Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Test1
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Mar 03,2025 08:15 pm
జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలి
నారాయణఖేడ్ నియోజకవర్గంలో 161 బి జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. జాతీయ రహదారిలో భాగంగా...
LATEST NEWS Mar 03,2025 08:15 pm
జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలి
నారాయణఖేడ్ నియోజకవర్గంలో 161 బి జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. జాతీయ రహదారిలో భాగంగా...
LATEST NEWS Mar 03,2025 08:14 pm
శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి హుండీ లెక్కింపు
ఝరాసంగం మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 13 రోజులకు 11 లక్షల 70 వేల...
LATEST NEWS Mar 03,2025 08:14 pm
శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి హుండీ లెక్కింపు
ఝరాసంగం మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 13 రోజులకు 11 లక్షల 70 వేల...
BIG NEWS Mar 03,2025 08:14 pm
వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
MBNR: వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు డాక్టర్ సలహాలను పాటించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. ఎండ సమయంలో బయటికి వెళ్లకుండా ఉండాలని, తప్పని పరిస్థితి...
BIG NEWS Mar 03,2025 08:14 pm
వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
MBNR: వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు డాక్టర్ సలహాలను పాటించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. ఎండ సమయంలో బయటికి వెళ్లకుండా ఉండాలని, తప్పని పరిస్థితి...
LATEST NEWS Mar 03,2025 08:13 pm
కనీస వేతనం 26,000 ఇవ్వాలి
కార్మికులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసం 26,000 ఇవ్వాలని సిఐటియు జహీరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ ఎస్.మహిపాల్ ప్రభుత్వాన్ని...
LATEST NEWS Mar 03,2025 08:13 pm
కనీస వేతనం 26,000 ఇవ్వాలి
కార్మికులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసం 26,000 ఇవ్వాలని సిఐటియు జహీరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ ఎస్.మహిపాల్ ప్రభుత్వాన్ని...
LATEST NEWS Mar 03,2025 08:12 pm
రాళ్ల వాగును పరిశీలించిన ప్రభుత్వ విప్
కమ్మర్ పళ్లి మండలం కోనాపూర్ గ్రామంలోని ప్రాజెక్టును సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు.. తెగిపోయిన కాలువ ను, మత్తడి ని పరిశీలించారు.....
LATEST NEWS Mar 03,2025 08:12 pm
రాళ్ల వాగును పరిశీలించిన ప్రభుత్వ విప్
కమ్మర్ పళ్లి మండలం కోనాపూర్ గ్రామంలోని ప్రాజెక్టును సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు.. తెగిపోయిన కాలువ ను, మత్తడి ని పరిశీలించారు.....
LATEST NEWS Mar 03,2025 08:11 pm
ఖాళీ బిందెలతో నిరసన
సంగారెడ్డి:మున్సిపల్ కార్యాలయం ముందు నారాయణరెడ్డి కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో సోమవారం విన్నుతంగా ధర్నా నిర్వహించారు. కాలనీలో బోరు మోటర్ పాడు కావడంతో మూడు నెలల...
LATEST NEWS Mar 03,2025 08:11 pm
ఖాళీ బిందెలతో నిరసన
సంగారెడ్డి:మున్సిపల్ కార్యాలయం ముందు నారాయణరెడ్డి కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో సోమవారం విన్నుతంగా ధర్నా నిర్వహించారు. కాలనీలో బోరు మోటర్ పాడు కావడంతో మూడు నెలల...
LATEST NEWS Mar 03,2025 08:11 pm
ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ఫెయిర్
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పోతారంలో సైన్స్ ఫెయిర్ ను నిర్వహించారు. 40కి పైగా విద్యార్థులు ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి కథలాపూర్ మార్కెట్ కమిటీ వైస్...
LATEST NEWS Mar 03,2025 08:11 pm
ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ఫెయిర్
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పోతారంలో సైన్స్ ఫెయిర్ ను నిర్వహించారు. 40కి పైగా విద్యార్థులు ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి కథలాపూర్ మార్కెట్ కమిటీ వైస్...
LATEST NEWS Mar 03,2025 08:03 pm
ప్రజల్లో డిజిటల్ అక్షరాతస్య పెంపొందించాలి
రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ డిజిటల్ అక్షరాస్యుడిగా మారాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చి దిద్దాలని, ఆ దిశగా అధికారులు...
LATEST NEWS Mar 03,2025 08:03 pm
ప్రజల్లో డిజిటల్ అక్షరాతస్య పెంపొందించాలి
రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ డిజిటల్ అక్షరాస్యుడిగా మారాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చి దిద్దాలని, ఆ దిశగా అధికారులు...
LATEST NEWS Mar 03,2025 05:58 pm
రాజీమార్గమే రాజమార్గం: న్యాయమూర్తి
రాజీమార్గమే రాజమార్గం అని ధర్మపురి కోర్టు న్యాయమూర్తి శ్యాంప్రసాద్ అన్నారు. ఈనెల 8 న జరిగే జాతీయ లోక్ అదాలత్లో కక్షిదరులు రాజీ పడితే వెంటనే ...
LATEST NEWS Mar 03,2025 05:58 pm
రాజీమార్గమే రాజమార్గం: న్యాయమూర్తి
రాజీమార్గమే రాజమార్గం అని ధర్మపురి కోర్టు న్యాయమూర్తి శ్యాంప్రసాద్ అన్నారు. ఈనెల 8 న జరిగే జాతీయ లోక్ అదాలత్లో కక్షిదరులు రాజీ పడితే వెంటనే ...
LATEST NEWS Mar 03,2025 05:03 pm
ముగిసిన ఎమ్మెల్సీ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
నల్లగొండ - ఖమ్మం - వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. 23 వేల 641 ఓట్లు చెల్లుబాటు కాగా...
LATEST NEWS Mar 03,2025 05:03 pm
ముగిసిన ఎమ్మెల్సీ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
నల్లగొండ - ఖమ్మం - వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. 23 వేల 641 ఓట్లు చెల్లుబాటు కాగా...
LATEST NEWS Mar 03,2025 04:58 pm
కృష్ణా జలాలను దోపిడీ చేస్తున్న ఏపీ
కృష్ణా నది జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా జలాలను ఏపీ అన్యాయంగా తరలించుకు పోతోందని చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి...
LATEST NEWS Mar 03,2025 04:58 pm
కృష్ణా జలాలను దోపిడీ చేస్తున్న ఏపీ
కృష్ణా నది జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా జలాలను ఏపీ అన్యాయంగా తరలించుకు పోతోందని చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి...
LATEST NEWS Mar 03,2025 04:36 pm
అచ్చెన్న కామెంట్స్ పై బొత్స గుస్సా
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు తన నోటి దూలను తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు. తాను అచ్చెన్న కలిసి ఒకే...
LATEST NEWS Mar 03,2025 04:36 pm
అచ్చెన్న కామెంట్స్ పై బొత్స గుస్సా
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు తన నోటి దూలను తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు. తాను అచ్చెన్న కలిసి ఒకే...
LATEST NEWS Mar 03,2025 04:31 pm
ఏఐడీఎంకే బంగారు నాణెలు ఆఫర్
తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఏఐడీఎంకే కొత్త వ్యూహానికి తెర లేపింది. పార్టీ నేతలు, కార్యకర్తలకు అదిరి పోయే ఆఫర్ ఇచ్చింది. మార్చి 5న తిరుపూర్...
LATEST NEWS Mar 03,2025 04:31 pm
ఏఐడీఎంకే బంగారు నాణెలు ఆఫర్
తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఏఐడీఎంకే కొత్త వ్యూహానికి తెర లేపింది. పార్టీ నేతలు, కార్యకర్తలకు అదిరి పోయే ఆఫర్ ఇచ్చింది. మార్చి 5న తిరుపూర్...
LATEST NEWS Mar 03,2025 04:21 pm
నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా
మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఎస్ఎల్బీసీకి సంబంధించి ఎలాంటి చర్చకైనా, ఎక్కడికి రమ్మన్నా వచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్...
LATEST NEWS Mar 03,2025 04:21 pm
నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా
మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఎస్ఎల్బీసీకి సంబంధించి ఎలాంటి చర్చకైనా, ఎక్కడికి రమ్మన్నా వచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్...
LATEST NEWS Mar 03,2025 04:14 pm
కేసీఆర్ పై భగ్గుమన్న జీవన్ రెడ్డి
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ పై. తన హయాంలో తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి బలి ఇచ్చారంటూ ఆరోపించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్...
LATEST NEWS Mar 03,2025 04:14 pm
కేసీఆర్ పై భగ్గుమన్న జీవన్ రెడ్డి
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ పై. తన హయాంలో తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి బలి ఇచ్చారంటూ ఆరోపించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్...
LATEST NEWS Mar 03,2025 03:40 pm
పోగొట్టుకున్న ఫోన్ బాధితుడికి అప్పగింత
కోరుట్ల పట్టణానికి చెందిన బొజ్జ నరసయ్య తన ఫోనును గత జనవరి నెలలో కోరుట్లలోని నంది చౌరస్తా సమీపంలో పోగొట్టుకున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా...
LATEST NEWS Mar 03,2025 03:40 pm
పోగొట్టుకున్న ఫోన్ బాధితుడికి అప్పగింత
కోరుట్ల పట్టణానికి చెందిన బొజ్జ నరసయ్య తన ఫోనును గత జనవరి నెలలో కోరుట్లలోని నంది చౌరస్తా సమీపంలో పోగొట్టుకున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా...
LATEST NEWS Mar 03,2025 03:39 pm
ప్రజావాణికి 62 ఫిర్యాదులు
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో...
LATEST NEWS Mar 03,2025 03:39 pm
ప్రజావాణికి 62 ఫిర్యాదులు
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో...
LATEST NEWS Mar 03,2025 03:38 pm
ఎంపీపై కేసు నమోదుపై సుప్రీంకోర్టు ఫైర్
కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గడ్ పై నమోదు చేసిన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు ఒకటికి...
LATEST NEWS Mar 03,2025 03:38 pm
ఎంపీపై కేసు నమోదుపై సుప్రీంకోర్టు ఫైర్
కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గడ్ పై నమోదు చేసిన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు ఒకటికి...
LATEST NEWS Mar 03,2025 02:47 pm
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వండి
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సీపీఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి, కూనమనేని సాంబశివ రావు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోటాలో తమకు ఎమ్మెల్సీ...
LATEST NEWS Mar 03,2025 02:47 pm
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వండి
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సీపీఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి, కూనమనేని సాంబశివ రావు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోటాలో తమకు ఎమ్మెల్సీ...
LATEST NEWS Mar 03,2025 02:16 pm
జక్రాన్ పల్లి వద్ద ఏయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలి
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి వద్ద ఏయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలనీ కోరుతూ కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...
LATEST NEWS Mar 03,2025 02:16 pm
జక్రాన్ పల్లి వద్ద ఏయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలి
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి వద్ద ఏయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలనీ కోరుతూ కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...
« Previous
Next »
Showing
4201
to
4220
of
14988
results
‹
1
2
...
208
209
210
211
212
213
214
...
749
750
›
⚠️ You are not allowed to copy content or view source