Logo
Download our app
పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం
NEWS   Sep 23,2024 02:05 pm
మల్లాపూర్ మండల కేంద్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జనసేన పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ రామారావు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డూ అపవిత్రం జరిగిన కారణంగా తన వంతుగా దీక్ష కార్యక్రమాలను చేస్తున్న సందర్భం గా, మనదేశంలో ఉన్న హిందూ దేవాలయ ప్రత్యేకంచి ఒక బోర్డు ఏర్పాటు చేయాలన్న ప‌వ‌న్‌ సంక‌ల్పంకు మద్దతుగా పవన్‌కు పాలాభిషేకం చేశామ‌న్నారు జ‌న‌సైనికులు.
⚠️ You are not allowed to copy content or view source