Logo
Download our app
జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం
NEWS   Oct 06,2024 10:19 am
జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం తెలంగాణ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్(తానా), మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ప్రారంభించారు. ఈ సందర్బంగా జర్నలిస్టులకు వైద్య సిబ్బంది బీపీ,షుగర్, క్రియాటిన్, తదితర రక్త పరీక్షలతో పాటు కంటి పరీక్షలను నిర్వహించారు.
⚠️ You are not allowed to copy content or view source