Logo
Download our app
వెంకటస్వామి 95వ జయంతి నివాళులు
NEWS   Oct 05,2024 03:06 pm
మాజీ కేంద్ర మంత్రి, దివంగత నేత వెంకటస్వామి 95వ జయంతి ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.వెంకటస్వామి సేవలను స్మరించుకున్నారు. వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వెంకట స్వామి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు జిల్లా కలెక్టర్.
⚠️ You are not allowed to copy content or view source