Logo
Download our app
వన్ నేషన్.. వన్ ఎలక్షన్
NEWS   Sep 18,2024 06:00 pm
కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌కు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
⚠️ You are not allowed to copy content or view source