Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Test1
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Aug 28,2024 07:27 am
ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజు
HYD: సమగ్ర కుల జనగణన, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బత్తుల సిద్దేశ్వరులు, సంజీవ్ నేతల ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగుతోంది....
LATEST NEWS Aug 28,2024 07:27 am
ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజు
HYD: సమగ్ర కుల జనగణన, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బత్తుల సిద్దేశ్వరులు, సంజీవ్ నేతల ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగుతోంది....
LATEST NEWS Aug 28,2024 06:23 am
గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
వినాయక చవితి ఉత్సవ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో సిస్టంతో రాజమండ్రి అర్బన్ పరిధిలో కార్పొరేషన్ కార్యాలయం నుంచి అలాగే రాజమండ్రి రూరల్ పరిధిలో తహసీల్దార్ కార్యాలయం...
LATEST NEWS Aug 28,2024 06:23 am
గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
వినాయక చవితి ఉత్సవ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో సిస్టంతో రాజమండ్రి అర్బన్ పరిధిలో కార్పొరేషన్ కార్యాలయం నుంచి అలాగే రాజమండ్రి రూరల్ పరిధిలో తహసీల్దార్ కార్యాలయం...
LATEST NEWS Aug 28,2024 06:23 am
పేపర్ లెస్ ఏపీ మంత్రి వర్గ సమావేశం
ఏపీ మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన ఈసారి మంత్రి వర్గ సమావేశం పేపర్ లెస్తో నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు మంత్రులకు నోట్ అందజేసి నిర్వహించేవారు....
LATEST NEWS Aug 28,2024 06:23 am
పేపర్ లెస్ ఏపీ మంత్రి వర్గ సమావేశం
ఏపీ మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన ఈసారి మంత్రి వర్గ సమావేశం పేపర్ లెస్తో నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు మంత్రులకు నోట్ అందజేసి నిర్వహించేవారు....
LATEST NEWS Aug 28,2024 06:15 am
సమ్మెటివ్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఈవో
చింతూరు డివిజన్లో 11 గిరిజన మండలాల్లో 914 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మంగళవారం నుంచి సమ్మెటివ్ -1 పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏజెన్సీ DEO...
LATEST NEWS Aug 28,2024 06:15 am
సమ్మెటివ్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఈవో
చింతూరు డివిజన్లో 11 గిరిజన మండలాల్లో 914 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మంగళవారం నుంచి సమ్మెటివ్ -1 పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏజెన్సీ DEO...
LATEST NEWS Aug 28,2024 06:14 am
ఐటీఐలో ప్రవేశానికి ఇంటర్వ్యూలు
కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు మూడో విడత దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 29వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్...
LATEST NEWS Aug 28,2024 06:14 am
ఐటీఐలో ప్రవేశానికి ఇంటర్వ్యూలు
కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు మూడో విడత దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 29వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్...
LATEST NEWS Aug 28,2024 06:13 am
ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
గణపతి నవరాత్రి ఉత్సవ మండపాల ఏర్పాటుకు నిబంధనలను ఆయా కమిటీలు తప్పక పాటించాలని తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్ తెలిపారు. సింగిల్ విండో సిస్టంతో అర్బన్ పరిధిలో...
LATEST NEWS Aug 28,2024 06:13 am
ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
గణపతి నవరాత్రి ఉత్సవ మండపాల ఏర్పాటుకు నిబంధనలను ఆయా కమిటీలు తప్పక పాటించాలని తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్ తెలిపారు. సింగిల్ విండో సిస్టంతో అర్బన్ పరిధిలో...
LATEST NEWS Aug 28,2024 06:13 am
ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు అనుమతులు సింగిల్ విండో ద్వారా ఇస్తున్నట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన వినాయక చవితి ఉత్సవాల అనుమతులు, ముందస్తు చర్యలపై...
LATEST NEWS Aug 28,2024 06:13 am
ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు అనుమతులు సింగిల్ విండో ద్వారా ఇస్తున్నట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన వినాయక చవితి ఉత్సవాల అనుమతులు, ముందస్తు చర్యలపై...
LATEST NEWS Aug 28,2024 06:12 am
ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్పర్సన్
కొవ్వూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఛైర్పర్సన్ బావన రత్నకుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి సమస్యను పరిష్కరించడంలో మున్సిపల్ కమిషనర్,...
LATEST NEWS Aug 28,2024 06:12 am
ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్పర్సన్
కొవ్వూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఛైర్పర్సన్ బావన రత్నకుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి సమస్యను పరిష్కరించడంలో మున్సిపల్ కమిషనర్,...
LATEST NEWS Aug 28,2024 06:12 am
కడెం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత...!
కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్న క్రమంలో ఒక గేటు ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్ట్ ...
LATEST NEWS Aug 28,2024 06:12 am
కడెం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత...!
కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్న క్రమంలో ఒక గేటు ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్ట్ ...
LATEST NEWS Aug 28,2024 06:11 am
కిలో అల్లం రూ 40
గిరిజన ప్రాంతంలో అల్లం ధర ఒక్కసారిగా పడిపోయింది. గత వారం మార్కెట్లో కిలో రూ.60 నుంచి 70ధరకు వర్తకులు కొనుగోలు చేశారు. ఈ వారం లోతుగెడ్డ వారపు...
LATEST NEWS Aug 28,2024 06:11 am
కిలో అల్లం రూ 40
గిరిజన ప్రాంతంలో అల్లం ధర ఒక్కసారిగా పడిపోయింది. గత వారం మార్కెట్లో కిలో రూ.60 నుంచి 70ధరకు వర్తకులు కొనుగోలు చేశారు. ఈ వారం లోతుగెడ్డ వారపు...
LATEST NEWS Aug 28,2024 06:11 am
వినాయకుడు రూపంలో రావిచెట్టు
కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న రావిచెట్టు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా రావి చెట్టును ఎక్కడ ఉన్నా పూజిస్తారు. వినాయకుడు ఆకారంలో రావిచెట్టు...
LATEST NEWS Aug 28,2024 06:11 am
వినాయకుడు రూపంలో రావిచెట్టు
కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న రావిచెట్టు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా రావి చెట్టును ఎక్కడ ఉన్నా పూజిస్తారు. వినాయకుడు ఆకారంలో రావిచెట్టు...
LATEST NEWS Aug 28,2024 06:11 am
డ్రోన్లతో విప్లవాత్మక మార్పులు
డ్రోన్ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావచ్చని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో డ్రోన్ సాంకేతికతపై జిల్లాలోని సర్వేయర్స్కి...
LATEST NEWS Aug 28,2024 06:11 am
డ్రోన్లతో విప్లవాత్మక మార్పులు
డ్రోన్ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావచ్చని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో డ్రోన్ సాంకేతికతపై జిల్లాలోని సర్వేయర్స్కి...
LATEST NEWS Aug 28,2024 06:10 am
బార్ అండ్ రెస్టారెంట్లో చోరీ
నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ కాలనీలో గల సాయి వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్లో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. బార్ షట్టర్ పగలగొట్టి లోనికి ప్రవేశించిన...
LATEST NEWS Aug 28,2024 06:10 am
బార్ అండ్ రెస్టారెంట్లో చోరీ
నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ కాలనీలో గల సాయి వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్లో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. బార్ షట్టర్ పగలగొట్టి లోనికి ప్రవేశించిన...
LATEST NEWS Aug 28,2024 06:10 am
2 రోజులు ఉచిత క్యాన్సర్ పరీక్షలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 31, వచ్చేనెల 1న ఉచిత మెగా వైద్య శిబిరం, క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు...
LATEST NEWS Aug 28,2024 06:10 am
2 రోజులు ఉచిత క్యాన్సర్ పరీక్షలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 31, వచ్చేనెల 1న ఉచిత మెగా వైద్య శిబిరం, క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు...
LATEST NEWS Aug 28,2024 06:09 am
ఎక్స్లెన్స్ అవార్డులకు 5 పాఠశాలలు ఎంపిక
ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని పరిష్కరించుకొని కాకినాడ జిల్లా నుంచి ఐదు పాఠశాలలను స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ అవార్డులకు ఎంపిక చేసామని DEO...
LATEST NEWS Aug 28,2024 06:09 am
ఎక్స్లెన్స్ అవార్డులకు 5 పాఠశాలలు ఎంపిక
ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని పరిష్కరించుకొని కాకినాడ జిల్లా నుంచి ఐదు పాఠశాలలను స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ అవార్డులకు ఎంపిక చేసామని DEO...
LATEST NEWS Aug 28,2024 06:09 am
డిగ్రీ కళాశాలను అమలాపురం తరలించాలి
ఆలమూరులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను జిల్లా కేంద్రమైన అమలాపురానికి తరలించాలని ఉబయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు. మంత్రి నారా లోకేశ్ తో...
LATEST NEWS Aug 28,2024 06:09 am
డిగ్రీ కళాశాలను అమలాపురం తరలించాలి
ఆలమూరులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను జిల్లా కేంద్రమైన అమలాపురానికి తరలించాలని ఉబయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు. మంత్రి నారా లోకేశ్ తో...
LATEST NEWS Aug 28,2024 06:08 am
కిల్లగూడలో పర్యటించిన అరకు ఎమ్మెల్యే
డుంబ్రిగుడ మండలం కిల్లోగూడ ప్రభుత్వ ఆసుపత్రి మరియు పాఠశాలలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో డైనింగ్ హాల్,...
LATEST NEWS Aug 28,2024 06:08 am
కిల్లగూడలో పర్యటించిన అరకు ఎమ్మెల్యే
డుంబ్రిగుడ మండలం కిల్లోగూడ ప్రభుత్వ ఆసుపత్రి మరియు పాఠశాలలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో డైనింగ్ హాల్,...
LATEST NEWS Aug 28,2024 06:02 am
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ...
LATEST NEWS Aug 28,2024 06:02 am
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ...
LATEST NEWS Aug 28,2024 05:49 am
బాధ్యతలు స్వీకరించేది ఎప్పుడు
మామిడికుదురు మండల రెవెన్యూ అధికారిగా శ్రీదేవిని నియమిస్తూ 3 వారాల క్రితం ఆదేశాలు వెలువడ్డాయి. కానీ ఆమె ఇంతవరకు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు....
LATEST NEWS Aug 28,2024 05:49 am
బాధ్యతలు స్వీకరించేది ఎప్పుడు
మామిడికుదురు మండల రెవెన్యూ అధికారిగా శ్రీదేవిని నియమిస్తూ 3 వారాల క్రితం ఆదేశాలు వెలువడ్డాయి. కానీ ఆమె ఇంతవరకు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు....
LATEST NEWS Aug 28,2024 03:25 am
సీజనల్ వ్యాధులపై కీలక నిర్ణయం
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు సంబంధిత శాఖల అధికారులతో...
LATEST NEWS Aug 28,2024 03:25 am
సీజనల్ వ్యాధులపై కీలక నిర్ణయం
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు సంబంధిత శాఖల అధికారులతో...
« Previous
Next »
Showing
14601
to
14620
of
14988
results
‹
1
2
...
728
729
730
731
732
733
734
...
749
750
›
⚠️ You are not allowed to copy content or view source