Logo
Download our app
గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
NEWS   Aug 28,2024 06:23 am
వినాయక చవితి ఉత్సవ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో సిస్టంతో రాజమండ్రి అర్బన్ పరిధిలో కార్పొరేషన్ కార్యాలయం నుంచి అలాగే రాజమండ్రి రూరల్ పరిధిలో తహసీల్దార్ కార్యాలయం నుంచి మండపాల ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కుమార్ తెలియజేశారు. నియమ నిబంధనలను ఆయా మండపాల కమిటీలు తప్పక పాటించాలని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source