Logo
Download our app
యాసంగి పంటలకు నీరు అందించాలి
NEWS   Sep 18,2024 10:16 am
యాసంగి పంటలకు దుబ్బాక నియోజకవర్గం లో నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశించారు. హైదరాబాద్ కాపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరువు కాటకాలతో రైతుల జీవితాలు ఆగమయ్యాయని, ప్రతి ఎకరాకు తాగునీరు అందించాలని నాడు సీఎం కేసీఆర్ ప్రాజెక్టు నిర్మించారన్నారు.
⚠️ You are not allowed to copy content or view source