Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Test1
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Nov 30,2024 10:15 am
రికార్డ్ స్థాయిలో బీజేపీ సభ్యత్వం
ఈ ఏడాది ఏపీలో 25 లక్షల మంది బీజేపీ సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి. విజయవాడలో బలమైన బీజేపీ......
LATEST NEWS Nov 30,2024 10:15 am
రికార్డ్ స్థాయిలో బీజేపీ సభ్యత్వం
ఈ ఏడాది ఏపీలో 25 లక్షల మంది బీజేపీ సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి. విజయవాడలో బలమైన బీజేపీ......
LATEST NEWS Nov 30,2024 09:42 am
తుఫాన్ ఎఫెక్ట్ ఫ్లైట్స్ రద్దు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన 5 విమానాలను రద్దు చేశారు. ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం...
LATEST NEWS Nov 30,2024 09:42 am
తుఫాన్ ఎఫెక్ట్ ఫ్లైట్స్ రద్దు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన 5 విమానాలను రద్దు చేశారు. ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం...
LATEST NEWS Nov 30,2024 09:36 am
ఫెంగల్ తుఫాన్ పై సీఎం సమీక్ష
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫెంగల్ తుఫానుగా మారడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. అన్ని స్థాయిలలో ప్రభుత్వ యంత్రాంగం ఉండాలని ఆదేశించారు. రియల్...
LATEST NEWS Nov 30,2024 09:36 am
ఫెంగల్ తుఫాన్ పై సీఎం సమీక్ష
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫెంగల్ తుఫానుగా మారడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. అన్ని స్థాయిలలో ప్రభుత్వ యంత్రాంగం ఉండాలని ఆదేశించారు. రియల్...
LATEST NEWS Nov 30,2024 09:12 am
తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం
తిరుమల తిరుపతి దేవస్థానం తొలి పాలకవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు స్థానికులకు ప్రతి నెలా 3వ తేదీన శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు...
LATEST NEWS Nov 30,2024 09:12 am
తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం
తిరుమల తిరుపతి దేవస్థానం తొలి పాలకవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు స్థానికులకు ప్రతి నెలా 3వ తేదీన శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు...
LATEST NEWS Nov 30,2024 09:00 am
పరిశ్రమల ఏర్పాటుపై ఫోకస్ పెట్టాలి
అమరావతిలో విజయవాడ కీలకంగా ఉందని, ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దృష్టి సారించాలని అన్నారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్....
LATEST NEWS Nov 30,2024 09:00 am
పరిశ్రమల ఏర్పాటుపై ఫోకస్ పెట్టాలి
అమరావతిలో విజయవాడ కీలకంగా ఉందని, ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దృష్టి సారించాలని అన్నారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్....
LATEST NEWS Nov 30,2024 08:49 am
ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ
పేదలు ఇబ్బంది పడకూడదని తమ ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తోందని అన్నారు ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. గొలుగొండ మండలం ఏటిగైరంపేటలో వర్షంలోనే...
LATEST NEWS Nov 30,2024 08:49 am
ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ
పేదలు ఇబ్బంది పడకూడదని తమ ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తోందని అన్నారు ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. గొలుగొండ మండలం ఏటిగైరంపేటలో వర్షంలోనే...
LATEST NEWS Nov 30,2024 08:20 am
సంక్షేమ పథకాల అమలులో వేగం
ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా సీఎం చంద్రబాబు క్రమం తప్పకుండా ఫించన్లు అందజేస్తున్నారని, పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు....
LATEST NEWS Nov 30,2024 08:20 am
సంక్షేమ పథకాల అమలులో వేగం
ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా సీఎం చంద్రబాబు క్రమం తప్పకుండా ఫించన్లు అందజేస్తున్నారని, పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు....
LATEST NEWS Nov 30,2024 08:06 am
కాంగ్రెస్ ఏడాది పాలన సూపర్
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నేటితో ఏడాది పూర్తయిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్దిలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఏక కాలంలో 2...
LATEST NEWS Nov 30,2024 08:06 am
కాంగ్రెస్ ఏడాది పాలన సూపర్
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నేటితో ఏడాది పూర్తయిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్దిలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఏక కాలంలో 2...
LATEST NEWS Nov 30,2024 07:27 am
ముత్యపు పందిరిపై అలివేలుమంగ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మ వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ...
LATEST NEWS Nov 30,2024 07:27 am
ముత్యపు పందిరిపై అలివేలుమంగ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మ వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ...
LATEST NEWS Nov 30,2024 07:00 am
పీడీఎస్పై పవన్ చర్యలు కరెక్టే
పీడీఎస్పై డిప్యూటీ సీఎం పవన్ చర్యలు సరైనవేనని అన్నారు బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. గత ప్రభుత్వ హయాంలో కూడా పీడీఎస్ రైస్ గురించి మాట్లాడామన్నారు. అంతర్జాతీయ...
LATEST NEWS Nov 30,2024 07:00 am
పీడీఎస్పై పవన్ చర్యలు కరెక్టే
పీడీఎస్పై డిప్యూటీ సీఎం పవన్ చర్యలు సరైనవేనని అన్నారు బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. గత ప్రభుత్వ హయాంలో కూడా పీడీఎస్ రైస్ గురించి మాట్లాడామన్నారు. అంతర్జాతీయ...
LATEST NEWS Nov 30,2024 06:22 am
తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం
శ్రీవారి పవిత్రతను, ఆధ్యాత్మిక శాంతిని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, విద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా లేదా స్వామి వారికి...
LATEST NEWS Nov 30,2024 06:22 am
తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం
శ్రీవారి పవిత్రతను, ఆధ్యాత్మిక శాంతిని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, విద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా లేదా స్వామి వారికి...
LATEST NEWS Nov 30,2024 06:18 am
టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చైర్మన్గా ఉన్న మహేందర్...
LATEST NEWS Nov 30,2024 06:18 am
టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చైర్మన్గా ఉన్న మహేందర్...
LATEST NEWS Nov 30,2024 05:43 am
ఏపీ ప్రజలకు కరెంట్ షాక్
ఈఆర్సీ కోలుకోలేని షాక్ ఇచ్చింది ఏపీ ప్రజలకు. కరెంట్ ఛార్జీలు పెంచేందుకు ఓకే చెప్పింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ. 9,412 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలు...
LATEST NEWS Nov 30,2024 05:43 am
ఏపీ ప్రజలకు కరెంట్ షాక్
ఈఆర్సీ కోలుకోలేని షాక్ ఇచ్చింది ఏపీ ప్రజలకు. కరెంట్ ఛార్జీలు పెంచేందుకు ఓకే చెప్పింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ. 9,412 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలు...
LATEST NEWS Nov 30,2024 05:38 am
కేన్ విలియమ్సన్ రికార్డ్
కీవీస్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు కెరీర్ లో తను 9,000 రన్స్ పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్...
LATEST NEWS Nov 30,2024 05:38 am
కేన్ విలియమ్సన్ రికార్డ్
కీవీస్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు కెరీర్ లో తను 9,000 రన్స్ పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్...
LATEST NEWS Nov 30,2024 05:31 am
తిరుమలలో భక్తుల కిటకిట
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న శ్రీవారిని 62,417 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,096 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు వచ్చింది....
LATEST NEWS Nov 30,2024 05:31 am
తిరుమలలో భక్తుల కిటకిట
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న శ్రీవారిని 62,417 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,096 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు వచ్చింది....
LATEST NEWS Nov 30,2024 04:47 am
రైతుల మోటరు కేబుళ్ల చోరీ
కథలాపూర్ ఎస్సారెస్పీ వరద కాలువ వెంబడి ఉన్న మోటర్లుకు బిగించిన కేబుళ్లు అర్ధరాత్రి చోరీకి గురవుతున్నాయి. రైతు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఇప్పటికీ ఇలా...
LATEST NEWS Nov 30,2024 04:47 am
రైతుల మోటరు కేబుళ్ల చోరీ
కథలాపూర్ ఎస్సారెస్పీ వరద కాలువ వెంబడి ఉన్న మోటర్లుకు బిగించిన కేబుళ్లు అర్ధరాత్రి చోరీకి గురవుతున్నాయి. రైతు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఇప్పటికీ ఇలా...
LATEST NEWS Nov 30,2024 04:45 am
ఆర్టీసీ బస్సుపై యాసిడ్ దాడి
విశాఖలోని ఐటీఐ జంక్షన్ వద్ద రాత్రి బీఆర్టీఎస్ రహదారిపై ప్రయాణిస్తున్న 28ఎ/జీ ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ విసిరాడు. దీంతో బస్సులో కిటికీ పక్కన కూర్చున్న...
LATEST NEWS Nov 30,2024 04:45 am
ఆర్టీసీ బస్సుపై యాసిడ్ దాడి
విశాఖలోని ఐటీఐ జంక్షన్ వద్ద రాత్రి బీఆర్టీఎస్ రహదారిపై ప్రయాణిస్తున్న 28ఎ/జీ ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ విసిరాడు. దీంతో బస్సులో కిటికీ పక్కన కూర్చున్న...
LATEST NEWS Nov 30,2024 04:40 am
వాడపల్లి వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం వేకువజామున నుండి వేలాది సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా...
LATEST NEWS Nov 30,2024 04:40 am
వాడపల్లి వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం వేకువజామున నుండి వేలాది సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా...
LATEST NEWS Nov 30,2024 04:25 am
సిద్దూకు రూ. 851 కోట్ల నోటీస్
మాజీ క్రికెటర్ సిద్దూకు బిగ్ షాక్ తగిలింది. తన భార్య క్యాన్సర్ కు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
LATEST NEWS Nov 30,2024 04:25 am
సిద్దూకు రూ. 851 కోట్ల నోటీస్
మాజీ క్రికెటర్ సిద్దూకు బిగ్ షాక్ తగిలింది. తన భార్య క్యాన్సర్ కు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
LATEST NEWS Nov 30,2024 03:59 am
జ్ఞాపశక్తి కోల్పోతున్న పీఎం మోడీ
ఎంపీ రాహుల్ గాంధీ పీఎం మోడీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ లాగా జ్ఞాపశక్తిని కోల్పోతున్నారని అన్నారు...
LATEST NEWS Nov 30,2024 03:59 am
జ్ఞాపశక్తి కోల్పోతున్న పీఎం మోడీ
ఎంపీ రాహుల్ గాంధీ పీఎం మోడీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ లాగా జ్ఞాపశక్తిని కోల్పోతున్నారని అన్నారు...
« Previous
Next »
Showing
8741
to
8760
of
14988
results
‹
1
2
...
435
436
437
438
439
440
441
...
749
750
›
⚠️ You are not allowed to copy content or view source