Logo
Download our app
తెలంగాణకు మరో వందేభారత్ రైలు
NEWS   Sep 10,2024 05:33 am
తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రానుంది. సికింద్రాబాద్‌ - నాగ్‌పుర్‌ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్‌ రైలు సర్వీసులంచేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వందేభారత్‌ రైలును వర్చువల్‌గా ప్రారంభిస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటికే నాలుగు వందేభారత్‌ రైళ్లు సేవలందిస్తుండగా.. ఇది ఐదో రైలు.
⚠️ You are not allowed to copy content or view source