Logo
Download our app
LATEST NEWS   Aug 27,2024 10:04 am
కవ్వాల్ టైగర్ జోన్లో పెద్దపులి సంచారం
కవ్వాల్ పులుల రక్షణ కేంద్రం పరిధిలోని అల్లినగర్, దొంగపల్లి, తదితరల గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు దండోరా వేయించారు. జన్నారం అటవీ రేంజ్లో పెద్దపులి సంచరిస్తుందని ప్రజలెవరూ...
LATEST NEWS   Aug 27,2024 10:04 am
కవ్వాల్ టైగర్ జోన్లో పెద్దపులి సంచారం
కవ్వాల్ పులుల రక్షణ కేంద్రం పరిధిలోని అల్లినగర్, దొంగపల్లి, తదితరల గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు దండోరా వేయించారు. జన్నారం అటవీ రేంజ్లో పెద్దపులి సంచరిస్తుందని ప్రజలెవరూ...
LATEST NEWS   Aug 27,2024 10:03 am
వికలాంగుని వద్దకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ
మంగళవారం ఉదయం జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ కార్యాలయానికి వస్తున్న సమయంలో కార్యాలయం ఆవరణంలో కాలు లేని వృద్ధ వికలాంగుడుని గమనించిన జిల్లా ఎస్పీ...
LATEST NEWS   Aug 27,2024 10:03 am
వికలాంగుని వద్దకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ
మంగళవారం ఉదయం జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ కార్యాలయానికి వస్తున్న సమయంలో కార్యాలయం ఆవరణంలో కాలు లేని వృద్ధ వికలాంగుడుని గమనించిన జిల్లా ఎస్పీ...
LATEST NEWS   Aug 27,2024 09:38 am
MLAని కలసిన జి.కొండూరు ఎస్ఐ
ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన జి.కొండూరు ఎస్.ఐ కొమ్మిన సతీష్ కుమార్ మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదుని మర్యాదపూర్వకంగా కలిశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ...
LATEST NEWS   Aug 27,2024 09:38 am
MLAని కలసిన జి.కొండూరు ఎస్ఐ
ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన జి.కొండూరు ఎస్.ఐ కొమ్మిన సతీష్ కుమార్ మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదుని మర్యాదపూర్వకంగా కలిశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ...
ENTERTAINMENT   Aug 27,2024 09:35 am
Bigg Boss 8 డేట్, టైం ఫిక్స్!
బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది. బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 1 నుంచి షురూ అని స్టార్ మా ఛానెల్,డిస్నీ+...
ENTERTAINMENT   Aug 27,2024 09:35 am
Bigg Boss 8 డేట్, టైం ఫిక్స్!
బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది. బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 1 నుంచి షురూ అని స్టార్ మా ఛానెల్,డిస్నీ+...
BIG NEWS   Aug 27,2024 09:29 am
మహిళల T20 టీమిండియా జ‌ట్టు
యూఏఈలో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2024కు బీసీసీఐ తాజాగా భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. జట్టు స‌భ్యులు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌),...
BIG NEWS   Aug 27,2024 09:29 am
మహిళల T20 టీమిండియా జ‌ట్టు
యూఏఈలో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2024కు బీసీసీఐ తాజాగా భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. జట్టు స‌భ్యులు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌),...
LATEST NEWS   Aug 27,2024 09:24 am
సెప్టెంబర్ 2 నుంచి క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర
సెప్టెంబర్ 2 నుంచి క్లీన్ ఆంధ్ర- గ్రీన్ ఆంధ్రకు నియోజకవర్గంలో శ్రీకారం చుట్టనున్నట్లు జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. అధినేత పవన్...
LATEST NEWS   Aug 27,2024 09:24 am
సెప్టెంబర్ 2 నుంచి క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర
సెప్టెంబర్ 2 నుంచి క్లీన్ ఆంధ్ర- గ్రీన్ ఆంధ్రకు నియోజకవర్గంలో శ్రీకారం చుట్టనున్నట్లు జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. అధినేత పవన్...
LATEST NEWS   Aug 27,2024 09:22 am
కవిత బెయిల్‌ ఆర్డర్‌ కీలకాంశాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసినందున‌ నిందితురాలు కారాగారంలో ఉండాల్సిన అవసరం లేదని ఈ సంద‌ర్భంగా కోర్టు పేర్కొంది. ఈడీ, సీబీఐ...
LATEST NEWS   Aug 27,2024 09:22 am
కవిత బెయిల్‌ ఆర్డర్‌ కీలకాంశాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసినందున‌ నిందితురాలు కారాగారంలో ఉండాల్సిన అవసరం లేదని ఈ సంద‌ర్భంగా కోర్టు పేర్కొంది. ఈడీ, సీబీఐ...
LATEST NEWS   Aug 27,2024 09:17 am
కాకినాడలో రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ SI మృతి
కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ కాలనీ దుర్గాదేవి ఆలయ జంక్షన్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కొండయ్యపాలెంకు చెందిన రిటైర్డ్ SI మోర్త...
LATEST NEWS   Aug 27,2024 09:17 am
కాకినాడలో రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ SI మృతి
కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ కాలనీ దుర్గాదేవి ఆలయ జంక్షన్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కొండయ్యపాలెంకు చెందిన రిటైర్డ్ SI మోర్త...
LATEST NEWS   Aug 27,2024 09:16 am
గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి
రాజమండ్రి రూరల్ పరిధిలోని బొమ్మూరు జీపీఆర్ హైస్కూల్ సోషల్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రేమ్ కుమార్ 60 ఆదివారం గుండెపోటుతో స్థానిక హాస్పిటల్‌లో మృతి చెందారు. ఆయన మృతితో...
LATEST NEWS   Aug 27,2024 09:16 am
గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి
రాజమండ్రి రూరల్ పరిధిలోని బొమ్మూరు జీపీఆర్ హైస్కూల్ సోషల్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రేమ్ కుమార్ 60 ఆదివారం గుండెపోటుతో స్థానిక హాస్పిటల్‌లో మృతి చెందారు. ఆయన మృతితో...
LATEST NEWS   Aug 27,2024 09:15 am
అనారోగ్యంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలి మృతి
అనారోగ్యంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది. సుభాష్ నగర్ కాలనీకి చెందిన ఉపాధ్యాయురాలు మెస్రం సంధ్య ఆనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ...
LATEST NEWS   Aug 27,2024 09:15 am
అనారోగ్యంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలి మృతి
అనారోగ్యంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది. సుభాష్ నగర్ కాలనీకి చెందిన ఉపాధ్యాయురాలు మెస్రం సంధ్య ఆనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ...
LATEST NEWS   Aug 27,2024 09:15 am
నివాళులర్పించిన ఎమ్మెల్యే పీఏ
శ్రీసత్యసాయిజిల్లా: ప్రముఖ పట్టు చీరల వ్యాపారవేత్త ముదిరెడ్డిపల్లి పల్లా లక్ష్మీనారాయణ క‌న్నుమూశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి సురేంద్రబాబు లక్ష్మీనారాయణ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు....
LATEST NEWS   Aug 27,2024 09:15 am
నివాళులర్పించిన ఎమ్మెల్యే పీఏ
శ్రీసత్యసాయిజిల్లా: ప్రముఖ పట్టు చీరల వ్యాపారవేత్త ముదిరెడ్డిపల్లి పల్లా లక్ష్మీనారాయణ క‌న్నుమూశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి సురేంద్రబాబు లక్ష్మీనారాయణ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు....
LATEST NEWS   Aug 27,2024 09:13 am
MLAని కలసిన మైలవరం ఎస్ఐ
ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన మైలవరం ఎస్ఐ సుధాకర్ మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదుని మర్యాదపూర్వకంగా కలిశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి...
LATEST NEWS   Aug 27,2024 09:13 am
MLAని కలసిన మైలవరం ఎస్ఐ
ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన మైలవరం ఎస్ఐ సుధాకర్ మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదుని మర్యాదపూర్వకంగా కలిశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి...
LATEST NEWS   Aug 27,2024 09:11 am
మానవత్వం చాటుకున్న సీడీపీఓ
శ్రీసత్యసాయిజిల్లా: చిలమత్తూరు మండలం కోడికొండ చెక్టేస్ట్ ఉన్న ఓ అనాధ వృద్ధురాలికి సీడీపీఓ రెడ్డి రమణమ్మ నూతన వస్త్రాల అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆ రహదారిపై సీడీపీఓ...
LATEST NEWS   Aug 27,2024 09:11 am
మానవత్వం చాటుకున్న సీడీపీఓ
శ్రీసత్యసాయిజిల్లా: చిలమత్తూరు మండలం కోడికొండ చెక్టేస్ట్ ఉన్న ఓ అనాధ వృద్ధురాలికి సీడీపీఓ రెడ్డి రమణమ్మ నూతన వస్త్రాల అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆ రహదారిపై సీడీపీఓ...
LATEST NEWS   Aug 27,2024 09:10 am
ప్రజా ఫిర్యాదుల స్వీకరణ
భారతీయ జనతా పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీల ఆదేశాల మేరకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి...
LATEST NEWS   Aug 27,2024 09:10 am
ప్రజా ఫిర్యాదుల స్వీకరణ
భారతీయ జనతా పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీల ఆదేశాల మేరకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి...
LATEST NEWS   Aug 27,2024 09:10 am
ఫిర్యాదులను పరిష్కరించాలి
వానపల్లి గ్రామసభలో సీఎం కి అందిన ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించే దిశగా అధికారుల చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో వానపల్లి గ్రామ...
LATEST NEWS   Aug 27,2024 09:10 am
ఫిర్యాదులను పరిష్కరించాలి
వానపల్లి గ్రామసభలో సీఎం కి అందిన ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించే దిశగా అధికారుల చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో వానపల్లి గ్రామ...
LATEST NEWS   Aug 27,2024 09:09 am
చేపల వేటకు వెళ్లి ముగ్గురి గల్లంతు
చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన ఆదిలాబాద్ రూరల్ మండలంలో చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు కూలీలు తాంసి మండలంలోని బండల్ నాగపూర్ గ్రామంలో...
LATEST NEWS   Aug 27,2024 09:09 am
చేపల వేటకు వెళ్లి ముగ్గురి గల్లంతు
చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన ఆదిలాబాద్ రూరల్ మండలంలో చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు కూలీలు తాంసి మండలంలోని బండల్ నాగపూర్ గ్రామంలో...
LATEST NEWS   Aug 27,2024 09:08 am
12 మంది విద్యార్థులకు అస్వస్థత
కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారిని ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. కలుషిత ఆహారమే...
LATEST NEWS   Aug 27,2024 09:08 am
12 మంది విద్యార్థులకు అస్వస్థత
కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారిని ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. కలుషిత ఆహారమే...
LATEST NEWS   Aug 27,2024 09:08 am
జిల్లాలో మరో గొలుసు దొంగతనం
నిర్మల్ జిల్లా కేంద్రంలో మరో గొలుసు దొంగతనం కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నిర్మల్ పట్టణం ద్యాగవాడకు చెందిన నిమ్మల నాగమ్మ బట్టలు ఉతకడానికి...
LATEST NEWS   Aug 27,2024 09:08 am
జిల్లాలో మరో గొలుసు దొంగతనం
నిర్మల్ జిల్లా కేంద్రంలో మరో గొలుసు దొంగతనం కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నిర్మల్ పట్టణం ద్యాగవాడకు చెందిన నిమ్మల నాగమ్మ బట్టలు ఉతకడానికి...
BIG NEWS   Aug 27,2024 07:41 am
BREAKING: క‌విత‌కు బెయిల్ మంజూరు
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. ఆమె బెయిల్ పిటిషన్​పై విచారించిన జస్టిస్ బీఆర్​ గవాయి, జస్టిస్ విశ్వనాథన్​ ధర్మాసనం బెయిల్...
BIG NEWS   Aug 27,2024 07:41 am
BREAKING: క‌విత‌కు బెయిల్ మంజూరు
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. ఆమె బెయిల్ పిటిషన్​పై విచారించిన జస్టిస్ బీఆర్​ గవాయి, జస్టిస్ విశ్వనాథన్​ ధర్మాసనం బెయిల్...
LATEST NEWS   Aug 27,2024 06:46 am
పెళ్లిపై రాహుల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
ప్రస్తుతానికి వివాహ ప్రణాళికలు ఏమీలేవని... అలా అని వాటిని తోసిపుచ్చలేమని రాహుల్ గాంధీ అన్నారు. శ్రీనగర్‌కు చెందిన విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ...
LATEST NEWS   Aug 27,2024 06:46 am
పెళ్లిపై రాహుల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
ప్రస్తుతానికి వివాహ ప్రణాళికలు ఏమీలేవని... అలా అని వాటిని తోసిపుచ్చలేమని రాహుల్ గాంధీ అన్నారు. శ్రీనగర్‌కు చెందిన విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ...
⚠️ You are not allowed to copy content or view source