Logo
Download our app
దళితుల ఇళ్ల స్థలాలు కాపాడాలి
NEWS   Sep 21,2024 03:21 pm
సంగారెడ్డి మండలం గౌడ్ చర్ల గ్రామంలో దళితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కాపాడాలని కోరుతూ కెవిపిఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి ఆర్డీవో రాజుకు శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దళితులకు న్యాయం చేయకుంటే ఆందోళన చేస్తామని కెవిపి జిల్లా కార్యదర్శి అశోక్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source