Logo
Download our app
ప్రభుత్వ ఐటిఐ లో అప్రెంటిస్ మేళా
NEWS   Sep 25,2024 10:05 am
సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో ఆయుధ కర్మాగారంలో అప్రెంటిస్ కోసం మేళా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. అభ్యర్థులు ఉదయం 8 గంటల నుంచి వస్తున్నారు. ప్రిన్సిపల్ రాజేశ్వరరావు అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించారు. అర్హులైన వారిని అప్రెంటిస్‌కు ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source