Logo
Download our app
MLAని కలసిన జి.కొండూరు ఎస్ఐ
NEWS   Aug 27,2024 09:38 am
ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన జి.కొండూరు ఎస్.ఐ కొమ్మిన సతీష్ కుమార్ మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదుని మర్యాదపూర్వకంగా కలిశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని శాసనసభ్యులు కృష్ణప్రసాదు సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source