Logo
Download our app
అందరు చూస్తుండగానే దర్జాగా చోరీ
NEWS   Sep 17,2024 11:55 am
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తుర్తి గ్రామానికి చెందిన పూరే నర్సయ్య అనే వ్యక్తి కథలాపూర్ యూనియన్ బ్యాంకులో 1లక్షా 68వేలు డ్రా చేసాడు. తన మనవరాలు ఆకలవుతుందంటే ఓ బేకరీ వద్ద బైకు నిలిపి అందులోకి వెళ్లాడు. ఇంతలోనే రెండు బైకులపై నలుగురు వ్యక్తులు వచ్చి నర్సయ్య బైకులో ఉన్న డబ్బుల బ్యాగును ఎత్తుకొని వెళ్లారు. బయటకు వచ్చి చుస్తే బైకులో బ్యాగు కనిపించలేదు. ఈ సంఘటన సీసీ కెమెరాలో నిక్షిప్తం అయింది. లబోదిబోమన్న నర్సయ్య కథలాపూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
⚠️ You are not allowed to copy content or view source