Logo
Download our app
LATEST NEWS   Sep 13,2024 04:58 pm
గబ్బాడకి నివాళులర్పించిన శ్రావణ్
అరకు: TDP ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గబ్బాడ సింహాచలం మరణం పార్టీకి తీరనిలోటు అని TDP అరకు పార్లమెంటు అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు....
LATEST NEWS   Sep 13,2024 04:58 pm
గబ్బాడకి నివాళులర్పించిన శ్రావణ్
అరకు: TDP ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గబ్బాడ సింహాచలం మరణం పార్టీకి తీరనిలోటు అని TDP అరకు పార్లమెంటు అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు....
LATEST NEWS   Sep 13,2024 04:57 pm
మల్యాల: రేషన్ బియ్యం పట్టివేత
మల్యాల మండలం కొండగట్టు దిగువ ప్రాంతంలోని పెద్దమ్మ వాళ్ళ కాలనీలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యంను శుక్రవారం సివిల్ సప్లై అధికారులు, పోలీసులు కలిసి పట్టుకున్నారు....
LATEST NEWS   Sep 13,2024 04:57 pm
మల్యాల: రేషన్ బియ్యం పట్టివేత
మల్యాల మండలం కొండగట్టు దిగువ ప్రాంతంలోని పెద్దమ్మ వాళ్ళ కాలనీలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యంను శుక్రవారం సివిల్ సప్లై అధికారులు, పోలీసులు కలిసి పట్టుకున్నారు....
LATEST NEWS   Sep 13,2024 04:57 pm
హిందీతో ఉపాధి అవకాశాలు
అరకు: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ హిందీ దివాస్ ను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా కెబికె నాయక్ మాట్లాడుతూ.. దేశ రాజభాష హిందీ విద్యార్థులందరూ...
LATEST NEWS   Sep 13,2024 04:57 pm
హిందీతో ఉపాధి అవకాశాలు
అరకు: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ హిందీ దివాస్ ను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా కెబికె నాయక్ మాట్లాడుతూ.. దేశ రాజభాష హిందీ విద్యార్థులందరూ...
LATEST NEWS   Sep 13,2024 04:56 pm
పట్టుబడిన 50 కేజీల గంజాయి
అరకు: అరకులోయ మండలంలో పోలీసుల తనిఖీల్లో బాగంగా స్ధానిక రాజధాని జంక్షన్ వద్ద కేరళకు చెందిన కారులో రవాణా చేస్తున్న 50 కేజీల గంజాయి పట్టుకున్నట్లు అరకు...
LATEST NEWS   Sep 13,2024 04:56 pm
పట్టుబడిన 50 కేజీల గంజాయి
అరకు: అరకులోయ మండలంలో పోలీసుల తనిఖీల్లో బాగంగా స్ధానిక రాజధాని జంక్షన్ వద్ద కేరళకు చెందిన కారులో రవాణా చేస్తున్న 50 కేజీల గంజాయి పట్టుకున్నట్లు అరకు...
LATEST NEWS   Sep 13,2024 04:55 pm
బిఆర్ఎస్ నాయకుల అరెస్టు అక్రమం
శేర్లింగంపల్లిలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విస్తృతస్థాయి సమావేశానికి పార్టీ నాయకులు హాజరు కాకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ...
LATEST NEWS   Sep 13,2024 04:55 pm
బిఆర్ఎస్ నాయకుల అరెస్టు అక్రమం
శేర్లింగంపల్లిలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విస్తృతస్థాయి సమావేశానికి పార్టీ నాయకులు హాజరు కాకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ...
LATEST NEWS   Sep 13,2024 04:54 pm
గోప ఆధ్వర్యంలో సన్మానం
సిరిసిల్ల జిల్లా గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోప) ఆధ్వర్యంలో గౌడ అభ్యున్నతికి సహకారం అందించిన ప్రముఖ న్యాయవాదులు నేరెళ్ల తిరుమల గౌడ్, అంతర్జాతీయ 15వ...
LATEST NEWS   Sep 13,2024 04:54 pm
గోప ఆధ్వర్యంలో సన్మానం
సిరిసిల్ల జిల్లా గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోప) ఆధ్వర్యంలో గౌడ అభ్యున్నతికి సహకారం అందించిన ప్రముఖ న్యాయవాదులు నేరెళ్ల తిరుమల గౌడ్, అంతర్జాతీయ 15వ...
LATEST NEWS   Sep 13,2024 04:52 pm
మేడికొండూరు: డెంగ్యూ కలకలం
మేడికొండూరు మండలంలో డెంగ్యూ కలకలం రేపింది. మండలంలోని జంగం గుంట్లపాలెంలో పాజిటివ్ కేసు నమోదైందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కొద్ది...
LATEST NEWS   Sep 13,2024 04:52 pm
మేడికొండూరు: డెంగ్యూ కలకలం
మేడికొండూరు మండలంలో డెంగ్యూ కలకలం రేపింది. మండలంలోని జంగం గుంట్లపాలెంలో పాజిటివ్ కేసు నమోదైందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కొద్ది...
LATEST NEWS   Sep 13,2024 04:51 pm
ఇసుక అక్రమ ర‌వాణ.. ట్రాక్టర్లు సీజ్
కోటనందూరు: తాండవ రిజర్వాయర్ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను కోటనందూరు ఎస్సై రామకృష్ణ గురువారం సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై...
LATEST NEWS   Sep 13,2024 04:51 pm
ఇసుక అక్రమ ర‌వాణ.. ట్రాక్టర్లు సీజ్
కోటనందూరు: తాండవ రిజర్వాయర్ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను కోటనందూరు ఎస్సై రామకృష్ణ గురువారం సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై...
LATEST NEWS   Sep 13,2024 04:50 pm
చుక్క నీరు లేకుండా ఏలేరు..
కాకినాడ జిల్లాలోని 4 నియోజకవర్గాలో వరద బీభత్సం సృష్టించిన ఏలేరు శుక్రవారం చుక్క నీరు లేకుండా కనిపిస్తోంది. వారం రోజుల పాటు పెద్దాపురం మొదలు పిఠాపురం వరకు...
LATEST NEWS   Sep 13,2024 04:50 pm
చుక్క నీరు లేకుండా ఏలేరు..
కాకినాడ జిల్లాలోని 4 నియోజకవర్గాలో వరద బీభత్సం సృష్టించిన ఏలేరు శుక్రవారం చుక్క నీరు లేకుండా కనిపిస్తోంది. వారం రోజుల పాటు పెద్దాపురం మొదలు పిఠాపురం వరకు...
LATEST NEWS   Sep 13,2024 04:49 pm
చోరీకి యువతి యత్నం - దేహశుద్ధి
చోరీకి యత్నించిన యువతి చివరికి స్థానికులకు చిక్కింది. ఈ ఘటన రామచంద్రపురం పట్టణంలోని శీలంవారి సావరం రోడ్డులో గురువారం సాయంత్రం జరిగింది. వివరాలు.. స్థానిక విద్యుత్ కార్యాలయం...
LATEST NEWS   Sep 13,2024 04:49 pm
చోరీకి యువతి యత్నం - దేహశుద్ధి
చోరీకి యత్నించిన యువతి చివరికి స్థానికులకు చిక్కింది. ఈ ఘటన రామచంద్రపురం పట్టణంలోని శీలంవారి సావరం రోడ్డులో గురువారం సాయంత్రం జరిగింది. వివరాలు.. స్థానిక విద్యుత్ కార్యాలయం...
LATEST NEWS   Sep 13,2024 04:47 pm
మల్లాపూర్: ఆరోగ్య మహిళా కార్యక్రమం
మల్లాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎ.వాహిని ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై...
LATEST NEWS   Sep 13,2024 04:47 pm
మల్లాపూర్: ఆరోగ్య మహిళా కార్యక్రమం
మల్లాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎ.వాహిని ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై...
LATEST NEWS   Sep 13,2024 04:46 pm
దరఖాస్తుల ఆహ్వానం
ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులలో చేరేందుకు ఈనెల 15లోపు దరఖాస్తులు అందజేయాలని శుక్రవారం జిల్లా విద్యా శాఖ అధికారి వెంకటేశ్వర్లు...
LATEST NEWS   Sep 13,2024 04:46 pm
దరఖాస్తుల ఆహ్వానం
ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులలో చేరేందుకు ఈనెల 15లోపు దరఖాస్తులు అందజేయాలని శుక్రవారం జిల్లా విద్యా శాఖ అధికారి వెంకటేశ్వర్లు...
LATEST NEWS   Sep 13,2024 04:45 pm
ఆ యాత్రికులు రప్పించేందుకు చర్యలు
కేదార్‌నాథ్‌లో 18 మంది తెలుగు యాత్రికులు చిక్కుకున్న ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వారిని స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం స్పెషల్...
LATEST NEWS   Sep 13,2024 04:45 pm
ఆ యాత్రికులు రప్పించేందుకు చర్యలు
కేదార్‌నాథ్‌లో 18 మంది తెలుగు యాత్రికులు చిక్కుకున్న ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వారిని స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం స్పెషల్...
LATEST NEWS   Sep 13,2024 04:44 pm
అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం
సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటనలో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితోపాటు ఆయా శాఖల అధికారులతో సమీక్ష...
LATEST NEWS   Sep 13,2024 04:44 pm
అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం
సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటనలో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితోపాటు ఆయా శాఖల అధికారులతో సమీక్ష...
LATEST NEWS   Sep 13,2024 04:44 pm
సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఘన సంతాపం.
సిరిసిల్ల జిల్లా: అమలాల్ శుక్ల కార్మిక భవనం వద్ద అఖిల భారత మహిళా సంఘం ఆధ్వర్యంలో సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కి సంతాపం తెలియజేసి...
LATEST NEWS   Sep 13,2024 04:44 pm
సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఘన సంతాపం.
సిరిసిల్ల జిల్లా: అమలాల్ శుక్ల కార్మిక భవనం వద్ద అఖిల భారత మహిళా సంఘం ఆధ్వర్యంలో సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కి సంతాపం తెలియజేసి...
LATEST NEWS   Sep 13,2024 04:42 pm
సీతారాం ఏచూరికి నివాళులు
అరకు: కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్కిస్ట్) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని అరకులోయ కాంగ్రెసు నాయకులు పాచిపెంట చిన్నస్వామి...
LATEST NEWS   Sep 13,2024 04:42 pm
సీతారాం ఏచూరికి నివాళులు
అరకు: కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్కిస్ట్) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని అరకులోయ కాంగ్రెసు నాయకులు పాచిపెంట చిన్నస్వామి...
LATEST NEWS   Sep 13,2024 04:40 pm
సింగపూర్‌లో కొత్తపేట వాసి మృతి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన గోనె నరేందర్ రెడ్డి (50) సింగపూరు కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటలకు గుండె పోటుతో...
LATEST NEWS   Sep 13,2024 04:40 pm
సింగపూర్‌లో కొత్తపేట వాసి మృతి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన గోనె నరేందర్ రెడ్డి (50) సింగపూరు కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటలకు గుండె పోటుతో...
LATEST NEWS   Sep 13,2024 04:39 pm
వరద బాధిత మృతుని కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన శెట్టిపల్లి కృష్ణారెడ్డి (43) ఇటీవల ప్రమాదవశాత్తు జమ్మడుగు వాగులో వరదనీటిలో పడి మృతి చెందాడు. మృతుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం...
LATEST NEWS   Sep 13,2024 04:39 pm
వరద బాధిత మృతుని కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన శెట్టిపల్లి కృష్ణారెడ్డి (43) ఇటీవల ప్రమాదవశాత్తు జమ్మడుగు వాగులో వరదనీటిలో పడి మృతి చెందాడు. మృతుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం...
LATEST NEWS   Sep 13,2024 04:38 pm
CM సహాయ నిధి చెక్కు అందజేత
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని 9 వార్డులో వాగుమడి శారద భర్త మహేష్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 15వేలు మంజూరైన చెక్కును వార్డు కౌన్సిలర్ లింగంపల్లి...
LATEST NEWS   Sep 13,2024 04:38 pm
CM సహాయ నిధి చెక్కు అందజేత
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని 9 వార్డులో వాగుమడి శారద భర్త మహేష్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 15వేలు మంజూరైన చెక్కును వార్డు కౌన్సిలర్ లింగంపల్లి...
LATEST NEWS   Sep 13,2024 04:37 pm
వరద బాధితుల కోసం విరాళం
మైలవరం పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పల్లపోతుల గోపాల్ దంపతులు వరద బాధితుల సహాయార్థం రూ.20 వేల రూపాయల విరాళాన్ని మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదుకి...
LATEST NEWS   Sep 13,2024 04:37 pm
వరద బాధితుల కోసం విరాళం
మైలవరం పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పల్లపోతుల గోపాల్ దంపతులు వరద బాధితుల సహాయార్థం రూ.20 వేల రూపాయల విరాళాన్ని మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదుకి...
⚠️ You are not allowed to copy content or view source