Logo
Download our app
PCC అధ్యక్షుడిని ‌కలిసిన నర్సింగరావు
NEWS   Sep 21,2024 06:17 pm
టీ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతల సమావేశంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి గారిని మర్యాద పూర్వకంగా కలిశారు.
⚠️ You are not allowed to copy content or view source