ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
NEWS Oct 08,2024 10:12 am
మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద మల్యాల గ్రామ పెద్దలతో, నాయకులతో ఎస్ఐ నరేష్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ.. ఈ నెల 10,12న జరగబోయే బతుకమ్మ, దసరా ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో దారం ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజేశ్వర్ రెడ్డి, మ్యాక లక్ష్మణ్, దూస వెంకన్న, పృథ్వీరాజ్, కాటిపల్లి శీను, ఇమామ్, రాజు, శ్రీకాంత్, రఫిక్, మారుతి, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.