Logo
Download our app
ఇస్కాన్ మందిరం కొరకు భూమి పూజ
NEWS   Oct 06,2024 01:05 pm
సిరిసిల్ల జిల్లా: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) వారి ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరళ్ల గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించనున్న ఇస్కాన్ మందిరం భూమి పూజ మహోత్సవ కార్యక్రమములో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లాలో సువిశాలంగా నూతన ఇస్కాన్ మందిరాన్ని నిర్మించుకోవడం అందరి అదృష్టంగా భావించాలి అని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source