప్రకటించారు. గ్రాడ్యూయేట్...
LATEST NEWS Feb 21,2025 03:42 pm
కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే కోనప్ప గుడ్ బై
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. స్వతంత్రంగా ఉంటానని ఈ సందర్బంగా ప్రకటించారు. గ్రాడ్యూయేట్...
LATEST NEWS Feb 21,2025 02:47 pm
సాయి సాధన చిట్ ఫండ్ బాధితులకు భరోసా
ఏపీ మంత్రి అనితతో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు సమావేశమయ్యారు. సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ దివాలా తీసిందని, బాధితులు రోడ్డున పడ్డారని తెలిపారు. పల్నాడు...
LATEST NEWS Feb 21,2025 02:47 pm
సాయి సాధన చిట్ ఫండ్ బాధితులకు భరోసా
ఏపీ మంత్రి అనితతో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు సమావేశమయ్యారు. సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ దివాలా తీసిందని, బాధితులు రోడ్డున పడ్డారని తెలిపారు. పల్నాడు...
LATEST NEWS Feb 21,2025 02:15 pm
సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభించాలి
సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్జద్ పాషా డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో...
LATEST NEWS Feb 21,2025 02:15 pm
సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభించాలి
సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్జద్ పాషా డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో...
LATEST NEWS Feb 21,2025 02:14 pm
తగ్గిన చికెన్ ధరలు
ములుగు జిల్లాలో చికెన్ ధరలు రోజు రోజుకూ తగ్గుతున్నాయి. ఆంధ్రలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకి లక్షల కోళ్లు మృత్యువాత చెందిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణలో...
LATEST NEWS Feb 21,2025 02:14 pm
తగ్గిన చికెన్ ధరలు
ములుగు జిల్లాలో చికెన్ ధరలు రోజు రోజుకూ తగ్గుతున్నాయి. ఆంధ్రలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకి లక్షల కోళ్లు మృత్యువాత చెందిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణలో...
LATEST NEWS Feb 21,2025 02:14 pm
డైరెక్టర్ శంకర్ ఆస్తులు జప్తు - ఈడీ
తమిళ సినీ దర్శకుడు శంకర్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. రజనీకాంత్ నటించిన రోబో సినిమాకు సంబంధించి కాపీ రైట్...
LATEST NEWS Feb 21,2025 02:14 pm
డైరెక్టర్ శంకర్ ఆస్తులు జప్తు - ఈడీ
తమిళ సినీ దర్శకుడు శంకర్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. రజనీకాంత్ నటించిన రోబో సినిమాకు సంబంధించి కాపీ రైట్...
LATEST NEWS Feb 21,2025 01:01 pm
చిరంజీవి తల్లి అంజనాదేవికి అస్వస్థత
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారు. ఆమెను హుటా హుటిన శుక్రవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆమె...
LATEST NEWS Feb 21,2025 01:01 pm
చిరంజీవి తల్లి అంజనాదేవికి అస్వస్థత
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారు. ఆమెను హుటా హుటిన శుక్రవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆమె...
LATEST NEWS Feb 21,2025 11:59 am
ఎఫ్బీఐ డైరెక్టర్ గా కాశ్ పటేల్
అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ డైరెక్టర్ గా ప్రవాస భారతీయుడైన కాశ్ పటేల్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఆయన నియామకానికి సెనేట్ ఆమోదం తెలిపింది....
LATEST NEWS Feb 21,2025 11:59 am
ఎఫ్బీఐ డైరెక్టర్ గా కాశ్ పటేల్
అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ డైరెక్టర్ గా ప్రవాస భారతీయుడైన కాశ్ పటేల్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఆయన నియామకానికి సెనేట్ ఆమోదం తెలిపింది....
LATEST NEWS Feb 21,2025 11:43 am
వనపర్తి జిల్లాలో కోళ్ల అమ్మకాలపై నిషేధం
వనపర్తి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. జిల్లాలోని మదనాపురం, ఆత్మకూరు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధితో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో చికెన్...
LATEST NEWS Feb 21,2025 11:43 am
వనపర్తి జిల్లాలో కోళ్ల అమ్మకాలపై నిషేధం
వనపర్తి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. జిల్లాలోని మదనాపురం, ఆత్మకూరు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధితో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో చికెన్...
LATEST NEWS Feb 21,2025 11:25 am
కేసీఆర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్
మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. గజ్వేల్ నుంచి ఎన్నికైనా అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లోనే ఉన్నాడని, ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ...
LATEST NEWS Feb 21,2025 11:25 am
కేసీఆర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్
మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. గజ్వేల్ నుంచి ఎన్నికైనా అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లోనే ఉన్నాడని, ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ...
LATEST NEWS Feb 21,2025 10:40 am
ఎస్వీ మెడికల్ కాలేజీలో వైద్యులపై వేటు
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. లోకాయుక్త ఆదేశాల మేరకు తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో 9 మంది వైద్యులను తొలగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ...
LATEST NEWS Feb 21,2025 10:40 am
ఎస్వీ మెడికల్ కాలేజీలో వైద్యులపై వేటు
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. లోకాయుక్త ఆదేశాల మేరకు తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో 9 మంది వైద్యులను తొలగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ...
LATEST NEWS Feb 21,2025 10:21 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.24 కోట్లు
తిరుమల శ్రీవారిని 59 వేల 776 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 386 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ...
LATEST NEWS Feb 21,2025 10:21 am
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.24 కోట్లు
తిరుమల శ్రీవారిని 59 వేల 776 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 386 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ...
LATEST NEWS Feb 21,2025 09:38 am
ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
వెంకటపూర్ మండలం రామంజాపూర్ లోని ప్రభుత్వ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, విద్య భోజనం...
LATEST NEWS Feb 21,2025 09:38 am
ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
వెంకటపూర్ మండలం రామంజాపూర్ లోని ప్రభుత్వ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, విద్య భోజనం...
LATEST NEWS Feb 21,2025 09:35 am
గంగూలీకి తృటిలో తప్పిన ప్రమాదం
బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీకి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ వే పై చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్...
LATEST NEWS Feb 21,2025 09:35 am
గంగూలీకి తృటిలో తప్పిన ప్రమాదం
బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీకి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ వే పై చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్...
LATEST NEWS Feb 21,2025 09:22 am
హైదరాబాద్ లో తాజ్ బంజారా హోటల్ సీజ్
హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) బిగ్ షాక్ ఇచ్చింది. నగరంలోని బంజారా హిల్స్ లో ఉన్న తాజ్ బంజారా హోటల్ ను సీజ్ చేసింది. గత...
LATEST NEWS Feb 21,2025 09:22 am
హైదరాబాద్ లో తాజ్ బంజారా హోటల్ సీజ్
హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) బిగ్ షాక్ ఇచ్చింది. నగరంలోని బంజారా హిల్స్ లో ఉన్న తాజ్ బంజారా హోటల్ ను సీజ్ చేసింది. గత...
LATEST NEWS Feb 21,2025 08:53 am
సీఎం రేవంత్ పై గుమ్మడి గుస్సా
ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగుసార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నం చేశానని, కానీ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వడం...
LATEST NEWS Feb 21,2025 08:53 am
సీఎం రేవంత్ పై గుమ్మడి గుస్సా
ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగుసార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నం చేశానని, కానీ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వడం...
LATEST NEWS Feb 21,2025 07:49 am
ఏపీలో 55 మంది ప్రభుత్వ డాక్టర్ల తొలగింపు
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 55 మంది ప్రభుత్వ డాక్టర్లను తొలగించింది. ఎలాంటి అనుమతులు , సెలవు లేకుండా ఏడాదికి పైగా డాక్టర్లు విధులకు...
LATEST NEWS Feb 21,2025 07:49 am
ఏపీలో 55 మంది ప్రభుత్వ డాక్టర్ల తొలగింపు
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 55 మంది ప్రభుత్వ డాక్టర్లను తొలగించింది. ఎలాంటి అనుమతులు , సెలవు లేకుండా ఏడాదికి పైగా డాక్టర్లు విధులకు...
LATEST NEWS Feb 21,2025 07:32 am
సోనియాకు అస్వస్థత ఆస్పత్రిలో చేరిక
సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించారు. ఉదర సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు....
LATEST NEWS Feb 21,2025 07:32 am
సోనియాకు అస్వస్థత ఆస్పత్రిలో చేరిక
సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించారు. ఉదర సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు....
LATEST NEWS Feb 20,2025 08:18 pm
అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం
రాచకొండ సీపీ సుధీర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రీచ్ ల నుంచి ఇసుకను తీసుకొచ్చి నగరంలో డంప్ చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు...
LATEST NEWS Feb 20,2025 08:18 pm
అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం
రాచకొండ సీపీ సుధీర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రీచ్ ల నుంచి ఇసుకను తీసుకొచ్చి నగరంలో డంప్ చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు...
LATEST NEWS Feb 20,2025 08:13 pm
కృష్ణా రివర్ బోర్డ్ చైర్మన్ తో ఉత్తమ్ భేటీ
కృష్ణా రివర్ బోర్డు చైర్మన్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోందని ఫిర్యాదు చేశారు....
LATEST NEWS Feb 20,2025 08:13 pm
కృష్ణా రివర్ బోర్డ్ చైర్మన్ తో ఉత్తమ్ భేటీ
కృష్ణా రివర్ బోర్డు చైర్మన్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోందని ఫిర్యాదు చేశారు....
« Previous
Next »
Showing
4581
to
4600
of
14988
results
‹
1
2
...
227
228
229
230
231
232
233
...
749
750
›
⚠️ You are not allowed to copy content or view source