Logo
Download our app
ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్
NEWS   Sep 17,2024 12:58 pm
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్లలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థిని విద్యార్థులను మంగళవారం మెట్ పల్లి నిఖిల్ భారత్ హై స్కూల్ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ వేముల బృగు మహర్షి ప్రధానోపాధ్యాయులు అనిత విద్యార్థులను అభినందించారు. మెట్ పల్లి నిఖిల్ భారత్ హై స్కూల్ విద్యార్థులు మొత్తం 10 పథకాలు సాధించారు.
⚠️ You are not allowed to copy content or view source