Logo
Download our app
నేడు తిరుమలకు వైఎస్ జగన్
NEWS   Sep 27,2024 04:05 am
వైసీపీ అధ్యక్షడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు, అక్కడి నుంచి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుని అక్కడే బస చేస్తారు. 28న ఉదయం 10.20 గంటలకు గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి తాడేపల్లి వెళ్తారు.
⚠️ You are not allowed to copy content or view source