Logo
Download our app
తెలంగాణ బియ్యం కావాలన్న ఫిలిప్పీన్స్‌
NEWS   Oct 06,2024 04:57 am
తిరుమలలో కల్తీ నెయ్యి వివాదం కొనసాగుతున్న వేళ బీసీవై అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ కీలక ప్రకటన చేశారు. టీటీడీకి తాను వెయ్యి గోవుల్ని ఇస్తానని, వాటితో డెయిరీఫాం పెట్టి నెయ్యి తయారుచేసి ఆ నెయ్యినే లడ్డూ ప్రసాదాలకు ఉపయోగించవచ్చంటూ CM చంద్రబాబుకి లేఖ రాశారు. లక్ష ఆవుల నుంచి రోజుకు లక్ష లీటర్ల పాలు తీసినా దాదాపు 30 వేల కేజీల నెయ్యి ఉత్పత్తి అవుతుందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source