సోనీ బ్రాండ్ అంబాసిడర్ రాజమౌళి
NEWS Oct 06,2024 05:57 pm
రూ.8,500 కోట్లు టార్గెట్ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం సోనీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8,500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత 2024 బ్రావియా 9, 8, 7, 3 సిరీస్ ను విడుదల చేశారు. ఈ సిరీస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా రాజమౌళి వ్యవహరిస్తారని సోనీ కంపెనీ ప్రకటించింది.