Logo
Download our app
హెరిటేజ్ డైరీని సందర్శించిన మంత్రి
NEWS   Sep 17,2024 09:56 am
కె. గంగవరం (పామర్రు) మండలంలోని ఎండగండి గ్రామంలో ఉన్న హెరిటేజ్ డైరీ పరిశ్రమను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా డైరీలో పనిచేస్తున్న కార్మికులతో ఆయన మాట్లాడి పలు వివరాలను తెలుసుకున్నారు. డైరీకి సంబంధించిన పదార్థాలు తయారయ్యే విధానాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source