Logo
Download our app
ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులుగా బసంపల్లి మల్లేష్, పటేరి రాము
NEWS   Sep 18,2024 12:09 pm
రామాయంపేట ప్రెస్‌క్లబ్ జేఏసీ అధ్యక్షునిగా బసన్నపల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా పటేరి రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామాయంపేటలో జర్నలిస్టుల జేఏసీ కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షునిగా మర్కు నగేష్, కోశాధికారిగా రాగి లింగం, సహాయ కార్యదర్శిగా తుజాల శ్రీనివాస్ గౌడ్, సలహాదారులుగా డీజీ శ్రీనివాస శర్మ, అమరేందర్ రెడ్డి, మద్దెల సత్యనారాయణలు ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. అధ్యక్షకార్యదర్శులు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఎన్నుకున్న తోటి జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source