Logo
Download our app
పల్లె దవాఖానాతో మెరుగైన వైద్యం
NEWS   Oct 08,2024 05:01 am
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామంలో 20 లక్షలతో పల్లె దవాఖాన నిర్మాణానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమి పూజ చేసారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ ములసపు లక్ష్మి,మాజీ సర్పంచ్ జయ రాజలింగం, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source