Logo
Download our app
పీడీఎస్యూ వారోత్సవ లోగో ఆవిష్కరణ
NEWS   Sep 18,2024 05:07 pm
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పూర్వ, ప్రస్తుత పీడీఎస్యూ విద్యార్థుల సమావేశం పట్టణంలోని మార్క్స్ భవన్ లో జరిగింది, న్యాయవాది ఆర్. ప్రకాశం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీడీఎస్యూ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్టోబర్ 24న హైదారాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న అర్థ శతాబ్ద వారోత్సవ సభ లోగోను ఆవిష్కరించారు.
⚠️ You are not allowed to copy content or view source