Logo
Download our app
జగనన్న తోడు స్కీమ్ పేరు మార్పు
NEWS   Oct 01,2024 03:34 am
AP: రాష్ట్ర ప్రభుత్వం మరో పథకం పేరును మార్చింది. ‘జగనన్న తోడు’ స్కీమ్‌ పేరును ‘చిరువ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు ఎలాంటి గ్యారంటీ లేకుండానే రూ.10వేల చొప్పున రుణాలు మంజూరు చేస్తారు.
⚠️ You are not allowed to copy content or view source