Logo
Download our app
పల్లకి (శావా) ఊరేగింపులో బందోబస్తు ఏర్పాటు చేయాలి
NEWS   Oct 06,2024 10:34 am
మెట్‌పల్లి మండలం వెల్లుల గ్రామంలో 13వ తేదీ వరకు, సాయంత్రం 5:30 గంటల నుండి రాత్రి 11:30 గంటల వరకు జరిగే దసరా ఉత్సవాల శావా పల్లకి ఊరేగింపులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా జరగడానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాల‌ని, దసరా ఉత్సవాలు సజావుగా జరిగేటట్టు చూడాలని మెట్ పల్లి ఎస్సై చిరంజీవికి వెల్లుల గ్రామ పెద్దలు వినతి పత్రం అందించారు.
⚠️ You are not allowed to copy content or view source