Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Test1
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Sep 25,2024 06:39 am
మార్కెట్ కమిటీ చైర్మన్ సీనియర్ నాయకులకు ఇవ్వాలి
కథలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సీనియర్ నాయకులకు ఇవ్వాలని, జనరల్ కావడం వల్ల దానికి అర్హత గల నాయకులకు ఇచ్చినట్లయితే మార్కెట్ కమిటీ పదవి న్యాయం జరుగుతుందని...
LATEST NEWS Sep 25,2024 06:39 am
మార్కెట్ కమిటీ చైర్మన్ సీనియర్ నాయకులకు ఇవ్వాలి
కథలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సీనియర్ నాయకులకు ఇవ్వాలని, జనరల్ కావడం వల్ల దానికి అర్హత గల నాయకులకు ఇచ్చినట్లయితే మార్కెట్ కమిటీ పదవి న్యాయం జరుగుతుందని...
LATEST NEWS Sep 25,2024 02:45 am
ఏపీలో 3,736 మద్యం షాపులకు నోటిఫికేషన్ అక్టోబర్ నుంచి అమల్లోకి కొత్త విధానం
రాష్ట్రంలో అక్టోబర్ 5వ తేదీ నాటికి కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైసీపీ హయాంలో షాపులను ప్రభుత్వమే నడిపేలా చేసిన చట్టాన్ని...
LATEST NEWS Sep 25,2024 02:45 am
ఏపీలో 3,736 మద్యం షాపులకు నోటిఫికేషన్ అక్టోబర్ నుంచి అమల్లోకి కొత్త విధానం
రాష్ట్రంలో అక్టోబర్ 5వ తేదీ నాటికి కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైసీపీ హయాంలో షాపులను ప్రభుత్వమే నడిపేలా చేసిన చట్టాన్ని...
LATEST NEWS Sep 25,2024 02:08 am
అక్టోబర్ 4న తిరుమలకు సీఎం చంద్రబాబు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పణ
తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 4న రాష్ట్ర ప్రభుత్వం తరుఫున స్వామివారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు....
LATEST NEWS Sep 25,2024 02:08 am
అక్టోబర్ 4న తిరుమలకు సీఎం చంద్రబాబు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పణ
తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 4న రాష్ట్ర ప్రభుత్వం తరుఫున స్వామివారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు....
LATEST NEWS Sep 25,2024 01:54 am
నేడు వరద బాధితులకు పరిహారం ఖాతాల్లో జమ చేయనున్న సీఎం చంద్రబాబు
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఏపీ ప్రభుత్వం నేడు పరిహారాన్ని విడుదల చేయనుంది. ఎన్జీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి సీఎం చంద్రబాబు డీబీటీ...
LATEST NEWS Sep 25,2024 01:54 am
నేడు వరద బాధితులకు పరిహారం ఖాతాల్లో జమ చేయనున్న సీఎం చంద్రబాబు
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఏపీ ప్రభుత్వం నేడు పరిహారాన్ని విడుదల చేయనుంది. ఎన్జీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి సీఎం చంద్రబాబు డీబీటీ...
BIG NEWS Sep 24,2024 07:09 pm
పవన్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్
డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. "నా వ్యాఖ్యలను పవన్ అపార్థం చేసుకున్నారు. నేను ఒకటి చెబితే మీరు మరోలా అర్థం...
BIG NEWS Sep 24,2024 07:09 pm
పవన్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్
డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. "నా వ్యాఖ్యలను పవన్ అపార్థం చేసుకున్నారు. నేను ఒకటి చెబితే మీరు మరోలా అర్థం...
LATEST NEWS Sep 24,2024 05:49 pm
మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం
సిరిసిల్ల జిల్లా: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి కనీస వేతనం 26 వేల రూపాయలు అందించాలని, 25 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కార్మికంగా ఉన్న...
LATEST NEWS Sep 24,2024 05:49 pm
మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం
సిరిసిల్ల జిల్లా: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి కనీస వేతనం 26 వేల రూపాయలు అందించాలని, 25 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కార్మికంగా ఉన్న...
LATEST NEWS Sep 24,2024 05:47 pm
BRS కార్యకర్తలే పార్టీకి బలం బలగం
కార్యకర్తలు పార్టీకి బలం.. బలగమని వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. మంగళవారం మేడిపల్లి మండలంలో వనభోజన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో...
LATEST NEWS Sep 24,2024 05:47 pm
BRS కార్యకర్తలే పార్టీకి బలం బలగం
కార్యకర్తలు పార్టీకి బలం.. బలగమని వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. మంగళవారం మేడిపల్లి మండలంలో వనభోజన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో...
LATEST NEWS Sep 24,2024 05:42 pm
ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలోని స్థానిక సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...
LATEST NEWS Sep 24,2024 05:42 pm
ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలోని స్థానిక సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...
LATEST NEWS Sep 24,2024 05:39 pm
కేసుల పరిష్కారానికి సహకరించాలి
రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్.ప్రేమలత ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైశ్వాల్ న్యాయవాదులతో సమావేశం...
LATEST NEWS Sep 24,2024 05:39 pm
కేసుల పరిష్కారానికి సహకరించాలి
రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్.ప్రేమలత ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైశ్వాల్ న్యాయవాదులతో సమావేశం...
LATEST NEWS Sep 24,2024 05:37 pm
తిరుపతికి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం.. తిరిగి హైదరాబాద్ లో ల్యాండింగ్
హైదరాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానం ఇంజిన్ లో సమస్య తలెత్తింది. దీంతో విమానం తిరిగి హైదరాబాద్ లోనే ల్యాండింగ్ అయిందని అధికారులు...
LATEST NEWS Sep 24,2024 05:37 pm
తిరుపతికి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం.. తిరిగి హైదరాబాద్ లో ల్యాండింగ్
హైదరాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానం ఇంజిన్ లో సమస్య తలెత్తింది. దీంతో విమానం తిరిగి హైదరాబాద్ లోనే ల్యాండింగ్ అయిందని అధికారులు...
LATEST NEWS Sep 24,2024 05:36 pm
ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ టీం విచారణ చేస్తుంది: డీజీపీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ టీఎం విచారణ చేస్తుందని డీజీపీ జితేందర్ వెల్లడించారు. HYD సీపీ, వెస్ట్జోన్ డీసీపీ విచారణ చేస్తున్నారని తెలిపారు. ప్రభాకర్రావు, శ్రవణ్రావుకు రెడ్కార్నర్...
LATEST NEWS Sep 24,2024 05:36 pm
ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ టీం విచారణ చేస్తుంది: డీజీపీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ టీఎం విచారణ చేస్తుందని డీజీపీ జితేందర్ వెల్లడించారు. HYD సీపీ, వెస్ట్జోన్ డీసీపీ విచారణ చేస్తున్నారని తెలిపారు. ప్రభాకర్రావు, శ్రవణ్రావుకు రెడ్కార్నర్...
LATEST NEWS Sep 24,2024 05:05 pm
పప్పు కర్రీలో జెర్రి.. కంగుతిన్న కస్టమర్
హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ లో తాజ్ మహల్ హోటల్ లో భోజనం చేసేందుకు వచ్చిన కస్టమర్ కు వింత అనుభవం ఎదురైంది. సదరు కస్టమర్ పప్పు కర్రీ...
LATEST NEWS Sep 24,2024 05:05 pm
పప్పు కర్రీలో జెర్రి.. కంగుతిన్న కస్టమర్
హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ లో తాజ్ మహల్ హోటల్ లో భోజనం చేసేందుకు వచ్చిన కస్టమర్ కు వింత అనుభవం ఎదురైంది. సదరు కస్టమర్ పప్పు కర్రీ...
LATEST NEWS Sep 24,2024 05:01 pm
27 మండలాలకు MEOల నియమకం
జిల్లాలోని 27 మండలాలకు మండల విద్యాధికారులను నియమించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా మండలాల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయులను ఎంఈవోలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ...
LATEST NEWS Sep 24,2024 05:01 pm
27 మండలాలకు MEOల నియమకం
జిల్లాలోని 27 మండలాలకు మండల విద్యాధికారులను నియమించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా మండలాల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయులను ఎంఈవోలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ...
LATEST NEWS Sep 24,2024 05:00 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యార్థులకు అవగాహన సదస్సు
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ సబ్ డివిజనల్...
LATEST NEWS Sep 24,2024 05:00 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యార్థులకు అవగాహన సదస్సు
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ సబ్ డివిజనల్...
LATEST NEWS Sep 24,2024 04:58 pm
బీజేపీ సభ్యత్వ కార్యక్రమాల జోరు
ప్రజల్లోకి వెళ్లి పార్టీ సభ్యత్వాలు చేయించాలని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని...
LATEST NEWS Sep 24,2024 04:58 pm
బీజేపీ సభ్యత్వ కార్యక్రమాల జోరు
ప్రజల్లోకి వెళ్లి పార్టీ సభ్యత్వాలు చేయించాలని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని...
LATEST NEWS Sep 24,2024 04:54 pm
రాజన్న ప్రసాదంలో నాణ్యత పరీక్షించాలి
తిరుమల లడ్డులో కల్తి నెయ్యి వ్యవహారం రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో యాదాద్రి ఆలయ అధికారులు సైతం నెయ్యి వ్యవహారంలో అప్రమత్తమయ్యారు. లక్ష్మీ నరసింహ స్వామి...
LATEST NEWS Sep 24,2024 04:54 pm
రాజన్న ప్రసాదంలో నాణ్యత పరీక్షించాలి
తిరుమల లడ్డులో కల్తి నెయ్యి వ్యవహారం రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో యాదాద్రి ఆలయ అధికారులు సైతం నెయ్యి వ్యవహారంలో అప్రమత్తమయ్యారు. లక్ష్మీ నరసింహ స్వామి...
LATEST NEWS Sep 24,2024 04:52 pm
జిన్నారంలో 4.7 సెంటీమీటర్ల వర్షాపాతం
జిన్నారం మండలంలో అత్యధికంగా మంగళవారం 4.7 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత ఝరాసంఘంలో 4.3, పటాన్ చెరు...
LATEST NEWS Sep 24,2024 04:52 pm
జిన్నారంలో 4.7 సెంటీమీటర్ల వర్షాపాతం
జిన్నారం మండలంలో అత్యధికంగా మంగళవారం 4.7 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత ఝరాసంఘంలో 4.3, పటాన్ చెరు...
LATEST NEWS Sep 24,2024 04:51 pm
28న జాతీయ లోక్ అదాలత్: జడ్జి
ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సివిల్, కుటుంబ తగాదాలు, క్రిమినల్...
LATEST NEWS Sep 24,2024 04:51 pm
28న జాతీయ లోక్ అదాలత్: జడ్జి
ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సివిల్, కుటుంబ తగాదాలు, క్రిమినల్...
LATEST NEWS Sep 24,2024 04:49 pm
పవన్ కళ్యాణ్ ఫైర్.. కార్తీ సారీ
ఓ ఈవెంట్ లో హీరో కార్తీ.. లడ్డూ గురించి మాట్లాడకూడదని ఆ టాపిక్ సెన్సిటివ్, మనకు వద్దు అన్నాడు. ఈ కామెంట్ పై పవన్ కళ్యాణ్ సీరియస్...
LATEST NEWS Sep 24,2024 04:49 pm
పవన్ కళ్యాణ్ ఫైర్.. కార్తీ సారీ
ఓ ఈవెంట్ లో హీరో కార్తీ.. లడ్డూ గురించి మాట్లాడకూడదని ఆ టాపిక్ సెన్సిటివ్, మనకు వద్దు అన్నాడు. ఈ కామెంట్ పై పవన్ కళ్యాణ్ సీరియస్...
LATEST NEWS Sep 24,2024 04:45 pm
క్రీడలను ప్రారంభించిన ప్రభుత్వ విప్
జగిత్యాల: వివేకానంద మినీ స్టేడియంలో జగిత్యాల జిల్లా స్థాయి SGF (స్కూల్ గేమ్ ఫెడరేషన్) క్రీడా పోటీల సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, ఒలంపిక్, SGF ఫ్లాగ్...
LATEST NEWS Sep 24,2024 04:45 pm
క్రీడలను ప్రారంభించిన ప్రభుత్వ విప్
జగిత్యాల: వివేకానంద మినీ స్టేడియంలో జగిత్యాల జిల్లా స్థాయి SGF (స్కూల్ గేమ్ ఫెడరేషన్) క్రీడా పోటీల సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, ఒలంపిక్, SGF ఫ్లాగ్...
« Previous
Next »
Showing
12401
to
12420
of
14988
results
‹
1
2
...
618
619
620
621
622
623
624
...
749
750
›
⚠️ You are not allowed to copy content or view source