Logo
Download our app
డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన
NEWS   Oct 05,2024 08:41 am
సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ ఆంథోని పాఠశాలలో శనివారం డీఎస్సీ 2024కి ఎంపికైన 1:3 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జిల్లా అధికారులు నిర్వహించారు. జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన తర్వాత 1:1 అభ్యర్థుల ఎంపిక చేస్తామని ఈ సందర్బంగా పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source