కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NEWS Oct 05,2024 05:58 pm
రాయికల్ పట్టణ గూడెటి రెడ్డి సంఘంలో రాయికల్ పట్టణ, మండలానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 9 లక్షల 66 వేల రూపాయల విలువగల చెక్కులను, 25 మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి , షాది ముభారక్ ద్వారా మంజూరైన 25 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందజేసారు.