Logo
Download our app
దేవీపట్నంలో మోడీ జన్మదిన వేడుకలు
NEWS   Sep 17,2024 10:02 am
దేవీపట్నం మండలం ఇందుకూరు పంచాయతీ ఎం. రాయిలంకలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ భారతదేశంలో పేదరికం నిర్మూలనకు ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
⚠️ You are not allowed to copy content or view source