Logo
Download our app
మంత్రి దామోదర్ ను కలిసిన నూతన సీడీసీ చైర్మన్
NEWS   Sep 27,2024 01:12 pm
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను సంగారెడ్డిసీడీసీ చైర్మన్ గా నియామకమైన రామ్ రెడ్డి శుక్రవారం కలిశారు. మంత్రికి మంత్రిని శాలువాతో కప్పి తనకు సీడీసీ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చెరుకు రైతుల సంక్షేమానికి కృషి చేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో టిజిఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source